వెంకటగిరి శాసనసభ నియోజకవర్గం: కూర్పుల మధ్య తేడాలు

పంక్తి 18:
*1994 - రాజా వి.వి.ఆర్.కె.యచీంద్ర వెలుగోటి
*1999 మరియు 2004 - [[నేదురుమల్లి రాజ్యలక్ష్మి]].<ref>[http://archive.eci.gov.in/March2004/pollupd/ac/states/S01/Partycomp134.htm Election Commission of India.APAssembly results.1978-2004]</ref>
 
==2004 ఎన్నికలు==
2004 లో జరిగిన శాసనసభ ఎన్నికలలో ఈ నియోజకవర్గం నుంచి మాజీ [[ముఖ్యమంత్రి]] నేదురుమల్లి జనార్థన్ రెడ్డి సతీమణి [[కాంగ్రెస్ పార్టీ]]కి చెందిన అభ్యర్థి నేదురుమలి రాజ్యలక్ష్మి సమీప ప్రత్యర్థి [[తెలుగుదేశం పార్టీ]] అభ్యర్థి అయిన భాస్కర సాయికృష్ణపై 6695 ఓట్ల మెజారిటీతో గెలుపొందినది. రాజ్యలక్ష్మికి 57830 ఓట్లురాగా, సాయికృష్ణకు 51135 ఓట్లు లభించాయి.
 
==మూలాలు==