నాగార్జునుడు: కూర్పుల మధ్య తేడాలు
Content deleted Content added
Arjunaraoc (చర్చ | రచనలు) చిదిద్దుబాటు సారాంశం లేదు |
Arjunaraoc (చర్చ | రచనలు) చిదిద్దుబాటు సారాంశం లేదు ట్యాగు: విశేషణాలున్న పాఠ్యం |
||
పంక్తి 8:
| death_date = {{circa|250 CE}}
| death_place = భారతదేశం
| known = మహాయన [[బౌద్ధం]]లోని
| occupation = బౌద్ధమతగురువు, సన్యాసి, తత్వవేత్త.
| spouse =
పంక్తి 16:
== జీవితం ==
నాగార్జునుని జీవితము గురించి మనకు చాల తక్కువగా తెలియవచ్చింది. [[చైనా
నాగార్జునుని అభిప్రాయము ప్రకారము బుద్ధ భగవానుడే మాధ్యమిక పద్ధతికి కారణభూతుడు<ref>Christian Lindtner, Master of Wisdom. Dharma Publishing, 1997, page 324</ref>. కలుపహణ అభిప్రాయమును బట్టి నాగార్జునుడు మొగ్గలిపుత్త తిస్స
== ఆంధ్ర దేశంతో అనుబంధం ==
[[దస్త్రం:Aacaaryanaagaarjuna.jpg | thumb|right|అమరావతిలో ఆచార్య నాగార్జునుని సమకాలీన విగ్రహం]]
[[File:Anupu....7..JPG|thumb|right|నాగార్జున కొండ వద్ద (అనుపు) నాగార్జున విశ్వవిద్యాలయ శిథిలాలు]]
ఈయన చేత ప్రభావితుడైన [[శాతవాహనులు|శాతవాహన]] రాజు [[యజ్ఞశ్రీ శాతకర్ణి]], శ్రీ పర్వతం ([[నాగార్జున కొండ]]) పై ఒక బౌద్ధ విద్యాలయమును/విహారం-(మహచైత్యవిహారం/పారావత విహారం) కట్టించి, నాగార్జునుడిని అధ్యాపకునిగా నియమించాడు. ఈ
== నాగార్జునుని రచనలు ==
పంక్తి 43:
'''విగ్రహ వ్యావర్తిని'''
ఆచార్య
అటువంటి శూన్యవాదం గ్రంథమే ఈ విగ్రహ వ్యావర్తిని. దీనిలో 72 శ్లోకములు ఉన్నాయి. ఇందులో నాగార్జుని జీవిత చరిత్ర గురుంచి మొదటగా వ్రాయబడింది. అందు నాగార్జునుడు వేదలి గ్రామవాసులు అని వ్రాయబడింది.ఇందులో ప్రతీర్య సముత్పాదముగతి, [[కాలము]], [[ఆత్మ]], తధాగతుడు, స్వభావము, విపర్యాసము, దృష్టి, నిర్వాణము, మొదలైన ధర్మాలగురుంచి నాగార్జుని పరీక్ష, వివరణ కనబడుతుంది. ఆ పిమ్మట శున్యవాదాన్ని గురుంచి నైయాయిక, వైశేషిక, భాట్ట, అద్వైతీత్యవాదులు చెప్పిన విగ్రహ పరిశీలనం ( విగ్రహం అంటే దూషణం) జరుగుతుంది.జైనుల వలే ఇందులో నాగార్జునుడు నీతి మార్గాన్ని బౌద్ధ ధర్మంగా ప్రధానంగా వివరించారు.
== టిబెట్టు గ్రంధములలో నాగార్జుని చరిత్ర ==
[[టిబెట్|టిబెట్టు]]లో ఈతనని తత్త్వ వేత్తయేగాక, మంత్రవేత్త, తంత్ర వేత్త, రసాయిన వేత్తగా పరిగణిస్తారు.సువర్ణ విద్య నేర్చి, ఆర్తులైన మానవులకేగాక, మృగములకుకూడా సేవ చేయుటకు, బంగారము రెండు చేతులా దానము చేసిన దాత అని పేరు. ఆడిన మాట తప్పక తన శిరస్సునే ఇచ్చిన సత్యసంధుడు అని వీరి గ్రంథములు తెలుపుచున్నవి. వీరు కులాచార్య జ్ఞానశ్రీ అనే టిబెట్టు మఠాధిపతి
ఆచార్య నాగార్జునుడు దక్షిణాపధంలో ఉన్న విదర్భ దేశంలో ఒక బ్రాహ్మణవంశంలో పుట్టాడు. తండ్రి జ్ఞానదేవుడు లేక గోశాలి. 7 సం.లు రోజూ సామాన్యులకు, బ్రాహ్మణులకు, శ్రమణులకు, వందలమందికి ఆతిధ్య మిస్తుండేవాడు. ఈతని తల్లిదండ్రులు ఈతనికి శాక్యుడనే పేరు పెట్టారు. శాక్యునికి సప్తవర్షప్రాయం రాగానే, అతని అభిరుచులననుసరించి వదలి ఉండాలనే ఆలోచన భరించరానిదై ఉన్నా, విదేశములకు పంపే ప్రయత్నం చేశారు.
నలేంద్ర (నలంద) చేరి సారహ (పాదు)ని దర్సించాడు. ఇతను శాక్యునికి దీర్ఘాయుర్దాయమును ప్రసాదించాడు. పిల్లవానిని మంత్రపధంలో ప్రవేశపెట్టాడు. దీనివల్ల ఆయుర్దాయం పెరిగింది. అష్టవర్షానంతరం ఆచార్య రాహు భద్రుని ద్వారా సరస్వతీ పాదుల తరగతిలో ప్రవేశపెట్టబడ్డాడు. సారహ పాదుని వద్ద మహాయాన శాస్త్రమును చెప్పుకున్నాడు. పది సం. అనంతరం ప్రాచీ (పూర్వ దేశం) లో గొప్ప ఆచార్యుడనీ పేరు పొందిన కల్యాణ మిత్రుని వద్ద శిక్షణ పొందాడు. శ్రీమాన్ ప్రజ్ఞాసారమిత అనే బిరుదుని పొందాడు.
ఇతను తరువాత మహామంజురీ కురుకుల మొదలయిన తంత్రములను అభ్యసించాడు. ఈవిధముగా ప్రాపంచిక విజయమును ముఖ్యంగా రసాయినములలో పొందాడు. రసాయిన సిద్ధివలన వజ్రకాయ సిద్ధిని గడించాడు.
మొదట ఇతను రసాయినములలో భల్లవుని దగ్గర శిక్షణ పొందాడు. నిదానుని దగ్గర బంగారము చేయు ద్రావకముల గురించి కొన్ని వివరణములను సేకరించాడు. కాని ఈ విధానములవలన విజయం పొందలేదు. సారాబట్టీ పెట్టి విక్రయించు ఒక స్త్రీవద్ద
హయఘోషుని వద్ద తారక మంత్రమును నేర్చుకున్నాడు. కు (గు)హ్యశీలు డనబడు బ్రాహ్మణుని శిష్యుడయిన త్రిపిట్కాచార్య హయపాలుని శిష్యుని కుమారుడు ఈ హయఘోషుడు. ధాన్యకటకంలో ఉన్న గొప్పలంకలోని మఠంలో నాగార్జునుడు మహాకాళే మంత్రమును, కురుకుల తంత్రం మొదలయినవాటిని గ్రహించాడు.
తర్వాత ఇతను మధ్యదేశంలో నూరు విహారములను
తర్వాత ఇతను దక్షిణాట్యంలో ఉన్న జటసంఘరులయొక్క 500 వేదాంతులని ఓడించాడు. ఈవిధంగా శాసనం (ధర్మం) కొరకు వివిధ కార్యక్రములను పూర్తిచేశాడు.
<nowiki>'''తర్వాత తారా (శక్తి) ప్రేరణవల్ల శ్రీగిరి (శ్రీ కూటం) లో నిలబడిపోయినాడు.చివరకు రాజభాగుని (భద్రుని) చిన్న కుమారుడు వసుశక్తి, నాగార్జుని విరోధుల ప్రేరణవలన నాగార్జుని శిరస్సుని భిక్షలో అడిగాడు.దానిమీదట నాగార్జునుడు తన శిరస్సును దానం ఇచ్చి సుఖవతిస్థితిని పొందాడు.'''</nowiki> ఈవిధంగా అర్ధప్రకాశలో చెప్పబడిఉన్నది. తర్వాత
ఈవిధంగా ఇక్కడ 200 సం.లు, మధ్యప్రదేశంలో 12 సం.లు, ఉత్తరాపధం.
టిబెట్టు వారి భూగోళ శాస్త్రంలో ధాన్యకటకమనగా కృష్ణడెల్టాలో ఉన్నదని, దానిని ధనశ్రీలంక అని కూడా అంటారని ఉంది.
నాగ+అర్జునుడు అనగా నాగులకు [[అర్జుని]]ని వంటి వాడని నాగులకు దీపకుడంటివాడు. ఈనాగులెవరు? తక్షుడు నాగరాజు కనుక తక్షశిల దేశం నాగదేశమం అని అంటారు. కాని బౌద్ధకథలలో ఆంధ్రదేశము నాగదేశంగా చెప్పబడింది. [[అమరావతి (గ్రామం)|అమరావతి]] చైత్యపురాళ్ళలో నాగుల [[విగ్రహాలు]] అనేకం ఉన్నాయి. మనలో నాగులపేర్లు కనుక నాగార్జుని నాటికి మన ఆంధ్రదేశంగానే భావించవచ్చును.
నాగార్జునుడు విద్యను నేర్చుకొనుటకు ఎంత శ్రమించాడో, ప్రచారం చెయుటకూ అంతే శ్రమించాడు. సువర్ణ విద్యను ఒక సారా అమ్మే మామూలు స్త్రీ వద్ద నేర్చుకొన్నాడు. తంత్ర విద్యలకు దక్షిణాపధం నుండి [[తక్షశిల]] వరకూ తిరిగాడు. ఇందులో ఇతనికి స్వార్ధం లేదు. నిస్సంగి, ఇన్ని విద్యలు తెలిసినవారు ఉండరేమో కదా! అనేక గ్రంథములకు వ్యాఖ్య రచించాడు.
== మాధ్యమిక వాదం ==
|