యలమంచిలి వెంకటప్పయ్య: కూర్పుల మధ్య తేడాలు

పంక్తి 4:
వెకటప్పయ్య గారు కృష్ణ జిల్లా [[కనుమూరు (పామర్రు)|కనుమూరు]] గ్రామంలో '''యలమంచిలి అంకప్ప, ఆదెమ్మ''' దంపతులకు 30 డిశెంబరు 1898లో జన్మించారు. వీరిది నిరుపేద కమ్మ [[వ్యవసాయదారుడు|రైతు]] [[కుటుంబం]]. వీరికి ఐదుగురు [[అన్నదమ్ములు]], ఇద్దరు అక్కలు, ముగ్గురు చెల్లెండ్రు.
 
వెంకటప్పయ్య గారు 14 ఏండ్ల లోపలే ఆంధ్ర నామ సంగ్రహము, గజేంద్ర మోక్షము, రుక్మిణీ కళ్యాణము, అమర కోశము, ఆది పర్వము వంటి గ్రంధాలతో పాటు అమర కోశము కంఠస్థకంఠస్థం చేసారు. 1914 లో [[కురుమద్దాలి|కురుమద్దాళి]] లో వారాలు చేసుకొని [[ఆంగ్ల భాష|ఇంగ్లీషు]] నేరుచుకున్నారు, దాతల సహాయంతో 1916లో విజయవాడలో యస్. కె,పి.పి హైస్కూల్ లో 8వ తరగతిలో చేరాడు. 1919లో యస్.యస్.యల్.సి పరీక్షలో తప్పి మరల దానినే చదుతున్న సమయంలో [[మహాత్మా గాంధీ|గాంధీజీ]] విజయవాడ వచ్చారు. వారి ప్రసంగం విన్న వెంకటప్పయ్య గారు చదువుకు స్వస్తి చెప్పి స్వాతంత్ర పోరాటంలో పాల్గోన్నారు. ఆతరువాత హిందీ భాషపై అనురక్తి కలిగి నెల్లూరు వెళ్ళి మోటూరి సత్యనారాయణ గారి వద్ద హిందీ ప్రచార శిక్షణ పొంది హిందీ భాషా బోదకుడిగా మారాడు.

1925 లో [[మైనేనివారిపాలెం|మైనేనివారి పాలెం]] కు చెందిన బొబ్బా బసవయ్య గారి కుమార్తె '''బసవమ్మ'''ను గారిని వివాహం చేసుకున్నారు. 1929లో గుంటూరు జిల్లా బోర్డ్ అద్యక్షునిగా ఉన్న [[జాగర్లమూడి కుప్పుస్వామి చౌదరి|జాగర్లమూడి కుప్పుస్వామి]] గారు రేపల్లె హైస్కూలో హిందిహిందీ పండితునిగా నియమిస్తే చేరకుండా తెనాలిలో సొంత పాటశాలపాఠశాల నడిపారు. 1935 లో అలహాబాదు వెళ్ళి హింది విద్యాపీటం లో సాహిత్య రత్న కోర్స్ చదివారు. హిందిహిందీ - తెలుగు వ్యాకరణం పై పుస్తకాలు రాసారు
 
== స్వాతంత్ర పోరాటంలో ==
బందరు కాల్వ గట్టుపై గడ్డి కొసే విషయంలో 1921లో ప్రభుత్వానికి వెతిరేకంగా రైతులను రెచ్చ గొట్టాడనే నేరంపై రాజమండ్రి జైల్లో ఆరు నెలలు ఉన్నారు.

[[కాకినాడ]]లో 1923 లో జరిగిన జాతీయ కాంగ్రెస్ సభలలో పాల్గోని బ్రాహ్మణులకు ప్రత్యేక భోజన శాల ఉండటానికి వీల్లేదని అందరూ కలిసే తినాలనీ తీర్మానం చేయించాడు. చెరుకువాడ నరసింహం, [[భోగరాజు పట్టాభి సీతారామయ్య]] ఈయన్ని సమర్దించారు.

1930లో ఉప్పుసత్యాగ్రహం లోఉప్పుసత్యాగ్రహంలో ఎర్నేని సుబ్రహ్మణ్యం గారితో కలిసి పాల్గోని కన్ననూరు జైల్లో ఒక ఎడాది పాటు ఉన్నారు.1932 లో మద్య పాన నిషేదోద్యమంలో ఆరు మాసాలు రాజమండ్రి జైల్లో ఉన్నారు. వీరి భార్య యలమంచిలి బసవమ్మ గారు గుంటూరులో [[ఉన్నవ లక్ష్మీబాయమ్మ]] గారితో కలసి పాల్గోన్నారు.
 
1942లో కాంగ్రెస్ పిలుపు మేరకు '''[[క్విట్ ఇండియా ఉద్యమం]]''' దేశవ్యాప్తంగా మొదలైంది. ఆ ఉద్యమ సమయం లో12-9-1942 న తెనాలిలో [[కల్లూరి చంద్రమౌళి]] నాయకత్వంలో శాంతి యుతంగా మొదలైన అందోళన వారి అదుపుతప్పి ఉద్రిక్తంగా మారి హింసాత్మక రూపు ధరించింది. తెనాలి రైల్వై స్టేషన్ తగలపెట్టిన ఆందోళనకారులు తాలుకా ఆఫీస్ లక్ష్యంగా వస్తున్న వేళ జరిగిన పోలిసు కాల్పులలొ ఏడుగురు ఉద్యమకారులు అసువులు బాసారు. దీనిలో పాల్గోన్నందులకు వెంకటప్పయ్యను రెండు సంవత్సరాలు బళ్ళారి జైల్లో ఉంచారు. వీరి వద్ద [[కల్లూరి తులశమ్మ]] వంటి అనేక మంది స్వాతంత్ర యోధులు హిందీ నేర్చుకొన్నారు.
 
== హేతువాద ఉద్యమం లో ==
వెంకటప్పయ్య గారు భావ విప్లవకారుడు. కవి రాజు [[త్రిపురనేని రామస్వామి]] గారితో కలసి మంత్రాలులేని వివాహాలు, [[కులాంతర వివాహాలు]] పట్టుబట్టి చేయించారు. అంటరానితనం, మూఢ విశ్వాసాలకు వెతిరేకంగావేతిరేకంగా, మద్యపాన నిషేదానికి కృషి చేసారు. ప్రముఖ నాస్తిక వాదులైన [[గోరా]], గుత్తా రామస్వామి గారితో కలసి పనిచేసారు.
 
==రచనలు==
వెంకటప్పయ్య గారి రచనలలో ఎక్కువ హేతుబద్ద నాస్తిక భావజాలంతో నిండి ఉంటాయి. వారు 1985 లో తన స్వీయ జీవిత చరిత్రను ''''[[బీద బ్రతుకు (పుస్తకము)|బీద బ్రతుకు]]'''" అనే పేరుతో రాసారు. ఆనాటి గ్రామీణ సమాజిక జీవన పరిస్థుతులను ఇది మనకు పరిచయం చేస్తుంది. వీరు 'గాందీ సామ్యవాద పుస్తకమాలా పేరుతో తెలుగులో 5354 పుస్తకాలు రచించారు<ref>{{Cite book|title=యలమంచిలి వెంకటప్పయ్య సాహిత్య పరిచయం|last=తుమ్మా|first=భాస్కర్|publisher=యలమంచిలి వెంకటప్పయ్య సంస్మరణ వేదిక ప్రచురణ-నెం.5|year=2011|location=విజయవాడ|pages=6-7}}</ref>.
# [[వేదాలంటే ఇవేనా?]] 1984
# [[పుష్కరాలు ఎవరి కోసం?]] 1980
Line 23 ⟶ 29:
#[[మంగళసూత్రం పవిత్రమైందా?]] 1979
#[[మతాలు ఎవరికొరకు? 1992]]
#[[బీద బ్రతుకు (పుస్తకము)|బీద బ్రతుకు]] - స్వీయ జీవితం
#[[కులమేది?]]
#[[ఈ స్వరాజ్యంకోసమేనా జనం త్యాగాలు చేసింది?]]
Line 41 ⟶ 47:
#[[సామాన్య జనం తెలుసుకోవలసిన చేదు నిజాలు]]
#[[హిందీ -తెలుగు-ఇంగ్లీషు వ్వ్యాకరణము నాలుగు భాగాలు]]
#[[పెద్దలేమన్నారు? మూడుఐదు భాగాలు.]]
#[[వైధిక ఆర్యుల ప్రాచీన సంస్కృతి]]
#వేమన ఏమన్నాడు
#హిందీ - తెలుగు-ఇంగ్లీషు వ్యాకరణం (4 భాగాలు)
 
{{Authority control}}
 
== చరమాంకం ==
(మూలం: బీద బ్రతుకు పుస్థకంలో 70, 71 పుటలలో పొరచురించిన జాబితా నుండి సేకరించినది)
వెంకటప్పయ్య గారి భార్య బసవమ్మ గారు 1976 లో మరణించింది. వెంకటప్పయ్య గారు తన 99వ యేట '''[[1997]] మార్చి 1వ''' తేదిన విజయవాడలో మరణించారు. వారి వీలునామాలో కోరినట్లు వెంకటప్పయ్య గారి బౌతికకాయాన్ని విజయవాడ లో సిద్దార్ద వైద్య కళాసాలకు దానం చేసారు. నేత్రాలను దానం చేసి ఇద్దరికి కంటి చూపును ఇచ్చారు.
 
{{Authority control}}
 
[[వర్గం:తెలుగువారు]]
[[వర్గం:ఆత్మకథ రాసుకున్న ఆంధ్రప్రదేశ్ వ్యక్తులు]]
[[వర్గం:గుంటూరుకృష్ణా జిల్లా హేతువాదులుస్వాతంత్ర్య సమర యోధులు]]
[[వర్గం:గుంటూరుహిందీ జిల్లా రచయితలుభాష]]
[[వర్గం:స్వాతంత్ర్య సమర యోధులు]]
[[వర్గం:కృష్ణా జిల్లా హేతువాదులు]]
[[వర్గం:కృష్ణా జిల్లా రచయితలు]]