సూర్యదేవర సామ్రాజ్యం: కూర్పుల మధ్య తేడాలు

దిద్దుబాటు సారాంశం లేదు
దిద్దుబాటు సారాంశం లేదు
పంక్తి 1:
'''సూర్యదేవర నాయకులు''' పధ్నాలుగు, పదిహేనవ శతాబ్దములలో [[విజయనగర సామ్రాజ్యములోసామ్రాజ్యము]]లో సేనాధిపతులుగా పేరొందిరి. వీరు [[తెలుగు చోడవంశములవారుచోడ]]వంశములవారు, విప్పర్ల గోత్రీకులు. [[గుంటూరు]] మండలము, [[రేపల్లె]] ప్రాంతము లోని పులివర్రుసీమనుపులివర్రు సీమను పాలించారు.
 
 
వీరి ప్రస్తావన 1500వ సంవత్సరమునుండి శాసనములలో కనపడుతుంది. [[శ్రీ కృష్ణదేవరాయలవారుకృష్ణదేవరాయల]]వారు [[కళింగ]] గజపతులతో చేసిన యుద్ధములలో (కటకము, ఆరుట్లకోట, [[విశాఖపట్టణము]]) ముఖ్యపాత్ర వహించి ఒరయూరి పురవిహార, పులియతలతరాయ, గండభేరుండ, గండరగండ, కరవాలభైరవ, రాజీవచూరకార, విశాఖపట్టణ తలగుండుగండర, కటకహన్నిబ్బరగండ, సప్తదీవిచూరకార మరియు కదనప్రసంగ అను గొప్ప బిరుదులు పొందారు. ఈ బిరుదులవల్ల సూర్యదేవరవారి ప్రతాపము వెల్లడగుచున్నది. వీరు రాచూరు మరియు పేటేరు కోటలని కట్టించారు.
 
 
పంక్తి 8:
 
 
[[తళ్ళికోట యుద్ధము]] తరువాత సూర్యదేవరవారి ప్రభావము తగ్గుముఖము పట్టింది. 1600లో [[గొల్లకొండ]] నవాబు కుతుబ్ షా రాచూరు కోటను మాణిక్యారావు అను [[వెలమ]] జమీందారునకు ఇచ్చెను.