నాగై మురళీధరన్: కూర్పుల మధ్య తేడాలు
Content deleted Content added
పంక్తి 22:
ఇతడు వాద్య సహకారం అందించిన వారిలో [[సెమ్మంగుడి శ్రీనివాస అయ్యర్]], [[అలత్తూర్ శ్రీనివాస అయ్యర్]], ఎం.డి.రామనాథన్, [[మంగళంపల్లి బాలమురళీకృష్ణ]], [[వోలేటి వెంకటేశ్వర్లు]], [[నేదునూరి కృష్ణమూర్తి]], [[ఆర్.కె.శ్రీకంఠన్]], [[మహారాజపురం సంతానం]], [[ఎస్.సోమసుందరం]], [[కె.వి.నారాయణస్వామి]], [[టి.ఎం.త్యాగరాజన్]], [[డి.కె.జయరామన్]], [[టి.కె.గోవిందరావు]], ఎస్.రామనాథన్, [[బి.రాజం అయ్యర్]], తంజావూరు ఎస్.కళ్యాణరామన్, [[శీర్కాళి గోవిందరాజన్]], చిదంబరం సి.ఎస్.జయరామన్, [[కె. జె. ఏసుదాసు]], [[టి.వి.శంకరనారాయణన్]], [[టి.ఎన్.శేషగోపాలన్]], [[నైవేలి సంతానగోపాలన్]], [[సంజయ్ సుబ్రహ్మణ్యన్]], పి.ఉన్నికృష్ణన్, [[సుందరం బాలచందర్]], [[టి.ఆర్.మహాలింగం]], [[ఎన్.రమణి]], [[నామగిరిపేట్టై కృష్ణన్]], [[ఎ.కె.సి.నటరాజన్]], [[కద్రి గోపాల్నాథ్]] మొదలైన వారున్నారు.
ఇతడి సోలో కచేరీలకు సహవాద్యం అందించిన వారిలో [[టి.కె.మూర్తి]], [[వెల్లూర్ జి.రామభద్రన్]], [[ఉమయల్పురం కె.శివరామన్]], [[త్రిచ్చి శంకరన్]], [[గురువాయూర్ దొరై]], తంజావూర్ ఉపేంద్రన్, కారైక్కుడి ఆర్.మణి, [[మన్నార్గుడి ఈశ్వరన్]], [[శ్రీముష్ణం వి.రాజారావు]], [[తిరువారూర్ భక్తవత్సలం]], [[తేతకూడి హరిహర వినాయకరం]], త్రిపునితుర రాధాకృష్ణన్, కోయంబత్తూర్ మోహన్రాం, వి.సురేష్ మొదలైన వారెందరో ఉన్నారు.
1985లో ఇతడు శ్రీరంగం దేవస్థానంలో 26 గంటలసేపు నిర్విరామంగా వయోలిన్ వాద్య కచేరీ నిర్వహించాడు. 1997లో భారతదేశపు 50వ స్వాతంత్ర్య దినోత్సవం సందర్భంగా దుబాయిలో [[కె. జె. ఏసుదాసు]] నిర్వహించిన సంగీత కచేరీలో పాల్గొన్నాడు.
==అవార్డులు, బిరుదులు ==
|