జాగర్లమూడి కుప్పుస్వామి చౌదరి: కూర్పుల మధ్య తేడాలు
Content deleted Content added
Kodaliraghini (చర్చ | రచనలు) |
Kodaliraghini (చర్చ | రచనలు) చి →రాజకీయాలు |
||
పంక్తి 11:
తెలుగు సంస్కృతిని పరిరక్షించుటకు, విద్యాసంస్థలు నెలకొల్పుటకు, కవి పండితులను ప్రోత్సహించుటకు విశేష కృషి చేశాడు. ఆంధ్రాభ్యుదయోద్యమాలలో ముఖ్య పాత్ర వహించి, 1931లో చెన్నపట్టణములో జరిగిన [[ఆంధ్ర మహా సభ]]లో ఆంధ్ర రాష్ట్ర నిర్మాణానికి తీర్మానాన్ని ప్రవేశబెట్టి నెగ్గించాడు.
గుంటూరులో [[ఉన్నవ లక్ష్మీబాయమ్మ]] స్థాపించిన [[శారదానికేతన్]]కు భూరి విరాళమిచ్చాడు. ఆంధ్రరత్న [[దుగ్గిరాల గోపాలకృష్ణయ్య]]ను కష్టకాలములో ఆదుకున్నాడు. ఎందరో పేద విద్యార్థులకు దానాలు చేశాడు.
కవిరాజు [[త్రిపురనేని రామస్వామి|త్రిపురనేని రామస్వామి చౌదరి]] " కుప్పుస్వామి శతకం " రాసి వీరికి అంకితం ఇచ్చారు.
|