సామాజిక రంగంలో ప్రతిభా మూర్తులు (పుస్తకం): కూర్పుల మధ్య తేడాలు

పంక్తి 15:
*[[అరుణా రాయ్]] : ప్రజా ప్రతినిధులుగా ఎన్నికైన వారు ప్రజాధనాన్ని ఎలా వినియోగిస్తున్నారో నలుగురికీ తెలిసేలా సమాచార హక్కు కోసం ఉద్యమం నడిపిన వ్య్హక్తి.
*[[సుగథ కుమారి]] : అంతరించిన ఒక అడివిని మళ్ళీ చిగురింపజేసి, నిరాశ్రయులైన అబ్నలలకు ఆశ్రయం కల్పించిన మలయాళ కవయిత్రి, పర్యావరణ పరిరక్షణ ఉద్యమ కారిణి.
*[[రాజేంద్ర సింగ్|రాజేంద్రసింగ్]] : రాజస్థాన్ పడమటి ప్రాంతంలో ఎండిపోయిన జలాశయాలను, నదులను నీటితో కళకళలాడేట్టు చేసిన అపర బగీరథుడు.
*[[సందీప్ పాండే]] " అవకాశాలను నోచుకోని నిర్భాగ్యులైన పిల్లలకు విద్యాబుద్ధులు నేర్పి మోడువారిన ఆ పసి జీవితాలను చిగురించజేయడమే ధ్యేయంగా సాగుతున్న వ్యక్తి.