వెలమ: కూర్పుల మధ్య తేడాలు
Content deleted Content added
పంక్తి 8:
===కాకతీయుల పూర్వ కాలము===
[[కాకతీయు]]లకు పూర్వకాలములో రేచెర్ల వంశమునకు చెందిన వారు పలనాటి సీమలో కాలచూరి వంశమునకు చెందిన [[హైహయ]] రాజుల వద్ద సైనికులుగా, సేనాధిపతులుగా, మంత్రులుగా ఉన్నారు. [[మాచెర్ల]]ను పాలించిన అలుగు రాజు వద్ద దొడ్డ నాయుడు ఆతని కుమారుడు బ్రహ్మ నాయుడు మంత్రులుగా ఉన్నారు. దాయాదుల మధ్య జరిగిన పోరులో బ్రహ్మ నాయుడు మలిదేవరాజు పక్షమున పోరాడి ఓడిపోతాడు. బ్రహ్మనాయుని సాంఘిక సంస్కరణలు తెలుగువారికి సువిదితములే. ఎట్టి చారిత్రకాధారాలు లేకపోయిననూ [[పలనాటి యుద్ధము]] తెలుగు సాహిత్య, సంప్రదాయములలో స్థిరముగా నిలిచిపోయిన వాస్తవ సంఘటన. [[పలనాటి యుద్ధము]] కారణముగా పెక్కు రాజవంశాలు ([[
===కాకతీయ కాలము===
|