సింధూ నది: కూర్పుల మధ్య తేడాలు
Content deleted Content added
1 మూలము(ల)ను భద్రపరచటానికి ప్రయత్నించగా, 0 పనిచేయనివిగా గుర్తించాను.) #IABot (v2.0.1 |
యర్రా రామారావు (చర్చ | రచనలు) దిద్దుబాటు సారాంశం లేదు |
||
పంక్తి 48:
సింధు దిగువ మైదానం ఇరానియను పీఠభూమి, భారత ఉపఖండం మధ్య సహజ సరిహద్దును ఏర్పరుస్తుంది; ఈ ప్రాంతం పాకిస్తాను ప్రావింసులోని బలూచిస్తాను, ఖైబరు పఖ్తునుఖ్వా, పంజాబు, సింధు, ఆఫ్ఘనిస్తాను, భారతదేశంలోని అన్ని ప్రాంతాలను తనలో విలీనం చేసుకుంది. అలెగ్జాండరు ఆక్రమణ సైన్యాలు సింధునదిని దాటాయి. కాని ఆయన మాసిడోనియన్లతో పశ్చిమ ఒడ్డును జయించి-హెలెనికు సామ్రాజ్యంలో చేర్చిన తరువాత, అలెగ్జాండరు ఆసియా పోరాటాన్ని ముగించి, వెనుకకు మరిలే ప్రయత్నంలో నది దక్షిణ దిశలో ప్రయాణించారు. తరువాత పర్షియా సామ్రాజ్యం, దాని తరువాత కుషాను సామ్రాజ్యం సింధు మైదానాలలో ఆధిపత్యం వహించాయి. అనేక శతాబ్దాలుగా ముస్లిం సైన్యాలు ముహమ్మదు బిను ఖాసిం, ఘజ్ని మహమూదు, మొహమ్మదు ఘోరి, టామెర్లేను ఈ నదివెంట పయనించారు. బాబరు సింధునదిని దాటి పంజాబు లోపలి ప్రాంతాల మీద దాడి చేసి దక్షిణ, తూర్పు ప్రాంతాలలో పోరాటాలు సాగించారు.
==బయటి లంకెలు==▼
{{మూలాలు}}
{{భారతదేశ నదులు|state=collapsed}}
{{సింధూనది}}
Line 56 ⟶ 57:
[[వర్గం:భారతదేశ నదులు]]
[[వర్గం:సింధూ నది]]
▲== మూలాలు ==
|