రేనాటి చోళులు: కూర్పుల మధ్య తేడాలు

→‎ఉపోద్ఘాతము: లింకులు
పంక్తి 3:
==ఉపోద్ఘాతము==
 
తెలుగుదేశ[[ఆంధ్ర చరిత్రలోప్రదేశ్ చరిత్ర]]లో రేనాటి చోళులకు విశేషమైన స్థానము కలదు <ref>విజ్ఞాన సర్వస్వము, సంపుటము ఒకటి, దేశము-చరిత్ర, 1990, తెలుగు విశ్వవిద్యాలయము, హైదరాబాదు</ref>.
 
రేనాడు అని వ్యవహరింపబడిన ([[కడప]] మండలములోని [[పులివెందుల]], [[అమలాపురము]], [[ప్రొద్దుటూరు]], [[జమ్ములమడుగు]] తాలూకాలు, [[చిత్తూరు]] మండలములోని [[మదనపల్లి]], [[వాయల్పాడు]] తాలూకాలు) దేశ విభాగములో [[తెలుగు]] భాష శాసనభాషగా పరిణతి చెందింది. ఈ ప్రాంతాన్ని మహారాజవాడి లేక మార్జవాడి అని కూడ అంటారు. క్రీ. శ. ఆరవ6వ శతాబ్దమునుండిశతాబ్దము నుండి తొమ్మిదవ9వ శతాబ్దము వరకు [[చోళులు|చోళవంశమునకు]] చెందిన ఒక శాఖ ఈ ప్రాంతములో రాజ్యం చేసి క్రమంగా [[ఏరువ]], [[పొత్తపి]], [[నెల్లూరు]], [[కొణిదెన]], [[నిడుగల్లు]], [[కందూరు]] అను ప్రాంతీయ వంశములుగా ఏర్పడ్డారు. ఏడవ7వ శతాబ్దములో పర్యటించిన [[హుఎన్ చాంగ్]] ప్రస్తావించిన చుళియ రాజ్యమే రేనాటి చోళుల రాజ్యమని చరిత్రకారుల అభిప్రాయం. మొదట 7,000 గ్రామాల పరిమితి గల దేశము పదునారవ16వ శతాబ్దినాటికి [[ఉదయగిరి]] [[పెనుగొండ]] దుర్గముల మధ్య అధిక భాగము ఆక్రమించి ఉన్నది.
 
==రాజధాని==
"https://te.wikipedia.org/wiki/రేనాటి_చోళులు" నుండి వెలికితీశారు