చివరకు మిగిలేది (నవల): కూర్పుల మధ్య తేడాలు

పంక్తి 3:
==కధా విశేషాలు==
దీన్లో కధ స్వతంత్రం కోసం పోరాడుతున్న సమయంలో సాగుతుంది. ముఖ్యంగా నవల కధానాయకుడైన ధయానిది జీవితానికి సంభందించిన అనేక మార్పులు, అతనికి తారసపడిన అనేకానేకుల మనస్తత్వాలను విశ్లేషించుకొంటూ రచయిత ధయానిది పాత్రను నడిపిస్తుంటాడు.
====సంక్షిప్త కధ====
ధయానిధి పట్ట్ట్టణంలో డాక్టరు చదువుతూ పల్లెకు వచ్చినపుడు కోమలి అనే ఒక తక్కువ కులపు అమ్మయిని ప్రేమిస్తాడు, కాని ఆమెకు తన ప్రేమను వ్యక్తపరచడం ఎలానో , అసలు తనది ప్రేమో లేక ఆకర్షణో తెలియని సంగ్దిగ్దంలో ఉండి చదువు సంద్యలు లేని ఆమెకు ఆ అభిప్రాయాలను వ్యక్తం చేయలేక పోతాడు.
 
==ముఖ్య పాత్రలు==
* దయానిధి