సర్దార్ వల్లభ్భాయ్ పటేల్: కూర్పుల మధ్య తేడాలు
Content deleted Content added
Hi ట్యాగులు: తిరగ్గొట్టారు విశేషణాలున్న పాఠ్యం విజువల్ ఎడిటర్ ద్వారా సవరణ చరవాణి సవరింపు చరవాణి ద్వారా వెబ్ సవరింపు |
Hi ట్యాగులు: తిరగ్గొట్టారు విశేషణాలున్న పాఠ్యం విజువల్ ఎడిటర్ ద్వారా సవరణ చరవాణి సవరింపు చరవాణి ద్వారా వెబ్ సవరింపు |
||
పంక్తి 26:
}}
భారతదేశపు ఉక్కు మనిషిగా పేరుగాంచిన '''సర్దార్ వల్లభ్ భాయి పటేల్''' జవేరిభాయ్, లాడ్ బాయి దంపతులకు [[1875]], [[అక్టోబరు 31]]న [[గుజరాత్|గుజరాత్]]లోని నాడియార్లో జన్మించారు.<ref>http://www.liveindia.com/freedomfighters/9.html</ref> ఇతను ప్రముఖ స్వాతంత్ర్య యోధుడిగానే కాకుండా స్వాతంత్ర్యానంతరం సంస్థానాలు భారతదేశములో [[భారతదేశ ఏకీకరణ|విలీనం]] కావడానికి గట్టి కృషిచేసి సఫలుడై ప్రముఖుడిగా పేరుపొందారు. [[హైదరాబాదు]], [[జునాగఢ్]] లాంటి సంస్థానాలు [[భారతదేశము]]లో విలీనం చేసిన ఘనత ఇతనికే దక్కుతుంది. [[ఇంగ్లాండు]]లో బారిష్టరు పట్టా పుచ్చుకొని స్వదేశానికి తిరిగివచ్చి దేశంలో జరుగుతున్న జాతీయోద్యమానికి ఆకర్షితుడై బ్రిటీష్ వారికి వ్యతిరేకంగా [[మహాత్మాగాంధీ]] నేతృత్వంలో కొనసాగుతున్న స్వాతంత్ర్యోద్యమంలో పాలుపంచుకున్నాడు. బార్దోలిలో జరిగిన సత్యాగ్రహానికి [[నాయకత్వం]] వహించి [[విజయవంతం]]
== బాల్యం, విద్యాభ్యాసం, కుటుంబం ==
|