జాగర్లమూడి చంద్రమౌళి: కూర్పుల మధ్య తేడాలు

Created page with 'జాగర్లమూడి చంద్రమౌళి : జాగర్లమూడి చంద్రమౌళి గారు ప్రకాశం జిల్లా కారంచేడు గ్రామంలో జాగర్లమూడి కుప్పస్వామి చౌదరి, ఆదిలక్ష్మీ దంపతులకు 1914 లో జన్మించారు. తండ్రి అడుగుజాడలలో...'
(తేడా లేదు)

07:42, 10 జూలై 2021 నాటి కూర్పు

జాగర్లమూడి చంద్రమౌళి :

జాగర్లమూడి చంద్రమౌళి గారు ప్రకాశం జిల్లా కారంచేడు గ్రామంలో జాగర్లమూడి కుప్పస్వామి చౌదరి, ఆదిలక్ష్మీ దంపతులకు 1914 లో జన్మించారు. తండ్రి అడుగుజాడలలో పయనించి జాగర్లమూడి చంద్రమౌళి గారు కూడా మంచి ప్రజాసేవకుడిగా,విద్యాదాతగా పేరు గడించారు.

1955 లో ఆంధ్ర రాష్ట్ర శాసన సభకు జరిగిన తొలి ఎన్నికలలో అమ్మనబ్రోలు నుండి కాంగ్రెస్ అభ్యర్దిగా గెలిచారు. 1956 లో ఆంధ్ర రాష్ట్రం, హైదరాబాదు రాష్ట్రాలు విలీనమై ఆంధ్రప్రదేశ్ ఏర్పడినపుడు, తొలి శాసనసభలో ఆంధ్ర ప్రాంతం తరపున సభ్యులయ్యారు. 1962 లో ఫిరంగిపురము నుండి స్వతంత్ర పార్టీ అభ్యర్దిగా పోటీ చేసి కాసు బ్రహ్మానంద రెడ్డి పై పరజయం చెందారు.

1968లో ఆంధ్రప్రదేశ్ నుండి రాజ్యసభకు ఏన్నికైనారు.(1968 - 1974)

దస్త్రం:Sri. J.chandra mouli.jpg
జాగల్లమూడి చంద్రమౌళి

1978లో మార్టూరు నుండి జనతా పార్టీ అభ్యర్దిగా శాసన సభ్యుడిగా ఏన్నికైనారు