ఉత్తర రామాయణం: కూర్పుల మధ్య తేడాలు

1 మూలము(ల)ను భద్రపరచటానికి ప్రయత్నించగా, 0 పనిచేయనివిగా గుర్తించాను.) #IABot (v2.0.1
చి →‎top: clean up, replaced: రాముడురాముడు
పంక్తి 8:
</poem>
 
కరుణకు భావస్థాయి శ్లోకం. ఎందుకంటే [[వాల్మీకి]] మొదటి శ్లోకం (" మాన్నిషాద" ) కరుణ నుంచే ఉద్భవించింది. దాశరధీ కరుణా పయోనిధీ అని జనులు రాముడ్ని ప్రార్ధించడం అందుకే. ఈ ఉత్తర రామాయణంలో సీతా రాముల వియోగం, నిర్యాణం కారణంగా కరుణ రసం పతాక స్థాయిలో ఉంది. [[తిక్కన సోమయాజి]] నిర్వచనోత్తమ రామాయణం ( వచనం లేని, కేవలం పద్యకావ్యం) రచించాడు. తరువాత [[కంకంటి పాపరాజు]] ఉత్తర రామాయణాన్ని చంపూ కావ్యంగా రాసాడు. " జానకీఈ జాని కథల్ రచింపక యసత్కథలెన్ని రచించెనేనియున్ ... వాని కవిత్వ మహత్త్వమేటికిన్?" అన్నాడు పాపరాజు. నిజంగానే [[కవి]] అనేవాడు రాముడి మాట తలవకుండా ఉండలేడు. అంత శక్తి ఆకర్షణా ఉన్నవాడు [[రామావతారము|రాముడు]].
 
==ఉత్తర రామాయణం కథ==
"https://te.wikipedia.org/wiki/ఉత్తర_రామాయణం" నుండి వెలికితీశారు