అజంతా ఎక్స్‌ప్రెస్: కూర్పుల మధ్య తేడాలు

ట్యాగు: తిరగ్గొట్టారు
దిద్దుబాటు సారాంశం లేదు
ట్యాగు: మానవిక తిరగవేత
పంక్తి 4:
<big>'''అజంత ఎక్స్ ప్రెస్ ''' సికింద్రాబాదు-మన్మాడ్ పట్టణాల నడుమ నడిచే భారతీయ రైల్వేలకు చెందిన ఒక రైలు. షిరిడి వెళ్ళే శ్రీ సాయి బాబా భక్తులకు ఎంతో ప్రయోజనకరముగ ఉంటుంది.ఈ రైలు [[దక్షిణ మధ్య రైల్వే]], సికింద్రాబాదు మండలం వారిచే నడుపబడుచున్నది.</big>
==చరిత్ర==
<big>తెలంగాణ మఱియు మరాఠ్వాడ ప్రాంతాల మధ్య నడిచే అత్యంత ప్రతిష్ఠాత్మకమైన రైలు అజంత ఎక్స్ ప్రెస్ . 1967, ఏప్రియల్ 1-వ తేదీ, శనివారము నాడు ఈ రైలు కాచిగూడ-మన్మాడ్ మధ్య మీటర్ గేజ్ పై ప్రవేశపెట్టబడింది. మన్మాడ్-పర్భణి మధ్య రైల్వే లైను మీటర్ గేజ్ నుండి బ్రాడ్ గేజ్ కు మార్చబడ్డప్పుడు, ముద్ఖేడ్-సికింద్రాబాద్ లైను ఇంకను మీటర్ గేజ్ పైనే ఉండెను. అప్పుడు ఈ రైలు వికారాబాద్-బీదర్-పరళి వైద్యనాథ్-పర్భణి మీదుగా మళ్లింపబడెను. 2007 లో ముద్ఖేడ్-సికింద్రాబాద్ పూర్తిగా బ్రాడ్ గేజ్ గా మార్చబడిన పిమ్మట ఈ రైలు మఱల నిజామాబాద్-బాసర-ముద్ఖేడ్-నాందేడ్-పర్భణి మీదుగా మళ్లింపబడెనుమళ్లింపబడింది.</big>
 
<big><big>ప్రవేశపెట్టబడ్డప్పుడు ఈ రైలు దేశంలో '''అత్యంత వేగంగా నడిచే మీటరు గేజ్ రైలు'''గా ప్రఖ్యాతి గాంచింది.</big></big>
"https://te.wikipedia.org/wiki/అజంతా_ఎక్స్‌ప్రెస్" నుండి వెలికితీశారు