ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర ఎన్నికల సంఘం: కూర్పుల మధ్య తేడాలు
Content deleted Content added
Arjunaraoc (చర్చ | రచనలు) |
యర్రా రామారావు (చర్చ | రచనలు) చి వికీ శైలి ప్రకారం చిన్న సవరణలు చేశాను |
||
పంక్తి 34:
|website = {{URL|https://sec.ap.gov.in/}}
|footnotes =
}}
==చరిత్ర==
ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర ఎన్నికల సంఘం జూన్ 1994 లో ఏర్పడింది. ఇది ఏర్పడిన తర్వాత మునిసిపాలిటీలు , పంచాయతీ రాజ్ సంస్థలకు మొదటి స్థానిక సంస్థ ఎన్నికలు
==వ్యవస్థ రూపం==
రాష్ట్ర ఎన్నికల సంఘానికి కమీషనరును మంత్రిమండలి సిఫారస్ మేరకు ఆంధ్రప్రదేశ్ గవర్నర్ నియమిస్తారు
==కమీషనర్==
2016 ఏప్రిల్ 1
==విధులు==
Line 58 ⟶ 59:
==== పట్టణ స్థానిక సంస్థలు ====
పట్టణ స్థానిక సంస్థలు [[భారతదేశపు నగరపాలక సంస్థ|మునిసిపల్ కార్పొరేషన్లు]], [[మునిసిపాలిటీలు
# మునిసిపల్ కార్పొరేషన్
# మునిసిపాలిటీ / నగర్ పంచాయతీ కౌన్సిలర్లు / వార్డ్ సభ్యులు
=== పరోక్ష ఎన్నికలు ===
కింది స్థానాలకు పరోక్ష ఎన్నికలు జరుగుతాయి: ప్రత్యక్షంగా ఎన్నుకోబడిన సభ్యులు ప్రమాణ స్వీకారం చేసిన తరువాత, సంబంధిత స్థానిక సంస్థలలో కమిషన్ నియమించిన తేదీ
====గ్రామీణ స్థానిక సంస్థలు ====
# గ్రామ పంచాయతీకి చెందిన ఉప-సర్పంచ్.
Line 70 ⟶ 71:
# జిల్లా ప్రజా పరిషత్ చైర్పర్సన్ మరియు వైస్ చైర్పర్సన్.
==== పట్టణ స్థానిక సంస్థలు ====
# మునిసిపల్ కార్పొరేషన్ [[నగర మేయర్|మేయర్]] మరియు [[డిప్యూటీ మేయర్]]
# మునిసిపాలిటీల [[చైర్పర్సన్]] మరియు వైస్ చైర్పర్సన్
==2020 ఎన్నికలు==
2020 మార్చి 7 లో MPTC/ZPTC ఎన్నికలు ప్రారంభమయ్యాయి.<ref>{{Cite web|url=https://10tv.in/reservations-finalized-mayors-municipal-corporation-ap-27661?page=8|title=ఏపీలో మున్సిపల్ కార్పొరేషన్ మేయర్లకు రిజర్వేషన్లు ఖరారు|website=SEC|date=2020-03-07|access-date=2021-01-28}}</ref> తొలిదశ నామినేషన్ల ఘట్టం ముగిసాక, కరోనా కారణంగా నిమ్మగడ్డ నిర్ణయం మేరకు మార్చి 15 న ఆరువారాలు నిలిపివేయబడ్డాయి. ఆ తరువాత కమీషనర్ కనగరాజ్ ఆదేశం మేరకు నిరవధికంగా వాయిదా వేయబడ్డాయి. <ref>{{Cite web|url=https://sec.ap.gov.in/Documents/RTI/extebsionofelections.pdf|title=Notification - Postponement of elections until further orders|website=SEC|date=2020-05-06|access-date=2021-01-26}}</ref> {{As of |2021|01}}, నిమ్మగడ్డ పునర్నియామకం తర్వాత
==2021 ఎన్నికలు==
{{main| స్థానిక సంస్థల ఎన్నికలు}}
2021 జనవరిలో [[గ్రామ పంచాయితీ]] ఎన్నికల జరపటానికి ఆదేశం ఇవ్వబడింది. <ref name=":0">{{Cite web|url=https://sec.ap.gov.in/Doc21/GP_Notification_2021_Telugu.pdf|title=గ్రామ పంచాయితీ ఎన్నికల ఆదేశ ప్రకటన|website=SEC|date=2020-01-23|access-date=2021-01-26}}</ref> ప్రభుత్వంతో విభేదాలు, సుప్రీంకోర్టుకు చేరడంతో, సుప్రీంకోర్టు ప్రక్రియను ఆపడానికి నిరాకరించడంతో ఎన్నికల ప్రక్రియ కొనసాగుతున్నది. <ref>{{Cite web|url=https://m.eenadu.net/latestnews/supreme-court-rejected-all-petitions-of-ap-government-about-panchayat-elections/121017808|title=ఏపిలో పంచాయితీ ఎన్నికలు నిర్వహించాల్సిందే:సుప్రీం|website=ఈనాడు|access-date=2021-01-26}}</ref> ఈ ఎన్నికలకు ఓటర్ల జాబితాలు తాజాపరచడంలో పంచాయితీరాజ్ శాఖ విఫలమైనందున 1.1.2019 నాటి ఓటర్ల జాబితాలను వాటికి 7.3.2020 నాటికి చేసిన సవరణలతో వాడటానికి కమీషనర్ నిర్ణయించాడు. <ref>{{Cite web|url=https://sec.ap.gov.in/Doc21/85_22_1_2021_Direction.pdf|title=Direction on Electoral Rolls|website=SEC|date=2020-01-22|access-date=2021-01-26}}</ref>
===వివాదాలు===
ఏకగ్రీవాలకు ఎన్నికల ప్రక్రియ మొదలైన తరువాత, ఎన్నికల సంఘం అనుమతి తీసుకోకుండా, ప్రభుత్వం మాధ్యమాలలో విడుదల చేసిన పత్రికా ప్రకటన వివాదాస్పదమైంది. <ref>{{Cite web |title=ఇదేం ‘ఏకగ్రీవం’?|url=https://www.andhrajyothy.com/telugunews/is-this-consensus-202101280218632|date=2021-01-27|website=ఆంధ్రజ్యోతి|access-date=2021-01-28}}</ref>
|