ప్రతాపరుద్రుడు: కూర్పుల మధ్య తేడాలు

దిద్దుబాటు సారాంశం లేదు
దిద్దుబాటు సారాంశం లేదు
పంక్తి 2:
 
1289లో కాయస్థ సేనాని అంబదేవుని తిరుగుబాటు అణచు ప్రయత్నములో రుద్రమదేవి మరణించింది. ప్రతాపరుద్రుడు సింహాసనమధిష్ఠించాడు. ప్రతాపరుద్రుని పరిపాలనాకాలమంతయూ యుద్ధములతోనే గడచింది<ref>A Social History of the Deccan, 1300-1761, R. M. Eaton, 2005, Cambridge University Press, ISBN:0521254841</ref>.
 
==రాజ్యము==
 
రాజ్యాన్ని విస్తరించి రాజ్యపాలనలో పెక్కు సంస్కరణలు చేశాడు. ఈతని కాలములో వ్రాయబడిన "సరస్వతీ విలాసము" అను గ్రంథములో హిందూ ధర్మములు, ఆచారములు, ఆస్తి హక్కులు మొదలగు చట్టములు క్రోడీకరించబడినవి <ref>Hindu Law, Sir Thomas Strange, 1830, Parbury, Allen, & Co., London</ref>. పెక్కు గ్రామాలకు నీటి వసతి కొరకు చెఱువులు తవ్వించినాడు. వీటిలో బయ్యారము చెరువు ప్రసిద్ధమైనది
 
==యుధ్ధములు==
 
==పతనము==
 
==వనరులు==
"https://te.wikipedia.org/wiki/ప్రతాపరుద్రుడు" నుండి వెలికితీశారు