తెలుగు బ్రాహ్మణులు: కూర్పుల మధ్య తేడాలు
Content deleted Content added
దిద్దుబాటు సారాంశం లేదు ట్యాగులు: చరవాణి సవరింపు చరవాణి ద్వారా వెబ్ సవరింపు |
→సంఘములు (గ్రూపులు): వికీ లింకులు ట్యాగులు: చరవాణి సవరింపు చరవాణి ద్వారా వెబ్ సవరింపు |
||
పంక్తి 12:
తెలుగు బ్రహ్మణులు ప్రధానంగా పంచ ద్రావిడ బ్రాహ్మణ శాఖ కు చెందినవాలు.
* [[తెలంగాణ]], [[ఆంధ్ర ప్రదేశ్]] లో [[
* [[
* [[
*[[దేశస్థ బ్రాహ్మణులు|దేశస్థ బ్రాహ్మణుల]]లో ప్రధానంగా రెండు ఉప శాఖలు ఉన్నాయి. అవి [[దేశస్థ మధ్వ బ్రాహ్మణులు]] మరియు [[దేశస్థ స్మార్త బ్రాహ్మణులు]]. జగద్గురు [[మధ్వాచార్యులు]] తత్వశాస్త్రం అయిన [[ద్వైతం|ద్వైత]] సిద్దాంతమును అనుసరించే వారిని [[దేశస్థ మధ్వ బ్రాహ్మణులు]] అని లేదా తెలుగు మధ్వా బ్రహ్మణులు అని అంటారు. వీరిలో ఆది శంకరాచార్యులను అనుసరించు వారిని [[దేశస్థ స్మార్త బ్రాహ్మణులు]] అని అంటారు. వీరు ఆంధ్ర ప్రాంతం లోని కోస్తాంధ్ర ప్రాంతము, [[రాయలసీమ]] యొక్క [[కర్నూలు]], [[అనంతపురం జిల్లా|అనంతపురం]], [[కడప జిల్లా|కడప]], [[చిత్తూరు జిల్లా|చిత్తూరు]] జిల్లాలు యందు కేంద్రీకృతమై ఉన్నారు. తెలంగాణలో వీరు అన్ని జిల్లాలలో విస్తరించి ఉన్నారు.
*
* పొరుగు రాష్ట్రం [[తమిళనాడు]] నుండి [[విశిష్ఠాద్వైతము]] అనుసరించే జగద్గురు [[రామానుజాచార్యుడు]] అనుచరులు అయిన [[శ్రీ వైష్ణవులు|శ్రీ వైష్ణవం]] ఇతర ముఖ్యమైన శాఖ సమూహాలలో ఒకటి అయినది.<ref>Shreeram Balijepalli's articles online</ref> వీరినే [[శ్రీ వైష్ణవ బ్రాహ్మణులు|శ్రీ వైష్ణవులు]] అని అంటారు.
|