మండలేముల సీతారామశాస్త్రి: కూర్పుల మధ్య తేడాలు
Content deleted Content added
Rajasekhar1961 (చర్చ | రచనలు) దిద్దుబాటు సారాంశం లేదు |
Rajasekhar1961 (చర్చ | రచనలు) దిద్దుబాటు సారాంశం లేదు |
||
పంక్తి 2:
'''మండలేముల సీతారామశాస్త్రి''' [[బొబ్బిలి]] సంస్థానానికి చెందిన సుప్రసిద్ధ కవి పండితులు.
వీరు బొబ్బిలి [[రాజా శ్వేతా చలపతి రామకృష్ణ రంగారావు]] గారి కోరిక మేరకు "బొబ్బిలివారి వంశావళి" ని రచించారు.<ref>{{cite book |last1=మండలేముల సీతారామశాస్త్రి |title=బొబ్బిలివారి వంశావళి |date=1914 |location=మద్రాసు |url=https://archive.org/details/in.ernet.dli.2015.372879/mode/2up |accessdate=11 May 2021 |language=Telugu}}</ref> ఇది బొబ్బిలి మహారాజు గారు రచించిన "హిస్టరీ ఆఫ్ బొబ్బిలి జమిందారీ " అనే ఆంగ్ల గ్రంథానికి పద్య రూపాంధ్రీకరణ. ఇది ఏకాశ్వాస గ్రంథముగా 616 పద్యాలను కలిగియున్నది. ఇందులో మొదటి 104 పద్యాలు బొబ్బిలి పూర్వ చరిత్రను, తర్వాత 512 పద్యాలు రాజావారి పరిపాలనను తెలియజేస్తున్నాయి.
ఇందులో కవి తనను తాను గురించి ఇలా చెప్పుకున్నాడు:
<poem>
మండలేములపద మండిత కౌండిన్య
గోత్రజు వేంకట కోవిద సుతు
సూర్యనారాయణ సుర్యపదిష్ట స
|