మౌర్య సామ్రాజ్యం: కూర్పుల మధ్య తేడాలు
Content deleted Content added
Arjunaraoc (చర్చ | రచనలు) చి ప్రస్తుత ఆంగ్ల వ్యాస ప్రవేశిక ననుసరించి సవరణలు |
Arjunaraoc (చర్చ | రచనలు) చిదిద్దుబాటు సారాంశం లేదు |
||
పంక్తి 61:
'''మౌర్య సామ్రాజ్యం''' (క్రీ.పూ 321– 187 ) [[మౌర్య వంశం]] చే పరిపాలించబడిన ఒక ప్రాచీన భారతీయ రాజ్యం. ఇది చాలా బలమైన, విశాలమైన సామ్రాజ్యంగా విలసిల్లిన రాజ్యం.
మౌర్య సామ్రాజ్య స్థాపకుడు [[చంద్రగుప్త మౌర్యుడు]]. చంద్రగుప్త మౌర్య మహాపద్మనంద మనవడు, చంద్రగుప్త మౌర్య నంద రాజులకి, అడవి జాతికి చేందిన "ముర" అనే స్త్రీకి జన్మించినట్టు చరిత్ర ఆధారాలు ఉన్నాయి. చంద్ర గుప్తుని తల్లి పేరు "ముర" అనగా అడవిలో నెమల్లని సంరక్షించే జాతికి చెందినది. ఈ విధముగా తల్లి పేరును మౌర్యగా మార్చుకొని తన రాజ్యమును పాలించాడు.<ref>http://www.sanskritebooks.org/2009/06/mudrarakshasa-of-visakhadatta-sanskrit-drama-with-english-translation/</ref>. నంద వంశస్థుల వలన అవమానము పొందిన చాణక్యుడు, ఎలాగైన నంద రాజ్యం నాశనము
భౌగోళికంగా విస్తారమైన మౌర్య సామ్రాజ్యం మగధలో ఇనుప యుగపు చారిత్రక శక్తిగా వుంది. ఇది క్రీ.పూ 322- 187 మధ్య భారత ఉపఖండంలో ఆధిపత్యంలో ఉంది. దక్షిణ ఆసియాలో ఎక్కువ భాగంలో విస్తరించిన మౌర్య సామ్రాజ్యం ఇండో-గంగా మైదానాన్ని జయించి కేంద్రీకృతమై ఉంది. పాటలీపుత్ర (ఆధునిక పాట్నా) రాజధాని నగరంగా చేసుకుని పాలన సాగించింది.
|