పారుపల్లి సుబ్బారావు: కూర్పుల మధ్య తేడాలు

పంక్తి 42:
 
== నట ప్రస్థానం ==
1908లో మొట్టమొదట [[బందరు]] బాలభారతి సంఘం '''రసపుత్ర విజయం''' నాటకంలో విమల పాత్రలో నటించాడు. తమ అన్న [[పారుపల్లి రామక్రిష్ణయ్య|పారుపల్లి రామకృష్ణయ్య]] పంతులు (డా. [[మంగళంపల్లి బాలమురళీ కృష్ణ]] గురువు) దగ్గర సంగీతాన్ని నేర్చుకొని, మైలవరం కంపెనీలో అప్పటి సంగీత దర్శకుడు [[పాపట్ల కాంతయ్య]] (పరబ్రహ్మ పరమేశ్వర -ప్రార్థనా గీతానికి సంగీతాన్ని సమకూర్చిన) వద్ద మరాఠీ, పార్సీ సంప్రదాయ రీతుల్ని అభ్యసించాడు. ఆ తరువాత [[మద్రాస్]] సుగుణ విలాస సభలోలోనూ, [[విజయవాడ]] [[మైలవరం (కృష్ణా జిల్లా)|మైలవరం]] కంపెనీలోనూ, [[ఏలూరు]] మోతే వారి కంపెనీలోనూ నటించి ఎంతో పేరు సంపాదించాడు. స్ఫురద్రూపం, చక్కని గాత్ర మాధుర్యంతో సాత్వికాభినయంలో మేటిగా, స్త్రీ పాత్రధారణకు పేరొందిన సుబ్బారావు [[పానుగంటి లక్ష్మీనరసింహారావు]] రచించిన [[రాధాకృష్ణ]]లో రాధ వేషాన్ని చక్కగా ధరంచేవాడు
 
== నటించిన పాత్రలు ==