ఎం.ఎ.అయ్యంగార్: కూర్పుల మధ్య తేడాలు

దిద్దుబాటు సారాంశం లేదు
దిద్దుబాటు సారాంశం లేదు
పంక్తి 1:
'''మాడభూషి అనంతశయనం అయ్యంగారు''' స్వాతంత్ర్య సమర యోధులు, [[పార్లమెంటు]] సభ్యులు మరియు [[లోకసభ స్పీకరు]]. వీరు [[1891]], [[ఫిబ్రవరి 4]] తేదీన [[చిత్తూరు జిల్లా]], [[తిరుచానూరు]] లో వెంకట వరదాచారి దంపతులకు జన్మించారు. వీరి స్వస్థలం తితుపతి లో గణిత ఉపాధ్యాయునిగా పనిచేసి, తరువాత న్యాయవాదిగా 1915 -1950 వరకు నిర్వహించారు. [[మహాత్మా గాంధీ]] సందేశం మేరకు స్వాతంత్ర్య సమరంలో (వ్యక్తి సత్యాగ్రహం మరియు క్విట్ ఇండియా) పాల్గొని రెండు సార్లు కఠిన కారాగార శిక్ష అనుభవించారు.
 
1934లో మొదటిసారిగా కేంద్ర శాసనసభలో సభ్యునిగా ఎన్నుకోబడ్డారు. భారత స్వాతంత్ర్యం అనంతరం జరిగిన మొదటి సాధారణ ఎన్నికలలో [[తిరుపతి లోకసభ నియోజకవర్గం]] నుండి మరియు రెండవ లోకసభ ఎన్నికలలో [[చిత్తూరు లోకసభ నియోజకవర్గం|చిత్తూరు]] నుండి పార్లమెంటు సభ్యునిగా ఎన్నికయ్యారు.
 
బహుముఖ ప్రజ్ఞాశాలి అయిన వీరు [[1978]] [[మార్చి 19]]న పరమపదించారు.
"https://te.wikipedia.org/wiki/ఎం.ఎ.అయ్యంగార్" నుండి వెలికితీశారు