తెలుగు బ్రాహ్మణులు: కూర్పుల మధ్య తేడాలు

దిద్దుబాటు సారాంశం లేదు
ట్యాగులు: చరవాణి సవరింపు చరవాణి ద్వారా వెబ్ సవరింపు
→‎సంఘములు (గ్రూపులు): వికీ లింకులు
ట్యాగులు: చరవాణి సవరింపు చరవాణి ద్వారా వెబ్ సవరింపు
పంక్తి 12:
తెలుగు బ్రహ్మణులు ప్రధానంగా పంచ ద్రావిడ బ్రాహ్మణ శాఖ కు చెందినవాలు.
 
* [[తెలంగాణ]], [[ఆంధ్ర ప్రదేశ్]] లో [[వైదికులు|వైదికీవైదికి బ్రాహ్మణులు]], [[నియోగులు|నియోగి బ్రాహ్మణులు]], [[దేశస్థ బ్రాహ్మణులు]] మరియు [[తెలుగు ద్రవిడ బ్రాహ్మణులు|ద్రావిడులు]] అనే ముఖ్య సమూహాలు ఉన్నాయి. [[వైదీకులు|వైదికీవైదికి బ్రాహ్మణులు]] ప్రధానంగా స్మార్త [[బ్రాహ్మణులు|బ్రాహ్మణులు]]. [[నియోగులు|నియోగులలో]] మూడు విభాగాలు ఉన్నాయి, స్మార్త మారియు శ్రీవైష్ణవ. [[దేశస్థ బ్రాహ్మణులు|దేశస్థ బ్రాహ్మణులలో]] రెండు ఉప భాగాలు ఉన్నాయి, మధ్వ మరియు స్మార్త. [[ద్రావిడులు]] ప్రధానంగా స్మార్త బ్రహ్మణులు.
 
* [[వైదీకీ బ్రాహ్మణులు|వైదికి బ్రాహ్మణులు]] యందు అనేక శాఖలు, ఉపశాఖలు ఉన్నాయి. వారిలో [[వైదికి వెలనాడు|వైదికీ వెలనాటి బ్రాహ్మణులు]] గాను తదుపరి మరింతగా [[వైదికి వెలనాడు|వెలనాట్లు]], [[వేంగినాడు|వేంగినాడ్లు]], [[ములకనాడు|ములకనాట్లు]], [[కోసలనాడు|కోసలనాట్లు]], తదితర బ్రాహ్మణులు ఇంకా అనేక ఉపశాఖలుగా విభజించబడ్డారు.
 
* [[నియోగి బ్రాహ్మణులునియోగులు|నియోగీ]] శాఖ తదుపరి [[నియోగులు]], [[ఆరువేల నియోగులు]], [[కణ్వ బ్రాహ్మణులు|కణ్వులు]], ఇతర ఉపశాఖలుగా ఏర్పడినాయి.
 
*[[దేశస్థ బ్రాహ్మణులు|దేశస్థ బ్రాహ్మణుల]]లో ప్రధానంగా రెండు ఉప శాఖలు ఉన్నాయి. అవి [[దేశస్థ మధ్వ బ్రాహ్మణులు]] మరియు [[దేశస్థ స్మార్త బ్రాహ్మణులు]]. జగద్గురు [[మధ్వాచార్యులు]] తత్వశాస్త్రం అయిన [[ద్వైతం|ద్వైత]] సిద్దాంతమును అనుసరించే వారిని [[దేశస్థ మధ్వ బ్రాహ్మణులు]] అని లేదా తెలుగు మధ్వా బ్రహ్మణులు అని అంటారు. వీరిలో ఆది శంకరాచార్యులను అనుసరించు వారిని [[దేశస్థ స్మార్త బ్రాహ్మణులు]] అని అంటారు. వీరు ఆంధ్ర ప్రాంతం లోని కోస్తాంధ్ర ప్రాంతము, [[రాయలసీమ]] యొక్క [[కర్నూలు]], [[అనంతపురం జిల్లా|అనంతపురం]], [[కడప జిల్లా|కడప]], [[చిత్తూరు జిల్లా|చిత్తూరు]] జిల్లాలు యందు కేంద్రీకృతమై ఉన్నారు. తెలంగాణలో వీరు అన్ని జిల్లాలలో విస్తరించి ఉన్నారు.
 
* "[[ద్రావిడులుతెలుగు ద్రవిడ బ్రాహ్మణులు|ద్రావిడ]]" అనే శాఖ [[ఆంధ్రప్రదేశ్]] నకు వలస వచ్చిన [[తమిళ బ్రాహ్మణులు]] ద్వారా ఏర్పడినది. [[ఆరామ ద్రావిడులు]] మరొక ఉప శాఖ ఏర్పడింది.
 
* పొరుగు రాష్ట్రం [[తమిళనాడు]] నుండి [[విశిష్ఠాద్వైతము]] అనుసరించే జగద్గురు [[రామానుజాచార్యుడు]] అనుచరులు అయిన [[శ్రీ వైష్ణవులు|శ్రీ వైష్ణవం]] ఇతర ముఖ్యమైన శాఖ సమూహాలలో ఒకటి అయినది.<ref>Shreeram Balijepalli's articles online</ref> వీరినే [[శ్రీ వైష్ణవ బ్రాహ్మణులు|శ్రీ వైష్ణవులు]] అని అంటారు.
"https://te.wikipedia.org/wiki/తెలుగు_బ్రాహ్మణులు" నుండి వెలికితీశారు