యలమంచిలి వెంకటప్పయ్య: కూర్పుల మధ్య తేడాలు

చి remove redundant <nowiki/> https://phabricator.wikimedia.org/T107675
చిదిద్దుబాటు సారాంశం లేదు
పంక్తి 1:
'<nowiki/>'''''యలమంచిలి వెంకటప్పయ్య''' ''' ( 1898 -: 1 మార్చి 1997) స్వాతంత్ర సమర యోధుడు.రచయిత, [[హేతువాది]].
''''''యలమంచిలి వెంకటప్పయ్య''' ''' [[హేతువాది]].స్వాతంత్ర్య సమర యోధుడు.[[జననం]]: 30 డిశెంబరు 1898 [[మరణం]]: 1 మార్చి 1997 . తల్లి పేరు: ఆదెమ్మ: తండ్రి: అంకప్ప, ఆయన తండ్రిపేరు వీరన్న, వీరన్న తండ్రి పేరు నీలయ్య, నీలయ్య తండ్రి పేరు పాపయ్య.పెద్ద కమ్మ [[వ్యవసాయదారుడు|రైతు]] [[కుటుంబం]]: ఆరుగురు [[అన్నదమ్ములు]], ఇద్దరు అక్కలు, ముగ్గురు చెల్లెండ్రు. [[కాకినాడ]]లో 1920 లో జరిగిన జాతీయ కాంగ్రెస్ సభలలో బ్రాహ్మణులకు ప్రత్యేక భోజన శాల ఉండటానికి వీల్లేదని అందరూ కలిసే తినాలనీ తీర్మానం చేయించాడు. చెరుకువాడ నరసింహం, [[భోగరాజు పట్టాభి సీతారామయ్య]] ఈయన్ని సమర్దించారు. మంత్రాలులేని వివాహాలు, [[కులాంతర వివాహాలు]] పట్టుబట్టి చేయించారు.
 
== బాల్యం,విద్య ==
==రచయిత జీవితంలో కొన్ని సంఘటనలు వారి మాటల్లోనే==
వెకటప్పయ్య గారు కృష్ణ జిల్లా [[కనుమూరు (పామర్రు)|కనుమూరు]] గ్రామంలో '''యలమంచిలి అంకప్ప, ఆదెమ్మ''' దంపతులకు 30 డిశెంబరు 1898లో జన్మించారు. వీరిది నిరుపేద కమ్మ [[వ్యవసాయదారుడు|రైతు]] [[కుటుంబం]]. వీరికి ఐదుగురు [[అన్నదమ్ములు]], ఇద్దరు అక్కలు, ముగ్గురు చెల్లెండ్రు.
 
వెంకటప్పయ్య గారు 14 ఏండ్ల లోపలే ఆంధ్ర నామ సంగ్రహము, గజేంద్ర మోక్షము, రుక్మిణీ కళ్యాణము, అమర కోశము, ఆది పర్వము వంటి గ్రంధాలతో పాటు అమర కోశము కంఠస్థ చేసారు. 1914 లో [[కురుమద్దాలి|కురుమద్దాళి]] లో వారాలు చేసుకొని [[ఆంగ్ల భాష|ఇంగ్లీషు]] నేరుచుకున్నారు, దాతల సహాయంతో 1916లో విజయవాడలో యస్. కె,పి.పి హైస్కూల్ లో 8వ తరగతిలో చేరాడు. 1919లో యస్.యస్.యల్.సి పరీక్షలో తప్పి మరల దానినే చదుతున్న సమయంలో గాంధీజీ విజయవాడ వచ్చారు. వారి ప్రసంగం విన్న వెంకటప్పయ్య గారు చదువుకు స్వస్తి చెప్పి స్వాతంత్ర పోరాటంలో పాల్గోన్నారు. ఆతరువాత హిందీ భాషపై అనురక్తి కలిగి నెల్లూరు వెళ్ళి మోటూరి సత్యనారాయణ గారి వద్ద శిక్షణ పొంది హిందీ భాషా బోదకుడిగా మారాడు. 1925 లో [[మైనేనివారిపాలెం|మైనేనివారి పాలెం]] కు చెందిన బొబ్బా బసవయ్య గారి కుమార్తె '''బసవమ్మ'''ను వివాహం చేసుకున్నారు.
;నేను బడికి వెళ్ళే టప్పుడు రోజు ఎడమ చేతి చంకలో బడిలో కూర్చోవడానికి సొంతంగా ఇంటి వద్ద అల్లుకొనిన తాటాకుల చాపను, కుడి చేతిలో బడి వద్ద నేల మీద [[అక్షరాలు]] నేర్చుకోవడానికి పిడకల చచ్చికలు గల చిన్న [[తాటాకు]] బుట్ట తీసుకుని వెళ్ళే వాణ్ణి.
 
== స్వాతంత్ర పోరాటంలో ==
; నేను ఆంధ్ర నామ సంగ్రహము, గజేంద్ర మోక్షము, రుక్మిణీ కళ్యాణము, అమర కోశము, ఆది పర్వము.. చదివాను. అమర కోశము కంఠస్థ పరచాను. ఈ పుస్తకాలన్నీ నా 14 ఏండ్ల లోపలే చదివాను.
''''''యలమంచిలి1921లో వెంకటప్పయ్య'''ప్రభుత్వానికి '''వెతిరేకంగా [[హేతువాది]].స్వాతంత్ర్యరెచ్చ సమరగొట్టాడనే యోధుడు.[[జననం]]:నేరంపై 30రాజమండ్రి డిశెంబరుజైల్లో 1898ఆరు [[మరణం]]: 1 మార్చి 1997నెలలు . తల్లి పేరు: ఆదెమ్మ: తండ్రి: అంకప్ప, ఆయన తండ్రిపేరు వీరన్న, వీరన్న తండ్రి పేరు నీలయ్య, నీలయ్య తండ్రి పేరు పాపయ్య.పెద్ద కమ్మ [[వ్యవసాయదారుడు|రైతు]] [[కుటుంబం]]: ఆరుగురు [[అన్నదమ్ములు]], ఇద్దరు అక్కలు, ముగ్గురు చెల్లెండ్రుఉన్నారు. [[కాకినాడ]]లో 19201923 లో జరిగిన జాతీయ కాంగ్రెస్ సభలలో పాల్గోని బ్రాహ్మణులకు ప్రత్యేక భోజన శాల ఉండటానికి వీల్లేదని అందరూ కలిసే తినాలనీ తీర్మానం చేయించాడు. చెరుకువాడ నరసింహం, [[భోగరాజు పట్టాభి సీతారామయ్య]] ఈయన్ని సమర్దించారు. మంత్రాలులేని వివాహాలు, [[కులాంతర వివాహాలు]] పట్టుబట్టి చేయించారు.
 
==రచయిత జీవితంలో కొన్ని సంఘటనలు వారి మాటల్లోనే==
;మాబడికి ప్రతి [[పూర్ణిమ]]కు, [[అమావాస్య]]కు సెలవు లుండేవి. సెలవులకు ఆటూడుపు రోజులు అనే వారు. ప్రతి ఆటూడుపుకు ప్రతి పిల్లవాడు ఒక్కొక్క కాని, విలువగల గారి [[నాణెము]]ను పంతులకు ఇవ్వాలి.
 
;ఊళ్ళోకి భోగం మేళం వచ్చిందనగానె ఊళ్ళోని కుర్ర కారంతా ముఖ్యంగా డబ్బుగల కుర్రాళ్ళు భోగం మేళంలోని అందమైన పడుచు అమ్మాయిలకు డబ్బిచ్చి వారిని జత కట్టే వారు. ఆ రోజులలో ఆపని తప్పుగా గాని, నేరంగా గాని ఎంచ బడేది కాదు. పై పెచ్చు ఆ పని మగ వాని లక్షణమని పొగిడేవారు.
 
;ఆ రోజుల్లో తెల్ల దొరలు, తెల్ల దొరసానులు [[మాదిగ]] గూడాలలోనే తరచుగా వచ్చి తమ [[క్రీస్తు]] మత ప్రచారం చేసే వారు. అందువల్ల వారు మాట్లాడే భాషను మాల భాషగా, మాదిగ భాషగా ఎంచి దానిని ఏవ గించుకుని దాని జోలికి పోయే వారు కాదు.
 
;ఆత్మాభిమానం గల ఒక ముసలు బ్రాహ్మణేతరుదు జబ్బు పడి ఆర్థిక సాయానికై ఎవరింటికెళ్ళినా... వారతనిని నానా చీవాట్లు పెట్టి తరిమేశేవారు. ఎందుకనగా ... బ్రాహ్మణేతర బిచ్చగానికి ఏవిధమైన [[దానం]] చేయ కూడదనియు, చేస్తే చేసిన వారికి పాపం తగులు తుందనియు కేవలం బ్రాహ్మణుడనే వానికొక్కనికే బిచ్చం పెట్టే వారిని తరింప చేయ గల [[శక్తి]] గలదనియు శాస్త్రములో వ్రాయ బడి ఉందని బ్రాహ్మణ పండితులు వక్కాణించే వారు. (పుట: 23)
 
;ఆ రోజులలో [[కల్లు]], [[సారాయి]], [[చుట్ట]], [[బీడీలు]] త్రాగుట సంఘంలో చేయ కూడని పనులుగా ఎంచ బడేవి. కల్లు సారాయి త్రాగిన వారిని నేరస్థులుగా ఎంచి గ్రామ పెద్దలు వారిని శిక్షించే వారు. అందు వల్ల [[బ్రాహ్మణులు]], అబ్రాహ్మణులు మాల మాదెగ వారు ఎవరూ కూడా బహిరంగంగా స్వేచ్ఛగా కల్లు సారాయి త్రాగేవారు కారు. ఆ దుకాణాలు కూడా గ్రామానికి దూరంగా మారు మూల వుండేవి.
 
;నేను బడికి వెళ్ళే టప్పుడు రోజు ఎడమ చేతి చంకలో బడిలో కూర్చోవడానికి సొంతంగా ఇంటి వద్ద అల్లుకొనిన తాటాకుల చాపను, కుడి చేతిలో బడి వద్ద నేల మీద [[అక్షరాలు]] నేర్చుకోవడానికి పిడకల కచ్చికలు గల చిన్న [[తాటాకు]] బుట్ట తీసుకుని వెళ్ళే వాణ్ణి.మాబడికి ప్రతి [[పూర్ణిమ]]కు, [[అమావాస్య]]కు సెలవు లుండేవి. సెలవులకు ఆటూడుపు రోజులు అనే వారు. ప్రతి ఆటూడుపుకు ప్రతి పిల్లవాడు ఒక్కొక్క కాని, విలువగల గారి [[నాణెము]]ను పంతులకు ఇవ్వాలి.ఊళ్ళోకి భోగం మేళం వచ్చిందనగానె ఊళ్ళోని కుర్ర కారంతా ముఖ్యంగా డబ్బుగల కుర్రాళ్ళు భోగం మేళంలోని అందమైన పడుచు అమ్మాయిలకు డబ్బిచ్చి వారిని జత కట్టే వారు. ఆ రోజులలో ఆపని తప్పుగా గాని, నేరంగా గాని ఎంచ బడేది కాదు. పై పెచ్చు ఆ పని మగ వాని లక్షణమని పొగిడేవారు.ఆ రోజుల్లో తెల్ల దొరలు, తెల్ల దొరసానులు [[మాదిగ]] గూడాలలోనే తరచుగా వచ్చి తమ [[క్రీస్తు]] మత ప్రచారం చేసే వారు. అందువల్ల వారు మాట్లాడే భాషను మాల భాషగా, మాదిగ భాషగా ఎంచి దానిని ఏవ గించుకుని దాని జోలికి పోయే వారు కాదు.ఆత్మాభిమానం గల ఒక ముసలు బ్రాహ్మణేతరుదు జబ్బు పడి ఆర్థిక సాయానికై ఎవరింటికెళ్ళినా... వారతనిని నానా చీవాట్లు పెట్టి తరిమేశేవారు. ఎందుకనగా ... బ్రాహ్మణేతర బిచ్చగానికి ఏవిధమైన [[దానం]] చేయ కూడదనియు, చేస్తే చేసిన వారికి పాపం తగులు తుందనియు కేవలం బ్రాహ్మణుడనే వానికొక్కనికే బిచ్చం పెట్టే వారిని తరింప చేయ గల [[శక్తి]] గలదనియు శాస్త్రములో వ్రాయ బడి ఉందని బ్రాహ్మణ పండితులు వక్కాణించే వారు. (పుట23)ఆ రోజులలో [[కల్లు]], [[సారాయి]], [[చుట్ట]], [[బీడీలు]] త్రాగుట సంఘంలో చేయ కూడని పనులుగా ఎంచ బడేవి. కల్లు సారాయి త్రాగిన వారిని నేరస్థులుగా ఎంచి గ్రామ పెద్దలు వారిని శిక్షించే వారు. అందు వల్ల [[బ్రాహ్మణులు]], అబ్రాహ్మణులు మాల మాదెగ వారు ఎవరూ కూడా బహిరంగంగా స్వేచ్ఛగా కల్లు సారాయి త్రాగేవారు కారు. ఆ దుకాణాలు కూడా గ్రామానికి దూరంగా మారు మూల వుండేవి.
;1914 వ సంవత్సరంలో ఘట్టి సుబ్బారావు గారి వద్ద ఉచితంగా [[ఆంగ్ల భాష|ఇంగ్లీషు]] నేరుచుకునే వాడిని. అక్కడ మామేనత్త గారింట్లో పనిచేస్తూ అన్నం తిని చదువుకునే వాడిని. కాని వారు తిండి సరిగా పెట్టక పనెక్కువ వుండడంతో నా చదువు సాగలేదు. ఆవిషయం మా [[ఆంగ్ల భాష|ఇంగ్లీషు]] మాస్టారైన ఘట్టి సుబ్బారావుగారితో చెప్పగా.. వారు ఆ వూరి పెత్తందారైన గుళ్ళపల్లి రామ బ్రహ్మం గారికి అప్పచెప్పారు. గుళ్ళపల్లి రామ బ్రహ్మం గారు నన్నెంతో ఆదరించి మాఇంట్లో తిని నీ ఇష్టమొచ్చినంత కాలం చదువు కోరా అని అన్నారు.
 
==వ్రాసిన పుస్తకాలు==