అగ్నికులక్షత్రియులు: కూర్పుల మధ్య తేడాలు

దిద్దుబాటు సారాంశం లేదు
ట్యాగులు: విజువల్ ఎడిటర్ ద్వారా సవరణ చరవాణి సవరింపు చరవాణి ద్వారా వెబ్ సవరింపు
దిద్దుబాటు సారాంశం లేదు
ట్యాగులు: విజువల్ ఎడిటర్ ద్వారా సవరణ చరవాణి సవరింపు చరవాణి ద్వారా వెబ్ సవరింపు
పంక్తి 51:
 
===అపోహ===
 
 
 
 
భారతదేశంలో కులాల విభజనకు, కులవృత్తులను స్థిరపరచడానికి మూలగ్రంథమైన మనుస్మృతి 10అ.48శ్లోకంలో "మత్స్యఘాతో నిషాదానాం.... చేపలుపట్టే వృత్తి నిషాదులది” అని ఉంది. అగ్నికులక్షత్రియులు (పల్లవరాజులు) నిషాదులని చరిత్రలో ఎక్కడా లేదు. [[సముద్రం|సముద్రంలో]] [[చేపలు|చేపలుపట్టి]] అమ్ముకోవడం వీరి ప్రధానవృత్తి అని అందరూ అనుకుంటారు. వ్యవసాయదారులుగా, వడ్రంగులుగా, నౌకా నిర్మాతలుగా ఇలా అనేక వృత్తులలో స్థిర పడ్డారు.
Line 62 ⟶ 59:
 
అగ్నికులక్షత్రియ కులం అయినా ([[పల్లవులు|పల్లవ]] వంశం) సమాజం ఎందుకు చిన్నచూపు చూస్తుందో, ఎందుకు హేళన చేస్తుందో, ఎందుకు అణచివేస్తుందో విజ్ఞులు, మేధావులు, నిజాయితీగల చారిత్రక పరిశోధకులు నిగ్గుతేల్చవలసి ఉంది. అగ్నికుల క్షత్రియులు బ్రాహ్మణ సనాతన ధర్మాలున్న సుక్షత్రియులు యజ్నోపవిత్రం ఆలయ అర్చకత్వం, రాజ్యపాలన వీరి నైజం అంతేకాని ఈ మధ్యలో వచ్చిన సాధారణ మత్స్యకారులతో వీరిని చేర్చి అవమానపరచటమే అవుతుంది. సాక్షాత్తు [[శ్రీరామచంద్రుడు]] గోత్రమున్న ఏకైక [[రాజులు (కులం)|క్షత్రి]]<nowiki/>య వంశం అగ్నికులక్షత్రియులు మాత్రమే. వీరి గోత్రం [[శ్రీరామచంద్రుడు|రఘుకుల]], రవికుల గోత్రం... కాలానుగుణంగా మారిన ఆర్థిక పరిస్థితుల దృష్ట్యా రాచరికాన్ని కుడా తస్కరించి వీరిని వీరి కులచరిత్రను కుడా కొన్ని కు[[శ్రీరామచంద్రుడు|ల]] ల వారు ఉపయోగించుకొవటం శోచనీయం.
 
సేవ సంస్థ:
 
అగ్ని వన్య కుల క్షత్రియ యూత్ ఫోర్స్!
 
సంస్థ లక్ష్యం :
 
జనాభా పరంగా మనం దాదాపు ముప్పై లక్షల పైగా ఉండి 20 నుండి 25 నియోజకవర్గాలను గెలుపు ఓటములను శాసించే స్థాయి లో వున్నా మన వారి లోని చదువులేని తనం, సమాజం మీద అవగాహన లేక పోవటం, పార్టీలు, వర్గాలుగా విడి పోయి ఐక్యతగా లేకపోవటం వలన మనల్ని ఎవరు పట్టించుకోవటం లేదు. మనల్ని ఓటు బ్యాంకు గానే చూస్తున్నారు మన వారు అభివృద్ధి కోసం ఎవరు ఆలోచన చెయ్యటం లేదు అని గ్రహించి మన న్యాయ పరమైన డిమాండ్స్ సాధన కొరకు లక్ష మందితో "అగ్నికులక్షత్రియ మహా గర్జన" నిర్వహించాలని సంకల్పించుకున్నాము.
 
సంస్థ ప్రధాన డిమాండ్స్ :
 
1. అన్ని రంగాలలో అత్యంత వెనుకబడిన అగ్నికులక్షత్రియులను మోస్ట్ బ్యాక్ వర్డ్ క్యాస్ట్ గా గుర్తించి రేజర్వేషన్లు కల్పించాలి.
 
2. జనాభా ప్రాతిపదికన అసెంబ్లీ, పార్లమెంట్, స్థానిక సంస్థల ఎన్నికలలో అగ్నికులక్షత్రియులకు సీట్లు కేటాయించాలి.
 
3. అగ్నికులక్షత్రియులు కట్టించిన ప్రపంచ ప్రసిద్ధి చెందిన అంతర్వేది శ్రీ లక్ష్మీనరసింహ స్వామి వారి దేవాలయం మరియు వాడపల్లి శ్రీ వెంకటేశ్వర స్వామి వారి దేవాలయం లలో ధర్మకర్తలుగా కీ!!శే శ్రీ కొపనాతి కృష్ణమ్మ గారు మరియు కీ!!శే శ్రీ పెనపోతు గజేంద్రులు గారి వారసులనే ధర్మకర్తలుగా ప్రకటించాలి.
 
4. ప్రముఖ పుణ్యక్షేత్రం శ్రీ శైలం లో అగ్నికులక్షత్రియుల కోసం ప్రత్యేక వసతి గృహం (సత్రం ) ఏర్పాటు చెయ్యాలి.
 
5. ఎం యస్ ఎన్ చారిటీస్ పరిరక్షణ రక్షణ కోసం ప్రత్యేక సంస్థ ఏర్పాటు చేసి నూతనంగా ఏర్పాటు చేసే కాకినాడ పార్లమెంట్ జిల్లాను మల్లాడి సత్యలింగం నాయకర్ జిల్లాగా ప్రకటించాలి.
 
==గోత్రాలు, గృహనామాలు==