తెల్కపల్లి రామచంద్రశాస్త్రి: కూర్పుల మధ్య తేడాలు
Content deleted Content added
K.Venkataramana (చర్చ | రచనలు) |
|||
పంక్తి 1:
[[దస్త్రం:Trcsastry.jpg|right|
'''తెల్కపల్లి రామచంద్రశాస్త్రి,''' సుప్రసిద్ధ సంస్కృత పండితుడు. రాజాపురం శాస్త్రులుగా ప్రసిద్ధుడు.
==బాల్యం, విద్యాభ్యాసం==
సామాన్యమైన కుటుంబంలో పుట్టి, గురువుల క్రమశిక్షణలో ప్రకాశించి రాజాస్థానాలు చేరి ఉన్నతమైన విలువను పొందిన వారిలో తెల్కపల్లి రామచంద్రశాస్త్రి ఒకడు.ఇతడు [[నాగర్కర్నూల్ జిల్లా]], [[కోడేరు]] మండలం, [[రాజాపురం (కోడేరు)|రాజాపురం]] గ్రామంలో [[డిసెంబర్ 6]]న, [[1902]]లో శేషమాంబ, సుబ్రమణ్యం దంపతులకు జన్మించాడు<ref>[http://namasthetelangaana.com/Editpage/Essays.aspx?category=1&subCategory=7&ContentId=437119 మన కవి కుల తిలకం - - సంబరాజు రవిప్రకాశరావు]
==ఉద్యోగ ప్రస్థానం==
అతను చదువుకొన్న [[మచిలీపట్నం|బందరు]] జాతీయ కళాశాలలో 1923లో ఒక సంవత్సరం అధ్యాపకుడిగా పనిచేసి ఆనాటి విద్యార్థులైన [[మరుపూరు కోదండరామిరెడ్డి]], వై.బి.రెడ్డి, [[బెజవాడ గోపాలరెడ్డి]], కౌతా ఆనందమోహన్, కౌతా రామమోహన్ వంటి ఉద్ధండుల మెప్పును పొందాడు. [[కర్నూలు]]లో వెల్లాల శంకరశాస్త్రి ఇతని ప్రియశిష్యుడు. బందరు జాతీయ కళాశాలలో [[విశ్వనాథ సత్యనారాయణ]] ఇతనికి సహాధ్యాయి. [[ఉన్నవ లక్ష్మీనారాయణ]] కుమారుడైన అర్జునరావుకు ఇతడు సంస్కృతం నేర్పించాడు. 1921లో [[విజయవాడ|బెజవాడ]]లో గాంధీని దర్శించాడు. గాంధీ విదేశీ వస్తు బహిష్కరణ పిలుపుననుసరించి ఖద్దరును ధరించాడు.
1924లో స్వగ్రామానికి తిరిగివచ్చి [[గద్వాల]] రాణి ఆది లక్ష్మిదేవమ్మ ఆస్థానంలో సంస్కృత విద్వాంసుడిగా నియమించబడ్డాడు. ఇతడు గద్వాల మహారాణికి ఆంతరంగికుడు. [[గద్వాల]] రాణికి కుటుంబ, పాలనాపర సమస్యలు వచ్చినప్పుడు ఇతడు తగిన సూచనలు, సలహాలు ఇచ్చాడు. ఇతడు 1959లో [[రాజాపురం]] గ్రామానికి మొదటి సర్పంచ్గా ఏకగ్రీవంగా ఎన్నికై,కిరోసిన్తో నడిచే వీధి దీపాలను ఏర్పాటు చేయడమేకాక పంచాయతీ అభివృద్ధి కోసం కొత్తగా ఆలోచించి వచ్చిన డబ్బును దుర్వినియోగపరచకుండా గ్రామ అభివృద్ధికి ఉపయోగించిన ప్రజానాయకుడు.
పంక్తి 35:
{{నాగర్కర్నూల్ జిల్లా కవులు}}
[[వర్గం:1902 జననాలు]]
[[వర్గం:సంస్కృత కవులు]]
|