ఆంధ్రప్రదేశ్ లోక్‌సభ నియోజకవర్గాల జాబితా: కూర్పుల మధ్య తేడాలు

అనువాదం మూస తొలగించి వికీకరణ మూస ఉంచాను
వికీకరణ
పంక్తి 3:
'''ఆంధ్రప్రదేశ్‌లోని లోక్‌సభ నియోజకవర్గాలు'''
 
భారత లోక్‌సభలో[[లోక్‌సభ]]లో మొత్తం సభ్యుల సంఖ్య : 545
 
ప్రతిసభ్యుడు ఒక నియోజకవర్గానికి ప్రాతినిథ్యం వహిస్తాడు.1962 వరకు 494 లోక్సభ[[లోక్‌సభ]] స్థానాలు ఉండేవి. 1967 లో ఇవి 525 కు పెరిగాయి. 1973 లో 31 వ [[రాజ్యాంగ సవరణ]] ద్వారా ఈ సంఖ్యను 545 కు పెంచారు. 2001 వరకు ఈ సంఖ్యను మార్చకూడదని 1976 లో 42 వ రాంజ్యాంగ సవరణ తెచ్చారు. 2026 వరకు ఈ సంఖ్య ఇలాగే ఉండాలని 2002 లో 84 వ రాజ్యాంగ సవరణచేశారుసవరణ చేశారు.
 
* లా కమీషన్ కోరికలు:
* 25%స్థానాలు పెంచాలి
* 5% కంటే ఎక్కువ ఓట్లు తెచ్చుకున్న అభ్యర్దుల్నే గెలిచినట్లు ప్రకటించాలి
* రెండు ఆంగ్లో ఇండియన్ స్థానాలు రద్దుచెయ్యాలి
* నేరచరితుల్ని పోటీచెయ్యనివ్వ కూడదు
* రెండు అవిశ్వాస తీర్మానాల మధ్య రెండేళ్ళ విరామం ఉండాలి
* ఇండిపెండెంట్లు ఉండకూడదు
* ఎన్నికయ్యాక పార్టీ వదిలితే సీటూ పోవాలి
 
ఆంధ్రప్రదేశ్ లోని లోక్‌సభ నియోజకవర్గాల సంఖ్య : 42.