జాతీయ భద్రతా దినోత్సవం: కూర్పుల మధ్య తేడాలు

3 మూలము(ల)ను భద్రపరచటానికి ప్రయత్నించగా, 0 పనిచేయనివిగా గుర్తించాను.) #IABot (v2.0
చిదిద్దుబాటు సారాంశం లేదు
పంక్తి 25:
 
== చరిత్ర ==
పారిశ్రామిక కేంద్రమైన [[ముంబై|ముంబైలో]] 1962లో జరిగిన రాష్ట్ర కార్మిక శాఖామంత్రుల సమావేశంలో ప్రమాదాల నివారణకు చేపట్టాల్సిన ఆంశాలమీద చర్చ జరిగింది. ప్రమాదాల పట్ల కార్మికులలో అవగాహన పెంచేందుకు ప్రభుత్వం నుండి ఒక సంస్థ అవసరమని ఆ సభలో పాల్గొన్నవారు సూచించారు. 1965, డిసెంబరు నెలలో [[ఢిల్లీ|ఢిల్లీలో]] జరిగిన పారిశ్రామిక భద్రత తొలి సమావేశంలో కేంద్ర, రాష్ట్ర ప్రభుత్వ ప్రతినిధులు, కార్మిక సంఘాలు, ఉద్యోగ సంఘాలు, ఇతర సంస్థలు పాల్గొని జాతీయ, రాష్ట్రస్థాయిల్లో భద్రతామండలి ప్రారంభించాలని నిర్ణయించారు. 1966, మార్చి 4న కేంద్ర కార్మిక మంత్రిత్వ శాఖ ఆధ్వర్యంలో [[జాతీయ భద్రతా పరిషత్తు, భారతదేశం|జాతీయ భద్రతామండలి]] ఏర్పడింది. మండలి ప్రారంభమయిన మార్చి 4న ప్రతి సంవత్సరం జాతీయ భద్రతా దినోత్సవం జరుపబడుతుంది.<ref name="నేడు జాతీయ భద్రతా దినోత్సవం">{{cite news |last1=నవతెలంగాణ |first1=హైదరాబాదు |title=నేడు జాతీయ భద్రతా దినోత్సవం |url=http://www.navatelangana.com/article/hyderabad/514712 |accessdate=15 March 2020 |date=4 March 2017 |archiveurl=https://web.archive.org/web/20190221071109/http://www.navatelangana.com/article/hyderabad/514712 |archivedate=21 ఫిబ్రవరి 2019 |work= |url-status=live }}</ref>
 
== లక్ష్యం ==