అక్షరయాన్: కూర్పుల మధ్య తేడాలు

దిద్దుబాటు సారాంశం లేదు
పంక్తి 2:
 
== ప్రారంభం ==
పద్దెనిమిది సాహితీ ప్రక్రియల్లో సమకాలీన అంశాలపై రచనలు సాగించడం, రచయిత్రులను సంఘటితం చేయడం లక్ష్యంగా 2019లో అక్షరయాన్ ఫోరం ఏర్పాటయింది. రచయిత్రి [[అయినంపూడి శ్రీలక్ష్మి]] నేతృత్వంలో 40 మంది సభ్యుల తెలుగు రచయిత్రుల సమూహంగా ఏర్పడిన ఈ ఫోరం తెలుగు రాష్ర్టాల్లోనేకాకుండా దేశ, విదేశాల్లోని తెలుగు రచయిత్రులకు వేదికగా నిలుస్తున్నది.<ref name="సమాజం కోసం అక్షరయాన్‌">{{cite news |last1=Andhrajyothy |title=సమాజం కోసం అక్షరయాన్‌ |url=https://www.andhrajyothy.com/telugunews/aksharayan-for-society-1921042401311717 |accessdate=19 May 2021 |date=24 April 2021 |archiveurl=https://web.archive.org/web/20210505180244/https://www.andhrajyothy.com/telugunews/aksharayan-for-society-1921042401311717 |archivedate=5 మే 2021 |work= |url-status=live }}</ref> [[హైదరాబాదు]]లోని [[రవీంద్రభారతి]]లో అక్షరయాన్‌ ప్రారంభ సమావేశం జరుగగా, 2019 జూలై 14న [[మొయినాబాద్‌]]లో 40మంది రచయిత్రులతో తొలి సాహితీ సదస్సు జరిగింది.
 
== ఫోరం కార్యకలాపాలు ==
"https://te.wikipedia.org/wiki/అక్షరయాన్" నుండి వెలికితీశారు