రఘుపతి వేంకటరత్నం నాయుడు: కూర్పుల మధ్య తేడాలు
Content deleted Content added
Arjunaraoc (చర్చ | రచనలు) ట్యాగు: విశేషణాలున్న పాఠ్యం |
Arjunaraoc (చర్చ | రచనలు) చి శుద్ధి ట్యాగు: విశేషణాలున్న పాఠ్యం |
||
పంక్తి 34:
| weight =
}}
'''[[రఘుపతి వెంకటరత్నం నాయుడు]]''' ( [[అక్టోబరు 1]], [[1862]] - [[మే 26]], [[1939]]) విద్యావేత్తగా, సంఘసంస్కర్తగా, పవిత్రతకు సంకేతంగా, '''బ్రహ్మర్షి'''గా
==జీవిత విశేషాలు==
[[బొమ్మ:RaGupati veMkaTaratnaM nayiDu.jpg|right|thumb|250px|రఘుపతి వేంకటరత్నం నాయుడు, (హైదరాబాదు, టాంక్ బండ్ పైన గల విగ్రహం)]]
రఘుపతి వెంకటరత్నం నాయుడు
ఎం.ఏ. కాగానే [[మద్రాసు]] [[పచ్చయప్ప కళాశాల]]లో [[ఇంగ్లీషు]] ఆచార్యునిగా పనిచేసాడు. [[1904]]లో [[కాకినాడ]] లోని [[పిఠాపురం]] రాజా కళాశాల (పి.ఆర్.కళాశాల) ప్రిన్సిపాలుగా ప్రమాణస్వీకారం చేసి సుదీర్ఘకాలం అదే పదవిలో కొనసాగాడు<ref>{{cite news|url=http://www.hindu.com/thehindu/mp/2002/12/16/stories/2002121601500400.htm|title=Fulfilment is his reward|date=16 December 2002|work=[[The Hindu]]|accessdate=4 January 2010}}</ref>. [[1911]]లో కళాశాలలో మొదటిసారిగా స్త్రీలను చేర్చుకుని సహవిద్యకు ఆద్యుడయ్యాడు<ref>{{cite journal|year=1984|journal=Itihas|publisher=[[Government of Andhra Pradesh]]|volume=12|pages=24|issn=}}</ref>. [[1925]]లో [[మద్రాసు విశ్వవిద్యాలయం|మద్రాసు విశ్వవిద్యాలయ]] ఉపాధ్యక్షుడుగా నియమితుడయ్యాడు<ref>{{cite news|url=http://www.hindu.com/2009/10/02/stories/2009100252210300.htm|title=Tributes paid to educationist|date=2 October 2009|work=[[The Hindu]]|accessdate=4 January 2010}}</ref>. [[ఆంధ్ర విశ్వకళాపరిషత్తు]] బిల్లును రూపొందించి [[శాసనసభ]]లో ఆమోదింపజేసాడు. 1924లో [[బ్రిటిష్]] ప్రభుత్వాంచే నైట్ హుడ్ పురస్కారాన్ని పొందాడు.<ref>{{cite book|title=Dr. B. Pattabhi Sitaramayya: a political study|last=Kumar|first=A. Prasanna|publisher=[[Andhra University Press]]|year=1978|page=13|oclc=5414006}}</ref><ref>[http://www.london-gazette.co.uk/issues/32969/pages/6494 The London Gazette, 29 August 1924]</ref>
ప్రసిద్ధికెక్కిన గురు-శిష్యుల జంటలు చెప్పేటప్పుడు రఘుపతి వెంకటరత్నం నాయుడు - [[వేమూరి రామకృష్ణారావు]] జంటని తప్పకుండా చెప్పుకుంటారు. ప్రముఖ సినిమా నిర్మాత, పంపిణీదారు, ప్రదర్శకుడు అయిన [[రఘుపతి వెంకయ్య|రఘుపతి వెంకయ్య నాయుడు]] ఈయన సోదరుడు.▼
▲[[1939]] [[మే 26]] న రఘుపతి వెంకటరత్నం నాయుడు మరణించాడు. ప్రసిద్ధికెక్కిన గురు-శిష్యుల జంటలు చెప్పేటప్పుడు రఘుపతి వెంకటరత్నం నాయుడు - [[వేమూరి రామకృష్ణారావు]] జంటని తప్పకుండా చెప్పుకుంటారు. ప్రముఖ సినిమా నిర్మాత, పంపిణీదారు, ప్రదర్శకుడు అయిన [[రఘుపతి వెంకయ్య|రఘుపతి వెంకయ్య నాయుడు]] ఈయన సోదరుడు.
==సంఘ సంస్కరణ==
{{Quote box
|quote = దేశ రాజకీయ దాస్యం ఒకవైపు, సాంఘిక దురాచారాలు మరొకవైపు ఆవరించి, సమాజం అంధకార బంధురమై - ఒక ఆశాజ్యోతి కోసం, ఒక మార్గదర్సనం కోసం ఎదురుచూస్తున్న రోజులు 19 శతాబ్దపు ఆఖరి దశాబ్దాలు. సరిగ్గా అట్టి తరుణంలో సంఘంలో నైతిక ధార్మిక విద్యారంగాలను దేదీప్యమానం చేసినవి రెండు దివ్యజ్యోతులు. తమ దార్శనికతతో, చైతన్యంతో ఆంధ్రదేశాన్ని పునీతం చేసి పునరుజ్జీవింపచేసిన నవయుగ వైతాళికద్వయం శ్రీ వీరేశలింగం పంతులుగారు, రఘుపతి వేంకతరత్నం నాయుడు గారు. ఇందు సర్వతోముఖ సంఘసంస్కరణకు ఆధ్యాత్మిక నవజీవనానికి వసుధైక కుటుంబభావనకు పునాదులు వేసి జీవితాంతం కృషి చేసినవారు శ్రీ వేంకటరత్నం నాయుడు గారు. వీరు ప్రాక్పశ్చిమ విచారధారకు పవిత్రవారధియై, దీనబాంధవుడై, దాతయై, త్రాతయై, కులపతియై, సమాజాన్నే సాధనక్షేత్రంగా, విద్యాలయాలే తపోనిలయాలుగా చేసుకున్న కర్మయోగి. అందుకే ఆయనను అఖిలాంధ్రదేశము భక్తిప్రపత్తులతో బ్రహ్మర్షి అని సంభావించినది.▼
మహిళావిద్యావ్యాప్తికై నాయుడు కృషిచేసాడు. పి.ఆర్ కళాశాలలో స్త్రీలకు ప్రవేశం కల్పించడమే కాక, వెనుకబడిన వర్గాల, బీద విద్యార్థులకు వసతి, భోజన సౌకర్యం ఏర్పాటు చేసాడు. బ్రహ్మసమాజంలో చేరి, [[కాకినాడ]]లో ఉపాసనా కేంద్రాన్ని నిర్మించాడు. బ్రహ్మసమాజ సిద్ధాంతాలలో ముఖ్యమైన 'కులవ్యవస్థ నిర్మూలన'కు కృషిచేసాడు<ref>{{cite book|title=Kandukuri Veeresalingam|last=Anjaneyulu|first=D.|publisher=[[Ministry of Information and Broadcasting (India)|Ministry of Information and Broadcasting]]|year=1976|page=151|oclc=3849181}}</ref>. [[మద్యనిషేధం]] కొరకు శ్రమించాడు. [[1923]]లో మద్రాసు శాసనమండలి సభ్యుడుగా ఉన్నప్పుడు మద్యనిషేధం బిల్లు కొరకు ప్రభుత్వాన్ని వత్తిడిచేసాడు. వేశ్యావృత్తి నిర్మూలనకు కృషిచేసాడు<ref>{{cite book|title=Women's movement and associations: regional perspective, 1860-1993|last=Subbamma|first=Mallādi|publisher=Booklinks|year=1994|isbn=978-81-85194-30-1|page=14}}</ref>. శుభకార్యాలలో భోగం మేళాల సంప్రదాయాన్ని వ్యతిరేకించాడు. ''పీపుల్స్ ఫ్రెండ్'', ''ఫెలో వర్కర్స్'' అనే పత్రికలకు సంపాదకత్వం నిర్వహించాడు.▼
|width = 50%
|align = right
}}
▲150 వ జయంతి సందర్భంగా ఎమెస్కో బుక్స్ ప్రచురణ.
▲మహిళావిద్యావ్యాప్తికై నాయుడు కృషిచేసాడు. పి.ఆర్ కళాశాలలో స్త్రీలకు ప్రవేశం కల్పించడమే కాక, వెనుకబడిన వర్గాల, బీద విద్యార్థులకు వసతి, భోజన సౌకర్యం ఏర్పాటు చేసాడు. బ్రహ్మసమాజంలో చేరి, [[కాకినాడ]]లో ఉపాసనా కేంద్రాన్ని నిర్మించాడు. బ్రహ్మసమాజ సిద్ధాంతాలలో ముఖ్యమైన 'కులవ్యవస్థ నిర్మూలన'కు కృషిచేసాడు<ref>{{cite book|title=Kandukuri Veeresalingam|last=Anjaneyulu|first=D.|publisher=[[Ministry of Information and Broadcasting (India)|Ministry of Information and Broadcasting]]|year=1976|page=151|oclc=3849181}}</ref>. [[మద్యనిషేధం]] కొరకు శ్రమించాడు. [[1923]]లో మద్రాసు శాసనమండలి సభ్యుడుగా ఉన్నప్పుడు మద్యనిషేధం బిల్లు కొరకు ప్రభుత్వాన్ని వత్తిడిచేసాడు. వేశ్యావృత్తి నిర్మూలనకు కృషిచేసాడు<ref>{{cite book|title=Women's movement and associations: regional perspective, 1860-1993|last=Subbamma|first=Mallādi|publisher=Booklinks|year=1994|isbn=978-81-85194-30-1|page=14}}</ref>. శుభకార్యాలలో భోగం మేళాల సంప్రదాయాన్ని వ్యతిరేకించాడు. ''పీపుల్స్ ఫ్రెండ్'', ''ఫెలో వర్కర్స్'' అనే పత్రికలకు సంపాదకత్వం నిర్వహించాడు.
▲దేశ రాజకీయ దాస్యం ఒకవైపు, సాంఘిక దురాచారాలు మరొకవైపు ఆవరించి, సమాజం అంధకార బంధురమై - ఒక ఆశాజ్యోతి కోసం, ఒక మార్గదర్సనం కోసం ఎదురుచూస్తున్న రోజులు 19 శతాబ్దపు ఆఖరి దశాబ్దాలు. సరిగ్గా అట్టి తరుణంలో సంఘంలో నైతిక ధార్మిక విద్యారంగాలను దేదీప్యమానం చేసినవి రెండు దివ్యజ్యోతులు. తమ దార్శనికతతో, చైతన్యంతో ఆంధ్రదేశాన్ని పునీతం చేసి పునరుజ్జీవింపచేసిన నవయుగ వైతాళికద్వయం శ్రీ వీరేశలింగం పంతులుగారు, రఘుపతి వేంకతరత్నం నాయుడు గారు. ఇందు సర్వతోముఖ సంఘసంస్కరణకు ఆధ్యాత్మిక నవజీవనానికి వసుధైక కుటుంబభావనకు పునాదులు వేసి జీవితాంతం కృషి చేసినవారు శ్రీ వేంకటరత్నం నాయుడు గారు. వీరు ప్రాక్పశ్చిమ విచారధారకు పవిత్రవారధియై, దీనబాంధవుడై, దాతయై, త్రాతయై, కులపతియై, సమాజాన్నే సాధనక్షేత్రంగా, విద్యాలయాలే తపోనిలయాలుగా చేసుకున్న కర్మయోగి. అందుకే ఆయనను అఖిలాంధ్రదేశము భక్తిప్రపత్తులతో బ్రహ్మర్షి అని సంభావించినది.
==బిరుదులు==
రఘుపతి వెంకటరత్నం
* బ్రహ్మర్షి
* శ్వేతాంబర ఋషి
Line 66 ⟶ 61:
* కైజర్-ఇ-హింద్
* సర్
==వనరులు==
* అమరావతి పబ్లికేషన్సు వారి '''తెలుగు వెలుగులు'''
|