వాడుకరి:Bhaskaranaidu/ప్రయోగశాల: కూర్పుల మధ్య తేడాలు

పంక్తి 17:
 
==చట్టాలు==
<ref>https://www.andhrajyothy.com/telugunews/abnarchievestorys-878153</ref>
వృద్ధుల సంరక్షణకు 2007లో ప్రభుత్వం తల్లిదండ్రుల సంక్షేమం, సంరక్షణ చట్టం చేసింది. ఈ చట్టం ప్రకారం వృద్ధుల సంరక్షణను పిల్లలు విస్మరిస్తే వారి బాధ్యతను ప్రభుత్వమే తీసుకోవాలి. నిరాదరణకు గురైన వయో వృద్దుల గురించి ఎవరైనా పిర్యాదులు చేయ వచ్చు. ఫిర్యాదులను పరిష్కరించేందుకు ప్రభుత్వాలు ట్రిబ్యునల్‌ ఏర్పాటు చేయాలి. వయో వృద్దులను వారి పిల్లలు నిర్లక్ష్యం చేసినట్లు రుజువైతే తల్లిదండ్రులకు నెల నెలా భత్యం అందించే ఏర్పాట్లు చేయాలి. కుటుంబ ఆదాయం, సభ్యుల సంఖ్యను బట్టి అత్యధికంగా రూ.10 వేల వరకు భత్యం నిర్ణయించే అధికారం ట్రిబ్యునల్‌కు ఉంది.