అమితాభ బుద్ధుడు: కూర్పుల మధ్య తేడాలు

చిదిద్దుబాటు సారాంశం లేదు
పంక్తి 6:
[[బొమ్మ:Buddha Amithaba.jpg|thumb|100px|left|తిబెత్ అమితాభ బుద్ధుడు]]
 
[[సుఖవతి సూత్రము]] అనే బౌద్ధ సుత్రములో అమితాభుడు గురించి వివరాలు ఉన్నాయి. అమితాభుడు పూర్వజన్మములో ''ధర్మకారుడు'' అనే పెరుతో బుద్ధ భిక్షుగా జన్మించాడు. తర్వాత తను [[బుద్ధత్వము]]ని పొందడానికి అప్పుటి బుద్ధుడైన ''లోకేశ్వరరాజ'' బుద్ధుని ముందు 48 ప్రతిజ్ఞలు తీసాడు. ఈ ప్రతిజ్ఞలు తీసాడుగనక అతి త్వరగా ధర్మకారుడు బుద్ధత్వాన్ని పొంది అమితాభ బుద్ధుడు అయ్యాడు. తన పూర్వ జన్మ సద్-కర్మ ఫలితాలను ప్రయోగించు తనకు ఒక బుద్ధ క్షేత్రముని నిర్మానించాడు. ఇదే ''సుఖవతి''. సుఖవతిలో పునర్జన్మపునర్జన్మము చేసే అన్ని జీవులు చాలా అమితాభ బుద్ధుని నుంచేబుద్ధుడే నేరుగా ధర్మాని వినవచ్చుఉపదేశిస్తారు. సుఖవతి బుద్ధుడు సృష్టించిన బుద్ధ క్షేత్రము కాబట్టి భూలోకములాంటి ఏ విదమైనా క్లేషాలు అక్కడ లేదు కా మరియు అమితాబుడి మరియు నేరుగా అమితాభుడే ధర్మోపదేశముని వారికి చేస్తారు కాబట్టి కాబట్టి అక్కడ జన్మించ అందరు బుద్ధులుగా, బోధిసత్త్వులుగా[[బోధిసత్త్వులు]]గా అవుతారు లేదా కనిసము [[నిర్వాణము|స్థితిను]] పొందుతారు.
 
అమితాభుడు తీసిన 48 ప్రతిజ్ఞలులో 18 ప్రతిజ్ఞ ప్రకారము, అమితాభ బుద్ధుని పేరు నమ్మకముతో ఉచ్చరించే అందరికి సుఖవతిలో పునర్జన్మము పొందుతుంది. 19 ప్రతిజ్ఞ ప్రకారము మరణ స్థితిలో నమ్మకముతో 10 సారులైనా అమితభుని పిలుస్తే వారు సుఖవతిలో జన్మిస్తారు. అమితాభ బుద్ధుని సుఖతిలో పునర్జనము చేయడాన్ని ప్రధాన లక్ష్యంగా అమితాభుని ప్రధాన మూర్తిగా భావించే బౌద్ధ విభాగముని ''సుఖవతి వౌద్ధము'' అని అంటారు. ఈ మార్గం చాలా తేలికగా ఉంది కాబట్టి చీన మరియు జపాన్ లో మహాయాన బౌద్ధముని ముఖ్యమైన విభాగముగా సుఖవతి బౌద్ధము ఉన్నది.
"https://te.wikipedia.org/wiki/అమితాభ_బుద్ధుడు" నుండి వెలికితీశారు