అగ్నికులక్షత్రియులు: కూర్పుల మధ్య తేడాలు

దిద్దుబాటు సారాంశం లేదు
ట్యాగులు: విజువల్ ఎడిటర్ ద్వారా సవరణ చరవాణి సవరింపు చరవాణి ద్వారా వెబ్ సవరింపు
దిద్దుబాటు సారాంశం లేదు
ట్యాగులు: విజువల్ ఎడిటర్ ద్వారా సవరణ చరవాణి సవరింపు చరవాణి ద్వారా వెబ్ సవరింపు
పంక్తి 29:
'''అగ్నికులక్షత్రియ చరిత్ర:'''
 
అగ్నికులక్షత్రియ కులము అన్ని కులాల మాదిరి వృత్తి ఆధారంగా ఏర్పరచబడిన కులములలో ఒక కులము కాదు. దేశ రక్షణ కొరకు ధర్మ రక్షణ కొరకు ఏర్పరచబడిన ప్రాచీన క్షత్రియ వర్ణం అఖండ భారత దేశాన్ని కొన్ని వందల సంవత్సరాలు పరిపాలించిన కులం అని అనేక చారిత్రాత్మక ఆధారాలు వున్నాయి.
 
'''ప్రస్తుత సామజిక పరిస్థితి:'''
 
అటువంటి అగ్నికులక్షత్రియ కులం నేడు నిరక్షరాస్యత మరియు అనైక్యతగా ఎవరికీ వారీగా వుంటూ పార్టీలుగా వర్గాలుగా విడి విడిగా ఉండటం వలన అన్ని రంగాలలో వెనుకబడిపోయి అధికశాతం కోస్తా తీరా ప్రాంతంలో స్థిరపడి అనేక చేతి వృత్తులు చేసుకుంటూ నిరంతరం జీవిత పోరాటం చేస్తున్నారు.
 
ఆంధ్ర ప్రదేశ్ రాష్ట్రము లో శ్రీకాకుళం జిల్లా లోని ఇచ్ఛాపురం నుండి చిత్తూరు లోని కుప్పం వరకు విస్తరించి జనాభా పరంగా దాదాపు ౩౦ నుండి 35 లక్షల మంది వున్నా అతిపెద్ద సామజిక వర్గం అగ్నికులక్షత్రియ సామాజిక వర్గం అయిన మన కులం నుండి ఒక్కరి ఇద్దరికీ మాత్రమే ఎం ఎల్ ఏ లు గా పోటీ చేసే అవకాశం ఇచ్చి మనల్ని రాజకీయంగా నిర్లక్ష్యం చేస్తున్నారు.
 
ప్రక్క రాష్ట్రాలు ఐన తమిళనాడు మరియు పుదిచ్చేరి లలో మన కులస్థుల వెనుకబాటు తనాన్ని గుర్తించి వారిని మోస్ట్ బాక్వర్డ్ కేటగిరి రిజర్వేషన్ కల్పించి వారి అభివృద్ధికి సహకరిస్తున్న ఇక్కడ మాత్రం మన కులాన్ని ఏ ప్రభుత్వం పట్టించుకోకుండా మన వారి అభివృద్ధికి సహకరించకుండా మన వారి సామజిక అభివృద్ధికి అడ్డుకట్ట వేస్తున్నారు.
 
ప్రపంచ ప్రఖ్యాత చెందిన దక్షిణ కాశీగా పేరుపొందిన అంతర్వేది శ్రీ లక్ష్మి నరసింహ స్వామి వారి ఆలయాన్ని మరియు కోనసీమ తిరుపతిగా ప్రసిద్ధి చెందిన వాడపల్లి శ్రీ వెంకటేశ్వర స్వామి వారి దేవాలయాలని నిర్మించింది మన అగ్నికులక్షత్రియులు కి!!శే శ్రీ కొపనాతి కృష్ణమ్మా గారు మరియు కి!!శే పెనబోతూ గజేంద్రుడు గారు అయిన ఆ ఆలయాల అనువంశిక ధర్మ కర్తలుగా వారి వారసులని కాకుండా ప్రక్క కులం వారిని ధర్మ కర్తలుగా ప్రకటించి మన కులాన్ని అవమానిస్తున్నారు.
 
ప్రముఖ పుణ్యక్షేత్రం శ్రీ శైలం లో ప్రతి కులానికి సామజిక భవనం(సత్రం) వున్నా మన అగ్నికులక్షత్రియులకు మాత్రమే ఏర్పాటు చెయ్యలేదు అంటే నేటి ప్రభుత్వాలు అగ్నికులక్షత్రియులను ఎంతగా నిర్లక్ష్యం చేస్తున్నారో ప్రతి అగ్నికులక్షత్రియుడు గ్రహించాలి.
 
విద్యవ్యాప్తి కొరకు తన యావదాస్తిని విరాళంగా ఇచ్చినా కీ!!శే శ్రీ మల్లాడి సత్యలింగం నాయకర్ గారు స్థాపించిన ఎం ఎస్ ఎన్ చ్యరిటిస్ భూములు , ఆస్తులు అన్యాక్రాంతం అవుతున్న ఏ ఒక్క నాయకుడు కానీ ప్రభుత్వం కానీ వాటిలా మీద ద్రుష్టి పెట్టటం లేదు. వాటిని రక్షించటం లేదు.
 
===అపోహ===