రేవూరి అనంత పద్మనాభరావు: కూర్పుల మధ్య తేడాలు
Content deleted Content added
చిదిద్దుబాటు సారాంశం లేదు |
చిదిద్దుబాటు సారాంశం లేదు |
||
పంక్తి 34:
| weight =
}}
'''రేవూరి అనంత పద్మనాభరావు'''మొదట అధ్యాపకుడిగా పని చేసి, దూరదర్శన్ డిప్యూటీ డైరెక్టర్ జనరల్ (ఇప్పుడు అదనపు డైరెక్టర్ జనరల్) హోదాలో పదవీ విరమణ అనంతరమూ అనేక రంగాలలో సేవలందిస్తున్నారు. అనేక అష్టావధానాలు చేసిన ఆయన ఇప్పటికే 120
గ్రంథాలు (కథలు, నవలలు,అనువాదాలు, ఆధ్యాత్మికాలు, వ్యాసాలు) ఇలా అనేక సాహితీ ప్రక్రియలలో తన సామర్థ్యాన్ని నిరూపించారు. పదవీ విరమణానంతరం కూడా అనేక విశ్వవిద్యాలయాల విద్యార్థులకు పాఠాలను బోధిస్తున్నారు. తిరుమల తిరుపతి దేవస్థానములోనూ తన సేవలను అందించారు.వీరి కుటుంబం మొత్తం రచయితలు, రచయిత్రులు కావడం మరో విశేషం.
==బాల్యం ==
రేవూరి అనంత పద్మనాభరావు 1947 జనవరి 29న [[నెల్లూరు జిల్లా]] [[చెన్నూరు]]లో జన్మించారు. వీరి తల్లిదండ్రులు
లక్ష్మీకాంతారావు.
=== చదువు ===▼
▲===జీవిత సంగ్రహం===
▲రేవూరి అనంత పద్మనాభరావు 1947 జనవరి 29న [[నెల్లూరు జిల్లా]] [[చెన్నూరు]]లో జన్మించారు. వీరి తల్లిదండ్రులు లక్ష్మీకాంతరావు (తండ్రి)
▲===చదువు===
==ప్రాథమిక విద్య==
నెల్లూరు జిల్లా బుచ్చిరెడ్డిపాలెం సమీపంలోని చెన్నూరు గ్రామంలో
==ఉన్నత విద్య==
నెల్లూరు వి. ఆర్. కళాశాల నుండి బి. ఏ.
== అధ్యాపకుడిగా....==
1967 నుండి 75 వరకు [[కందుకూరు]] ప్రభుత్వ కళాశాలలో తెలుగు అధ్యాపకులుగా పనిచేశారు.
== అష్టావధానాలు==
==ఆకాశవాణిలో ఉద్యోగ బాధ్యతలు==
1975 ఆగస్టు 16న [[ఆకాశవాణి]] కడప కేంద్రంలో తెలుగు ప్రసారాల ప్రొడ్యూసర్ గా చేరి 75-82 మధ్యకాలంలో కడప, [[విజయవాడ]]లలో పనిచేశారు. 1982 అక్టోబరు నుండి [[ఆకాశవాణి]] [[హైదరాబాదు]] కేంద్రంలో అసిస్టెంట్ స్టేషను డైరక్టరుగా (UPSC సెలక్షన్) 85 జనవరి వరకు పనిచేశారు. 85-87 మధ్య కాలంలో వాణిజ్య ప్రసార విభాగం అధిపతిగా చేశారు. 1987 ఏప్రిల్ నుండి 88 వరకు ఢిల్లీ లోని Staff Training Instititue లో పనిచేశారు. 1988 లో UPSC ద్వారా డైరక్టర్ గా సెలక్టయి డైరక్టరేట్ జనరల్ కార్యాలయంలో ప్రసంగాల శాఖ డైరెక్టర్ గా (Director of Programmes, Spoken word) గా పనిచేశారు. 88-90 మధ్య ఢిల్లీ స్టాఫ్ ట్రైయినింగ్ ఇనిస్టిట్యూట్ డిప్యూటీ డై రెక్టర్ గా రెండేళ్ళు పనిచేశారు. 1990 ఆగస్టు నుండి అనంతపురం ఆకాశవాణి తొలి డైరెక్టరుగా మూడేళ్లు పనిచేశారు. సెలక్షన్ గ్రేడ్ డైరెక్టరుగా 93-95 మధ్యకాలంలో కడప కేంద్ర డైరెక్టర్ గా పనిచేశారు. 1995 మార్చి నుంచి 1997 సెప్టెంబరు వరకు విజయవాడ కేంద్ర డైరెక్టరుగా వ్యవహరించారు. ఆకాశవాణి [[కొత్తగూడెం]] కేంద్రం ప్రారంభ సమయంలో 1989 మార్చిలో ఆయన తొలి డైరెక్టరుగా పని చేశారు. 1997 అక్టోబరు నుంచి 2000 జూన్ వరకు దేశ రాజధానిలోని ఢిల్లీ ఆకాశవాణి కేంద్ర డైరెక్టరుగా బాధ్యతలు నిర్వహించిన తెలుగువాడు. 2000 సంవత్సరంలో నేషనల్ ఛానెల్, ఢిల్లీ డైరెక్టరుగా ఉన్నారు. 2001లో ఆకాశవాణి డైరెక్టర్ జనరల్ కార్యాలయంలో ప్రతిష్టాత్మక పాలసీ విభాగ డైరెక్టరయ్యారు. 2001 ఆగస్టు నుంచి దూరదర్శన్ డైరెక్టర్ జనరల్ కార్యాలయంలో డిప్యూటీ డైరెక్టర్ జనరల్ (ఇప్పుడు అదనపు డైరెక్టర్ జనరల్) హోదాలో నాలుగేళ్ళు పనిచేసి 2005 ఫిబ్రవరిలో పదవీ విరమణ చేశారు. 2011-12 మధ్య హైదరాబాద్ లోని నారాయణ ఐఏఎస్ అకాడమీ తొలి ప్రిన్సిపల్. 2019-20 లలో [[హైదరాబాద్]] లోని 21 వ సెంచరీ ఐఏఎస్ అకాడమీలో డీన్.
== [[తిరుపతి తిరుమల దేవస్థానము|తిరుమల-తిరుపతి దేవస్థానము]]లో
ఢిల్లీలో పదవీ విరమణ చేసి విమానంలో తిరిగి హైదరాబాద్కు వస్తుండగా అప్పటి తిరుమల తిరుపతి దేవస్థానం ముఖ్య కార్యనిర్వహణాధికారి శర్మ తారసపడ్డారు. రిటైర్మెంట్ అనంతరం ఏం చేయాలనుకుంటున్నారని ఆయన అడిగితే పదవీ విరమణ అనంతరం తనకు శ్రీవెంకటేశ్వరుని సేవలో స్వచ్ఛంద సేవలు చేయాలని ఉందని చెప్పారు. దీంతో ఈఓ విజ్ఞప్తిపై 2005వ సంవత్సరంలో టీటీడీ ప్రాజెక్ట్సు కోఆర్డినేటర్గా చేరారు. శ్రీ వెంకటేశ్వర రికార్డింగ్ ప్రాజెక్టు సమన్వయకర్తగా అయిదేళ్లు
==పదవీ విరమణ అనంతర సేవలు==
సివిల్ సర్వీసులో శిక్షణ ఇస్తున్న నారాయణ కళాశాలకు ప్రిన్సిపాల్గా రెండేళ్లపాటు పనిచేశారు. యూపీఎస్సీ ఇంటర్వ్యూ బోర్డు సభ్యుడిగా ఉంటూ సివిల్స్లో శిక్షణ పొందుతున్న అభ్యర్థులకు పాఠాలు చెప్పారు. కళాశాల ప్రిన్సిపాల్ పదవికి రాజీనామా చేసి, పలు కళాశాలల విద్యార్థులకు గెస్ట్ ఫ్యాకల్టీగా పాఠాలు చెబుతున్నారు. హైదరాబాద్ స్టడీ సర్కిల్, అప్పా, ఇండియన్ ఇన్స్టిట్యూట్ ఆఫ్ పబ్లిక్ అడ్మినిస్ట్రేషన్తోపాటు ఉస్మానియా, అంబేద్కర్ ఓపెన్, హైదరాబాద్, పద్మావతి విశ్వవిద్యాలయం, ఢిల్లీ జామియా మిలియా తదితర 15 యూనివర్శిటీల విద్యార్థులకు పాఠాలు బోధిస్తున్నారు.
==
==రచనలు-పలువురి పరిశోధనలు ==
[[కేంద్ర సాహిత్య అకాడమీ]] వారికి "ప్రభాతవదనం" తెలుగులోకి అనువదించారు. [[ముల్క్ రాజ్ ఆనంద్]] "Morning Face"కు అది తెలుగు అనువాదం. ఈ గ్రంథం 1993లో తెలుగు విశ్వవిద్యాలయం వారిచే ఉత్తమ అనువాదకుని బహుమతి తెచ్చిపెట్టింది. వీరి మారని నాణెం, సంజ వెలుగు, వక్రించిన సరళరేఖ నవలలపై [[శ్రీకృష్ణ దేవరాయ విశ్వవిద్యాలయం]]లో శ్యాంప్రసాద్ పరిశోధన చేసి M. Phil. పట్టా పొందారు.
== జర్మనిలో భారత దేశ ప్రతినిధిగా==▼
జర్మనీ రేడియో వారి ఆహ్వానం మేరకు 1996 ఆగస్టు నెలలో ప్రసార మాధ్యమాలపై జర్మనీలోని కొలోన్ లో జరిగిన అంతర్జాతీయ సదస్సులో పద్మనాభరావు భారత ప్రతినిధిగా పాల్గొన్నారు. 12 దేశాల ప్రతినిధులు యిందులో పాల్గొనడం విశేషం.▼
డా.ఆర్. అనంత పద్మనాభరావు రచనలపై వివిధ విశ్వవిద్యాలయాలలో పరిశోధనలు
పద్మనాభరావు నవలలు (ఎంఫిల్ )- టి. శ్యాం ప్రసాద్, శ్రీకృష్ణదేవరాయ విశ్వవిద్యాలయం
పద్మనాభరావు అనువాద రచనలు (ఎంఫిల్ )-కట్టమంచి చంద్రశేఖర్, వేంకటేశ్వర విశ్వవిద్యాలయం
పద్మనాభరావు రచించిన జీవిత చరిత్రలు(పిహెచ్ డి)- కట్టమంచి చంద్రశేఖర్, వేంకటేశ్వర విశ్వవిద్యాలయం
పద్మనాభరావు సమగ్ర సాహిత్యం (పిహెచ్ డి)-ధన్యంరాజు నాగమణి, తెలుగు విశ్వవిద్యాలయం
పద్మనాభరావు సృజనాత్మక రచనలు (పిహెచ్ డి)-బి. చిట్టెమ్మ, హైదరాబాద్ విశ్వవిద్యాలయం
▲జర్మనీ రేడియో వారి ఆహ్వానం మేరకు 1996 ఆగస్టు నెలలో ప్రసార మాధ్యమాలపై జర్మనీలోని కొలోన్ లో జరిగిన అంతర్జాతీయ సదస్సులో పద్మనాభరావు భారత ప్రతినిధిగా పాల్గొన్నారు. 12 దేశాల
మరి కొన్ని విదేశీ ప్రయాణాలు :
జర్మనీ రేడియో సదస్సు 1996
అమెరికాలో చికాగో సదస్సు 2002
బ్రిటన్ లో బర్మింగ్ హాం 1998
ఆటా సభలు-న్యూయార్క్ 2008
ఫిల్మ్ గోయెర్స్ సన్మానం, దుబాయ్ 2014
== కళలు- వ్యాఖ్యానాలు ==
అవధాన కళకు సంబంధించి పద్మనాభరావు భావాలు-అనుభవాలపై
ప్రత్యక్ష వ్యాఖ్యానాలు :
(రేడియో, దూరదర్శన్)
భద్రాచల సీతారామ కల్యాణం వ్యాఖ్యానం 1982-
శ్రీశైల శివరాత్రి కల్యాణం 1984 నుంచి
తిరుమల బ్రహ్మోత్సవాలు 1980 నుంచి
▲అవధాన కళకు సంబంధించి పద్మనాభరావు భావాలు-అనుభవాలపై ప్రసిద్ధ ఆంగ్ల పత్రిక 'వీక్' 2013లో ప్రచురించిన సమగ్ర కథనం ప్రచురించింది. ఇందులో ఆయన ధారణ శక్తి, బహుముఖ నైపుణ్యం, సాహితీ సవాళ్ళను అలవోకగా స్వీకరించే శక్తి సామర్ధ్యాల గురించి అనేక వివరాలున్నాయి. ఆ విభిన్న సాహితీ ప్రక్రియను పలు తెలుగు ప్రాంతాల్లో పద్మనాభరావు దిగ్విజయంగా నిర్వహించిన తీరును ఎన్నో పత్రికలు బహు విధాలుగా ప్రశంసించాయి.ఆయన ఆధ్యాత్మిక పాటవాన్ని ఎంతగానో కొనియాడాయి.
యస్. వి. బి.సి. కల్యాణోత్సవాలు 2008 నుంచి
==అంతరంగ చిత్రణ ==
ఆధ్యాత్మిక, సాహిత్య రంగాల అనుభవాలతో పాటు పద్మనాభరావు అంతరంగ కథనం ఆంధ్రజ్యోతిలో ప్రచురితమైంది. ఇవన్నీ ఆయన తన జీవిత విశేషాల గురించి చెప్పిన కబుర్లు.
{{Div col|cols=2}}
===జీవితచరిత్రలు===
Line 149 ⟶ 178:
==పొందిన అవార్డులు==
తెలుగు సాహిత్యానికి
* 2000 సంవత్సరంలో కేంద్ర సాహిత్య అకాడమీ నుంచి ఉత్తమ అనువాదక బహుమతి లభించింది.
* 1999లో ఢిల్లీ, మద్రాసు తెలుగు అకాడమీల అవార్డులు వచ్చాయి.
Line 158 ⟶ 187:
* 1996లో విజయవాడలో ఈకే అవార్డు,
* 1991లో కవిత్రయ అవార్డు,
* 1992లో ఎస్. ఆంజనేయులు
* 1993లో ఉత్తమ అనువాదకుడిగా తెలుగు యూనివర్శిటీ పురస్కారం
* సనాతన దర్మ ఛారిటబుల్ ట్రస్టు
* 2012 ప్రపంచ తెలుగు మహాసభల్లో అవధానిగా అనంత పద్మనాభరావును సన్మానించారు.
* న్యూయార్క్ లో జరిగిన ఆటా సభలో సత్కరించారు.
Line 166 ⟶ 195:
==బయటి లింకులు==
[https://web.archive.org/web/20131208025813/http://sarasabharati-vuyyuru.com/2013/12/07/%e0%b0%85%e0%b0%a8%e0%b0%82%e0%b0%a4-%e0%b0%aa%e0%b0%a6%e0%b1%8d%e0%b0%ae-%e0%b0%a8%e0%b0%be%e0%b0%ad-%e0%b0%b0%e0%b0%be%e0%b0%b5%e0%b1%81-%e0%b0%97%e0%b0%be%e0%b0%b0%e0%b0%bf-%e0%b0%85%e0%b0%a8/ సరసభారతి, వుయ్యూరులో
* [[రాయలసీమ రచయితల చరిత్ర]] మూడవ సంపుటి - [[కల్లూరు అహోబలరావు]] - శ్రీకృష్ణదేవరాయ గ్రంథమాల, [[హిందూపురం]]
*ఆంధ్రజ్యోతిలో ప్రచురితమైన అంతరంగ కథనం
|