రేవూరి అనంత పద్మనాభరావు: కూర్పుల మధ్య తేడాలు

దిద్దుబాటు సారాంశం లేదు
దిద్దుబాటు సారాంశం లేదు
పంక్తి 53:
 
== ఉపాధ్యాయుడిగా==
1967 నుండి 75 వరకు [[కందుకూరు]] ప్రభుత్వ కళాశాలలో తెలుగు అధ్యాపకులుగా పనిచేశారు. ఎనిమిదేళ్లపాటు అధ్యాపకుడిగా పనిచేశారు.ఆ కాలంలో 50కి పైగా [[అష్టావధానాలు]] చేశారు. ఆ ఉద్యోగానికి రాజీనామా చేసి, ఆకాశవాణిలో[[ఆకాశవాణి]]లో తెలుగు ప్రసంగ శాఖ ప్రొడ్యూసర్‌గా చేరారు. కవిగా, రచయితగా పద్మనాభరావు 120 గ్రంథాలు ప్రచురించారు. [[కందుకూరి రుద్రకవి]] పై పరిశోధన చేసి పి. హెచ్.డి. పట్టా పొందారు.
 
== అష్టావధానములు==
పంక్తి 59:
 
==ఆకాశవాణిలో ఉద్యోగ బాధ్యతలు==
1975 ఆగస్టు 16న [[ఆకాశవాణి]] కడప కేంద్రంలో తెలుగు ప్రసారాల ప్రొడ్యూసర్ గా చేరి 75-82 మధ్యకాలంలో కడప, [[విజయవాడ]]లలో పనిచేశారు. 1982 అక్టోబరు నుండి [[ఆకాశవాణి]] [[హైదరాబాదు]] కేంద్రంలో అసిస్టెంట్ స్టేషను డైరక్టరుగా (UPSC సెలక్షన్) 85 జనవరి వరకు పనిచేశారు. 85-87 మధ్య కాలంలో వాణిజ్య ప్రసార విభాగం అధిపతిగా చేశారు. 1987 ఏప్రిల్ నుండి 88 వరకు ఢిల్లీ లోని Staff Training Instititue లో పనిచేశారు. 1988 లో UPSC ద్వారా డైరక్టర్ గా సెలక్టయి డైరక్టరేట్ జనరల్ కార్యాలయంలో ప్రసంగాల శాఖ డైరెక్టర్ గా (Director of Programmes, Spoken word) గా పనిచేశారు. 88-90 మధ్య ఢిల్లీ స్టాఫ్ ట్రైయినింగ్ ఇనిస్టిట్యూట్ డిప్యూటీ డై రెక్టర్ గా రెండేళ్ళు పనిచేశారు. 1990 ఆగస్టు నుండి అనంతపురం ఆకాశవాణి తొలి డైరెక్టరుగా మూడేళ్లు పనిచేశారు. సెలక్షన్ గ్రేడ్ డైరెక్టరుగా 93-95 మధ్యకాలంలో కడప కేంద్ర డైరెక్టర్ గా పనిచేశారు. 1995 మార్చి నుంచి 1997 సెప్టెంబరు వరకు విజయవాడ కేంద్ర  డైరెక్టరుగా వ్యవహరించారు. ఆకాశవాణి [[కొత్తగూడెం]] కేంద్రం ప్రారంభ సమయంలో 1989 మార్చిలో ఆయన తొలి డైరెక్టరుగా పని చేశారు. 1997 అక్టోబరు నుంచి 2000  జూన్ వరకు దేశ రాజధానిలోని ఢిల్లీ ఆకాశవాణి కేంద్ర డైరెక్టరుగా బాధ్యతలు  నిర్వహించిన  తెలుగువాడు. 2000  సంవత్సరంలో నేషనల్ ఛానెల్, ఢిల్లీ డైరెక్టరుగా ఉన్నారు.  2001లో  ఆకాశవాణి డైరెక్టర్ జనరల్ కార్యాలయంలో ప్రతిష్టాత్మక పాలసీ విభాగ డైరెక్టరయ్యారు. 2001 ఆగస్టు నుంచి దూరదర్శన్ డైరెక్టర్ జనరల్ కార్యాలయంలో డిప్యూటీ డైరెక్టర్  జనరల్ (ఇప్పుడు అదనపు డైరెక్టర్ జనరల్) హోదాలో  నాలుగేళ్ళు పనిచేసి 2005 ఫిబ్రవరిలో పదవీ విరమణ చేశారు. 2011-12 మధ్య హైదరాబాద్  లోని నారాయణ ఐఏఎస్  అకాడమీ తొలి  ప్రిన్సిపల్. 2019-20 లలో  [[హైదరాబాద్]]  లోని 21 వ సెంచరీ ఐఏఎస్  అకాడమీలో  డీన్.
==[[తిరుపతి తిరుమల దేవస్థానములోదేవస్థానము]]లో భాద్యతలు==
ఢిల్లీలో పదవీ విరమణ చేసి విమానంలో తిరిగి హైదరాబాద్‌కు వస్తుండగా అప్పటి తిరుమల తిరుపతి దేవస్థానం ముఖ్య కార్యనిర్వహణాధికారి శర్మ తారసపడ్డారు. రిటైర్‌మెంట్ అనంతరం ఏం చేయాలనుకుంటున్నారని ఆయన అడిగితే పదవీ విరమణ అనంతరం తనకు శ్రీవెంకటేశ్వరుని సేవలో స్వచ్ఛంద సేవలు చేయాలని ఉందని చెప్పారు. దీంతో ఈఓ విజ్ఞప్తిపై 2005వ సంవత్సరంలో టీటీడీ ప్రాజెక్ట్సు కోఆర్డినేటర్‌గా చేరారు. శ్రీ వెంకటేశ్వర రికార్డింగ్ ప్రాజెక్టు సమన్వయకర్తగా అయిదేళ్లు పనిచేశాను. అప్పుడే భక్తి ఛానల్ పనులు పర్యవేక్షించారు
తిరుమల తిరుపతి దేవస్థానంవారి ఆహ్వానంపై  2005-07 మధ్య శ్రీ వేంకటేశ్వర దృశ్య శ్ర వణ ప్రాజెక్టు కో ఆర్డినేటరుగానూ, 2007-10 మధ్య  శ్రీ వేంకటేశ్వర భక్తి ఛానెల్, [[తిరుపతి]]  కో ఆర్డినేటరుగానూ వ్యవహరించారు.
==పదవీ విరమణ అనంతర సేవలు==
సివిల్ సర్వీసులో శిక్షణ ఇస్తున్న నారాయణ కళాశాలకు ప్రిన్సిపాల్‌గా రెండేళ్లపాటు పనిచేశారు. యూపీఎస్సీ ఇంటర్వ్యూ బోర్డు సభ్యుడిగా ఉంటూ సివిల్స్‌లో శిక్షణ పొందుతున్న అభ్యర్థులకు పాఠాలు చెప్పారు. కళాశాల ప్రిన్సిపాల్ పదవికి రాజీనామా చేసి, పలు కళాశాలల విద్యార్థులకు గెస్ట్ ఫ్యాకల్టీగా పాఠాలు చెబుతున్నారు. హైదరాబాద్ స్టడీ సర్కిల్, అప్పా, ఇండియన్ ఇన్‌స్టిట్యూట్ పబ్లిక్ అడ్మినిస్ట్రేషన్‌తోపాటు ఉస్మానియా, అంబేద్కర్ ఓపెన్, హైదరాబాద్, పద్మావతి విశ్వవిద్యాలయం, ఢిల్లీ జామియా మిలియా తదితర 15 యూనివర్శిటీల విద్యార్థులకు పాఠాలు బోధిస్తున్నారు.
పంక్తి 70:
 
==రచనలు==
[[కేంద్ర సాహిత్య అకాడమీ]] వారికి "ప్రభాతవదనం" తెలుగులోకి అనువదించారు. [[ముల్క్ రాజ్ ఆనంద్]] "Morning Face"కు అది తెలుగు అనువాదం. ఈ గ్రంథం 1993లో తెలుగు విశ్వవిద్యాలయం వారిచే ఉత్తమ అనువాదకుని బహుమతి తెచ్చిపెట్టింది. వీరి మారని నాణెం, సంజ వెలుగు, వక్రించిన సరళరేఖ నవలలపై [[శ్రీకృష్ణ దేవరాయ విశ్వవిద్యాలయం]]లో శ్యాంప్రసాద్ పరిశోధన చేసి M. Phil. పట్టా పొందారు.
== జర్మనిలో భారత దేశ ప్రతినిధిగా==
జర్మనీ రేడియో వారి ఆహ్వానం మేరకు 1996 ఆగస్టు నెలలో ప్రసార మాధ్యమాలపై జర్మనీలోని కొలోన్ లో జరిగిన అంతర్జాతీయ సదస్సులో పద్మనాభరావు భారత ప్రతినిధిగా పాల్గొన్నారు. 12 దేశాల ప్రతినిధులు యిందులో పాల్గొనడం విశేషం.
పంక్తి 87:
# వి.వి.గిరి
# ఆంధ్రకేసరి ప్రకాశం
# [[శంకరంబాడి సుందరాచారి]]
# బెజవాడ గోపాలరెడ్డి
# రాయలసీమ రత్నాలు - 2 భాగాలు
# ప్రసార ప్రముఖులు
# [[ప్రసార రథసారథులు]]
# ఢిల్లీ ఆంధ్ర ప్రముఖులు
===విమర్శ===
# భారతీయ సుప్రసిద్ధ గ్రంథాలు
# [[కందుకూరి రుద్రకవి]]
# ప్రకృతి కాంత
===నవలలు===
పంక్తి 108:
# తెలుగులో ప్రసార మాధ్యమాలు
# ఆకాశవాణి తీరుతెన్నులు
# [[రేడియో నాటకాలు]]
# రేడియోకి ఎలా వ్రాయాలి?
 
పంక్తి 126:
# బోధనోపకరణాలు
# మధుక్షీరాలు - హీబ్రూ కథలకు అనువాదం - Not Just Milk & Honey
# [[మదర్ థెరిసా]] - మెహతా - Mother Teresa - Inspiring Incidents
===ఆధ్యాత్మిక గ్రంథాలు===
# రామాయణంలో స్త్రీ పాత్రలు
పంక్తి 132:
# హరివంశం (ఆకాశవాణి ధారావాహికం)
# భక్తి సాహిత్యం (వ్యాస సంపుటి)
# ఆంధ్రమహాభారత వ్యాఖ్యానం - [[విరాటపర్వం]]
# ఆంధ్ర మహాభాగవతం - చతుర్థ స్కంధం
# వర్ణన రత్నాకరం - వ్యాఖ్యానం
పంక్తి 161:
==బయటి లింకులు==
[https://web.archive.org/web/20131208025813/http://sarasabharati-vuyyuru.com/2013/12/07/%e0%b0%85%e0%b0%a8%e0%b0%82%e0%b0%a4-%e0%b0%aa%e0%b0%a6%e0%b1%8d%e0%b0%ae-%e0%b0%a8%e0%b0%be%e0%b0%ad-%e0%b0%b0%e0%b0%be%e0%b0%b5%e0%b1%81-%e0%b0%97%e0%b0%be%e0%b0%b0%e0%b0%bf-%e0%b0%85%e0%b0%a8/ సరసభారతి, వుయ్యూరులో రావూరి అనంత పద్మనాభరావు గారి చిత్రపటం, విశేషాలు.]
* [[రాయలసీమ రచయితల చరిత్ర]] మూడవ సంపుటి - [[కల్లూరు అహోబలరావు]] - శ్రీకృష్ణదేవరాయ గ్రంథమాల, [[హిందూపురం]]
*ఆంధ్రజ్యోతిలో ప్రచురితమైన అంతరంగ కథనం