పెద్దమనుషుల ఒప్పందం: కూర్పుల మధ్య తేడాలు

లింకు సవరణ
దిద్దుబాటు సారాంశం లేదు
ట్యాగులు: చరవాణి సవరింపు చరవాణి ద్వారా వెబ్ సవరింపు
పంక్తి 1:
[[1956]]లో [[తెలుగు]] మాట్లాడే ప్రాంతాలన్నీ ఏకమై ఒకే రాష్ట్రంగా ఏర్పడటానికి - [[కోస్తా]], [[రాయలసీమ]], [[తెలంగాణా]] - అన్ని ప్రాంతాల నాయకులూ ఇష్టపడ్డారు. అయితే [[తెలంగాణా]] నాయకులకు తమ ప్రాంత అభివృద్ధిపై కొన్ని సందేహాలు ఉన్నాయి. అధిక రెవిన్యూ ఆదాయం గల తమ ప్రాంతం, అదే నిష్పత్తిలో అభివృద్ధికి నోచుకోదేమోనన్న భయం వారికి కలిగింది. ఇటువంటి ఇతర సందేహాల నివృత్తికై అన్ని ప్రాంతాల కాంగ్రెసు నాయకులు కలిసి [[1956]] [[జూలైఫిబ్రవరి 1920]] న ఒక ఒప్పందానికి వచ్చారు. దీనినే '''పెద్దమనుషుల ఒప్పందం''' అన్నారు. [[న్యూ ఢిల్లీ]]లో పెద్దమనుషుల ఒప్పందం సంతకాలు చేసిన రోజు [[1956]] [[ఫిబ్రవరి 20]] అని కె.వి.రంగారడ్డి స్వీయచరిత్రలో రాసారు. సంతకాలు చేసిన వారు తెలంగాణా తరపున, [[బూర్గుల రామకృష్ణారావు]], [[కె.వి.రంగారెడ్డి]], [[మర్రి చెన్నారెడ్డి]], [[జె.వి. నరసింగరావు]], ఆంధ్ర తరపున [[నీలం సంజీవరెడ్డి]], [[బెజవాడ గోపాలరెడ్డి]], [[అల్లూరి సత్యనారాయణరాజు|అల్లూరి సత్యనారాయణ రాజు]], [[గౌతు లచ్చన్న]]. ఈ ఒప్పందంలోని ముఖ్యాంశాలు ఇవి:
 
* కనీసం ఐదేళ్ళపాటు, ప్రాంతాల వారీ రెవిన్యూ వసూళ్ళకు అనుగుణంగా ఆయా ప్రాంతాల్లో అభివృద్ధి కార్యక్రమాలపై ఖర్చు పెట్టాలి. తెలంగాణా ప్రాంతం నుండి వచ్చే మిగులు ఆదాయాన్ని ఆ ప్రాంతపు అభివృద్ధికే కేటాయించాలి