ప్రజాశక్తి: కూర్పుల మధ్య తేడాలు

దిద్దుబాటు సారాంశం లేదు
+ మూస
పంక్తి 2:
ప్రజాశక్తి స్వాతంత్ర్యోద్యమ కాలములో [[1942]]లో ఆవిర్భవించింది. 1945 నుండి ఈ పత్రిక ప్రతిదినము ప్రచురించడం ప్రారంభమయ్యింది. అనతికాలములోనే బ్రిటీషు ప్రభుత్వ ఆగ్రహానికి గురై 1948లో నిషేదించబడినది.
1969లో వారపత్రికగా తిరిగి ప్రారంభమైనది. 1981లో దినపత్రికగా మారి [[విజయవాడ]] కేంద్రముగా తొలి సంచిక వెలువడినది. 2005 సెప్టెంబర్ వరకు 8 సంచికలకు ఎదిగినది.
 
{{తెలుగు పత్రికలు}}
 
[[వర్గం:తెలుగు పత్రికలు]]
"https://te.wikipedia.org/wiki/ప్రజాశక్తి" నుండి వెలికితీశారు