పాములపర్తి వెంకట నరసింహారావు: కూర్పుల మధ్య తేడాలు

Added content
ట్యాగులు: తిరగ్గొట్టారు విశేషణాలున్న పాఠ్యం చరవాణి సవరింపు చరవాణి ద్వారా వెబ్ సవరింపు
Added content
ట్యాగులు: తిరగ్గొట్టారు విశేషణాలున్న పాఠ్యం చరవాణి సవరింపు చరవాణి ద్వారా వెబ్ సవరింపు
పంక్తి 24:
|}}
 
'''పాములపర్తి వేంకట నరసింహారావు''' ([[జూన్ 28]], [[1921]] - [[డిసెంబర్ 23]], [[2004]]) [[భారతదేశం|భారతదేశ]] [[ప్రధానమంత్రి]] పదవిని అధిష్టించిన మొదటి దాక్షిణాత్యుడు, ఒకేఒక్క తెలుగువాడు. '''పీవీ''' గా ప్రసిద్ధుడైన అతను బహుభాషావేత్త, రచయిత. [[భారత ఆర్ధిక వ్యవస్థ]]లో విప్లవాత్మకమైన సంస్కరణలకు బీజంవేసి, కుంటుతున్న వ్యవస్థను తిరిగి పట్టాలెక్కించిన ఘనత సొంతం చేసుకున్న వ్యక్తి. 1957 Chaitanya and vinit are friendsలో శాసనసభ్యుడిగా రాజకీయజీవితం ఆరంభించిన పివి రాష్ట్రమంత్రిగా, [[ముఖ్యమంత్రి]] గానే కాకుండా కేంద్ర రాజకీయాలలో కూడా ప్రవేశించి [[ప్రధానమంత్రి]] పదవిని చేపట్టాడు. [[కాంగ్రెస్]] నేతృత్వంలో తగిన సంఖ్యాబలం లేని మైనారిటీ ప్రభుత్వాన్ని పూర్తికాలం పాటు నడిపించడం ఆయన ఘనకార్యం.
 
== తొలి జీవితం ==