వివేకవర్ధని: కూర్పుల మధ్య తేడాలు
Content deleted Content added
Rajasekhar1961 (చర్చ | రచనలు) దిద్దుబాటు సారాంశం లేదు |
Rajasekhar1961 (చర్చ | రచనలు) దిద్దుబాటు సారాంశం లేదు |
||
పంక్తి 1:
'''వివేకవర్ధని''' [[కందుకూరి వీరేశలింగం]] ప్రారంభించిన మొట్టమొదటి తెలుగు పత్రిక. ఇది మాస పత్రికగా ప్రారంభమై, పక్ష పత్రికగా వృద్ధిచెంది, తరువాత వార పత్రికగా స్థిరపడినది.
ఇది [[1874]] సంవత్సరం [[ఆశ్వయుజమాసము]] నుండి ప్రారంభించబడినది. పత్రిక చెన్నపురి లోని [[కొక్కొండ వేంకటరత్నం]] పంతులువారి సంజీవినీ ముద్రాక్షర శాలలో ముద్రించబడేది. కొందరు భాగస్వాములను కలుపుకొని ఏప్రిల్ 1876లో స్వగృహంలో సొంత ముద్రణాలయం నెలకొల్పి పత్రికను ముద్రించేవారు.
వివేకవర్ధని పత్రిక కారణంగా వీరేశలింగం దౌర్జన్యాలను ఎదుర్కొనవలసి వచ్చింది. కోర్టు కేసులలో పోరాడవలసి వచ్చింది. వివిధ వర్గాల ఆగ్రహావేశాలకు గురికావలసి వచ్చింది.
[[వర్గం:తెలుగు పత్రికలు]]
|