హనుమకొండ జిల్లా: కూర్పుల మధ్య తేడాలు
Content deleted Content added
చి →దర్శనీయ స్థలాలు: వరంగల్ జంతు ప్రదర్శనశాల |
|||
పంక్తి 96:
* [[వేయి స్థంభాల గుడి]]: 11వ శతాబ్దంలో [[కాకతీయులు|కాకతీయ వంశానికి]] చెందిన రుద్రదేవునిచే చాళుక్యుల శైలిలో నిర్మించబడి కాకతీయ సామ్రాజ్య కళాపిపాసకు మచ్చుతునకగా భావితరాలకు వారసత్వంగా మిగిలిన [[వేయి స్తంభాల గుడి]] [[వరంగల్]] నుండి సుమారు 5 కి.మీ. దూరంలోనూ [[హనుమకొండ]] నగరం నడిబొడ్డున ఉంది.
* [[భద్రకాళి దేవాలయము]]: వరంగల్ నగరం నడిబొడ్డున కొలువైవున్న శ్రీ భద్రకాళి అమ్మవారు భక్తుల పాలిట కొంగుబంగారమై విల్లసిల్లుతున్నారు. అందమైన, ఆహ్లాదకరమైన వాతావరణంలో ప్రక్కన భద్రకాళి చెరువు, గుడి వెనుక అందమైన తోటలతో శోభయమయంగా వెలుగొందుతున్న ప్రముఖ దేవాలయం ఇది.<ref name="ఓరుగల్లు వరప్రదాయిని భద్రకాళి!">{{cite news |last1=ఈనాడు |first1=వరంగల్లు |title=ఓరుగల్లు వరప్రదాయిని భద్రకాళి! |url=https://www.eenadu.net/aalayaalu/topstory/166 |accessdate=22 January 2020 |date=1 June 2018 |archiveurl=https://web.archive.org/web/20190917105914/https://www.eenadu.net/aalayaalu/topstory/166 |archivedate=17 September 2019 |language=te |work= |url-status=dead }}</ref>
*
* [[ఐనవోలు మల్లన్న స్వామి దేవాలయం]] : [[వర్ధన్నపేట]] మండలంలోని [[ఐనవోలు|ఐనవోలులో]] ఈ దేవాలయం ఉంది. పశ్చిమ చాళుక్య చక్రవర్తి, త్రిభువన మల్ల బిరుదాంకితుడైన ఆరవ విక్రమాదిత్యు ( క్రీ .శ. 1076-1127) ని మంత్రి అయిన అయ్యనదేవుడు ఈ ఆలయాన్ని కట్టించాడు.
|