భారతదేశ ఎన్నికలు: కూర్పుల మధ్య తేడాలు

చి మూలాలు సమీక్ష మూస ఎక్కించాను
దిద్దుబాటు సారాంశం లేదు
పంక్తి 1:
{{మూలాలు సమీక్షించండి}}
 
'''భారత గణతంత్ర రాజ్యమురాజ్యం''' ఒక సమాఖ్య ప్రజాస్వామ్య వ్యవస్థ. కేంద్ర, రాష్ట్ర, పంచాయతిపంచాయతీ ప్రజాప్రథినిధులనుప్రజాప్రతినిధులను, తద్వారా ప్రభుత్వాలను, ప్రజలు ఎన్నుకుంటారు. ఎన్నికలు నిర్వహించే భాధ్యతను భారత రాజ్యాగంరాజ్యాంగం ఎన్నికల కమీషన్ అనే సంస్థకు అప్పగించింది.  దేశాధినేత అయిన [[రాష్ట్రపతి]] పదవి అలంకార ప్రాయమైనది. [[రాష్ట్రపతి]], [[ఉపరాష్ట్రపతి|ఉపరాష్ట్రపతులు]] పరోక్ష పద్ధతిలో [[ఎలక్టోరల్ కాలేజి]] ద్వారా ఐదు సంవత్సరాలకు ఒకసారి ఎన్నుకోబడతారు. కేంద్ర స్థాయిలో లోక్ సభ, రాష్ట్ర స్థాయిలో విధాన సభలకు ప్రతి ఐదు సంవత్సరాలకు ఒకసారి ప్రజాప్రథినిధులనుప్రజాప్రతినిధులను ప్రజలు నేరుగా ఎన్నుకూంటారుఎన్నుకుంటారు.  [[లోక్‌సభ|లోక్‌సభలో]] అత్యధిక సంఖ్యాక రాజకీయ పార్టీ లేదా సంకీర్ణం సభ్యులు ప్రధానమంత్రిని ఎన్నుకుంటారు. [[ప్రధానమంత్రి]] సలహా మేరకు, రాష్ట్రపతిచే నియమించబడ్డ మంత్రివర్గం ప్రధానమంత్రికి తన విధి నిర్వహణలో సహాయకంగా ఉంటుంది. 18 ఏళ్ళు ద్రాటిన ప్రతి భారతీయుడు ఈ ఎన్నికల్లో పాల్గొనడానికి, ఓటు వ్రేయుటకువేయటానికి అర్హుడు.
 
2014 సార్వత్రిక ఎన్నికల్లో సుమారు 863,500,000 ఓటర్లు ఓటు వ్రేయుటకు అర్హులు. ప్రపంచ చరిత్రలోనే ఇది అతి పెద ఎన్నికగా పేరు సంపాదించింది. స్వతంత్ర భారత చరిత్రలో అత్యధిక భాగం, కేంద్ర ప్రభుత్వంలో [[భారత జాతీయ కాంగ్రెసు]] పార్టీ అధికారంలో ఉంటూ వచ్చింది. స్వాతంత్ర్యానికి పూర్వం అతిపెద్ద రాజకీయ పక్షం కావడం చేత, స్వాతంత్ర్యం తరువాత దాదాపు 40 ఏళ్ళపాటు దేశరాజకీయాల్లో కాంగ్రెసు గుత్తాధిపత్యం వహించింది. [[1977|1977లో]] జనతా పార్టీగా ఏర్పడ్డ ఐక్య ప్రతిపక్షం కాంగ్రెసును ఓడించి, మొట్టమొదటి కాంగ్రెసేతర ప్రభుత్వాన్ని ఏర్పరచింది. ఇటీవలి కాలంలో, భారత ఓటర్లపై గల పట్టును కాంగ్రెసు పార్టీ కోల్పోతూ వచ్చింది. 2004 సార్వత్రిక ఎన్నికలలో అత్యధిక స్థానాలు గెలిచిన కాంగ్రెసు పార్టీ, వివిధ చిన్న పార్టీలతో కలిసి సంకీర్ణ ప్రభుత్వాన్ని ఏర్పాటు చేసింది. హిందూ వాద పార్టీ అయిన [[భారతీయ జనతా పార్టీ|భాజపా]] ప్రధాన ప్రతిపక్షమైంది. ప్రాంతీయ పార్టీల ప్రాబల్యం కారణంగా [[1996]] తరువాత ఏర్పడిన ప్రభుత్వాలన్నీ సంకీర్ణాలేకాగా 2014 లో జరిగిన సార్వత్రిక ఎన్నికల్లో మాత్రం కాంగ్రెస్ పార్టీ ఘోర పరాజయం పాలయింది .ఈ ఎన్నికల్లో కాంగ్రెస్ పార్టీకి పదిశాతం లోక్‌సభ స్థానాలను గెలుచుకోవడం కూడా కష్టంకాగా, భారతీయ జనతా పార్టీ మాత్రం మొదటిసారిగా అత్యధిక స్థానాలను గెలుచుకోవడం విశేషం.
"https://te.wikipedia.org/wiki/భారతదేశ_ఎన్నికలు" నుండి వెలికితీశారు