కోడెల శివప్రసాదరావు: కూర్పుల మధ్య తేడాలు

→‎రాజకీయ జీవితంలో మలుపులు: వ్యాసం సరి చేయబడింది.
పంక్తి 1:
{{Infobox_Indian_politician
| name = కోడెల శివప్రసాదరావు
| image =Dr.Kodela Siva prasad Rao.jpg
| caption =
| birth_date ={{birth date|1947|05|02|df=y}}
పంక్తి 8:
| marital status =వివాహితులు
| death_date = {{death date and age|df=y|2019|9|16|1947|05|02}}
| death_cause = ఉరి వేసుకొని ఆత్మహత్య
| death_place = [[హైదరాబాదు]], [[తెలంగాణ]]
| Official Status = [[ఆంధ్రప్రదేశ్]] సత్తెనపల్లి శాసనసభ్యుడు
పంక్తి 17:
| spouse = శశికళ
| children = శివరామకృష్ణ, సత్యన్నారాయణ, విజయలక్ష్మి
| office = [[తెలుగుదేశం పార్టీ|సత్తెనపల్లిఆంధ్రప్రదేశ్ శాసనసభ్యుడుశాసనసభాపతి]]|office1=ఆంధ్రప్రదేశ్సత్తెనపల్లి శాసనసభాపతిశాసనసభ్యుడు|term_start1=2014|term_end1=2019
| governor1 = [[ఈ.ఎస్.ఎల్.నరసింహన్]]
| chiefminister1 = నారా చంద్రబాబునాయుడు
| state = [[అమరావతి (రాష్ట్ర రాజధాని)|అమరావతి]], [[ఆంధ్రప్రదేశ్]]
| office2 = నర్సరావుపేట శాసనసభ సభ్యుడు <br> [[నరసరావుపేట శాసనసభ నియోజకవర్గం]]
| term_start2 = 19781983
| term_end2=19832004
| successor2 =
| successor2 = కాసు వెంకటకృష్ణారెడ్డి
| predecessor2 = కాసు వెంకటకృష్ణారెడ్డి
| successor =
| predecessor =
| predecessor = ఎర్రం వెంకటేశ్వర రెడ్డి
}}
 
[[దస్త్రం:KVK Ramarao-7.jpg|thumb|260x260px|శివప్రసాదరావు,కెవికే రామారావు,పెద్దయ్య (మిత్రత్రయం)]]
'''కోడెల శివప్రసాదరావు''' (1947 [[మే 2]] ౼ 2019 [[సెప్టెంబరు 16]]) ఆంధ్రప్రదేశ్‌కు చెందిన తెలుగుదేశం పార్టీ రాజకీయ నాయకుడు. 2014 ఆంధ్రప్రదేశ్ విభజన తరువాత ఎన్నికైన ఆంధ్రప్రదేశ్ తొలి శాసనసభాపతి.<ref>{{Cite web |url=https://www.andhrajyothy.com/artical?SID=908700 |title=పోటెత్తిన అభిమానం|publisher=ఆంధ్రజ్యోతి |access-date=2019-09-19 |archive-url=https://web.archive.org/web/20190919042020/https://www.andhrajyothy.com/artical?SID=908700 |archive-date=2019-09-19 |url-status=live }}</ref> శాసనసభకు ఆరుసార్లు ఎన్నికైన డాక్టర్ కోడెల ఎన్.టి.ఆర్, చంద్రబాబు మంత్రివర్గంలో పలు శాఖల్లో పనిచేశాడు.
 
==బాల్యం, విద్యాభ్యాసం==
{{POV-section}}
[[గుంటూరు జిల్లా]], [[నకరికల్లు]] మండలం [[కండ్లగుంట]] గ్రామంలో [[1947]] [[మే 2|మే 2న]] కోడెల శివప్రసాదరావు జన్మించాడు.<ref name="‘పల్నాటి పులి’ కోడెల శివప్రసాదరావు ఇకలేరు.." /> అతని తల్లిదండ్రులు సంజీవయ్య,లక్ష్మీనర్సమ్మ.వారిది మధ్యతరగతి కుటుంబం.
 
Line 49 ⟶ 48:
1983 లో వైద్య వృత్తి నుంచి తెలుగుదేశం పార్టీలో చేరిన కోడెల 1983 నుంచి 2004 వరకు వరసగా ఐదుసార్లు నరసరావుపేట నుంచి గెలిచాడు. ఆ తర్వాత రెండుసార్లు ఓటమిపాలై, 2014లో ఆంధ్రప్రదేశ్ శాసనసభకు సత్తెనపల్లి నుంచి తెలుగుదేశం పార్టీ తరపున గెలుపొందాడు.
 
==రాజకీయ జీవితంలో మలుపులుచేసిన కార్యక్రమాలు==
 
* నర్సరావుపేటలో తాగునీటి వ్యవస్థ అభివృద్ధి చేయబడడంతో, తరువాత ఇరవై సంవత్సరాలకుచేసి త్రాగునీటి సమస్యలను పరిష్కరించగలిగాడు.
* [[కోటప్పకొండ]]ను అభివృద్ధి చేసి జిల్లాలోనే ఒక ప్రముఖ ఆధ్యాత్మిక పర్యాటక కేంద్రంగా మార్చుటలో కీలక పాత్ర వహించారు. 1999లో డాక్టర్ కోడెల శివప్రసాదరావు మంత్రిగా ఉన్న సమయంలో ప్రకృతి దృశ్యాలను ఆస్వాదిస్తూ ఆలయానికి చేరుకోవడానికి చక్కని ఘాట్ రోడ్డు వేయించారు. ఘాట్ రోడ్డు మొదట్లో విజయ గణపతి, సాయిబాబా ఆలయాలు, రోడ్డు ఇరువైపులా ఏంటో అందమైన పూలతోటలు, తోవలో మ్యూజియం, పిల్లలకోసం పార్కు, ఒక సరస్సు మధ్య చిన్ని కృష్ణుడు కాళీయమర్దనం చేసే విగ్రహం, దూరంనుంచే ఆకర్షించే బ్రహ్మ, లక్ష్మీనారాయణులు, వినాయకుడు, ముగ్గురమ్మలు (లక్ష్మి, సరస్వతి, పార్వతి ఒక్కచోట ఉంటారు).. ఇలా పెద్ద విగ్రహాలను ఏర్పాటు చేసారు. మార్గమద్యంలో ఉన్న జింకలపార్కు కూడా అభివృద్ధి చేయబడింది. దారి మొత్తం విద్యుద్దీపాలను ఏర్పాటు చేసారు.
* [[కోటప్పకొండ]]ను అభివృద్ధి చేయడంలో భాగంగా భారీ మొత్తంలో నిధులు మంజూరు చేయి౦చి, జిల్లాలోనే ఒక ప్రముఖ ఆధ్యాత్మిక పర్యాటక కేంద్రంగా అభివృద్ధిచేశాడు.
* గ్రామ ఐక్యత, సానుకూల దృక్పధంతో గ్రామాభివృద్ది సాధించవచ్చు అని కోడెల జన్మభూమిపై మమకారంతో గ్రామాలకు చెంది, విదేశాలలో స్థిరపడిన వారందరి సహాయ సహకారాలతో గ్రామాభివృద్దే ద్యేయంగా “ఐక్యత–అభివృద్ధి” అనే నినాదంతో ప్రణాళికను రూపొందించారు.
* గుంటూరు జిల్లాలో దశాబ్దాలుగా నర్సరావుపేట కేంద్రంగా కోటలో రాజకీయ వ్యూహాలు రచిస్తూ, రాష్ట్ర రాజకీయాలలో తనదైన ముద్రవేస్తూ పల్నాటిపులిగా పేరుపొందాడు.<ref name="‘పల్నాటి పులి’ కోడెల శివప్రసాదరావు ఇకలేరు.." /> అభివృద్ధి ప్రదాతగా నిలిచి, స్ఫూర్తి ప్రదాతగా పేరు గడించాడు.అభివృద్ధితోనే అంతరాలు తొలుగుతాయని భావించే రాజకీయ నాయకుడు.
* గ్రామ ఐక్యత, సానుకూల దృక్పధంతో గ్రామాభివృద్ది సాధించవచ్చు అని కోడెల జన్మభూమిపై మమకారంతో గ్రామాలకు చెంది, విదేశాలలో స్థిరపడిన వారందరి సహాయ సహకారాలతో గ్రామాభివృద్దే ద్యేయంగా “ఐక్యత–అభివృద్ధి” అనే నినాదంతో గ్రామస్తులందరూ కలసి మెలసి ఒక ప్రణాళికను రూపొందించుకుని, ముందు ఊరికి గల లోటుపాట్లను ఒక క్రమ పద్ధతిలో రాసుకుని, తర్వాత ఒక్కొక్కటిగా పనులను మొదలు పెట్టడానికి ప్రేమ ఆప్యాయతలతో ఓ ప్రత్యేక ఆత్మీయ సమావేశాన్ని '''"పల్లెకు పోదాం..."''' అనే కార్యక్రమాన్ని ప్రతి సంవత్సరం సంక్రాంతి పండుగ రోజు ఆనవాయితీగా స్వగ్రామం కండ్లకుంటలో నిర్వహిస్త్తూ,ప్రతి గ్రామంలో ఈ కార్యక్రమం నిర్వహించుకోవాలని పిలుపునిచ్చాడు.
 
=== సత్తెనపల్లి శాసనసభ నియోజకవర్గంలో అభివృద్ధి కార్యక్రమాలు ===
గుంటూరు జిల్లాలోని సత్తెనపల్లి శాసనసభ నియోజకవర్గంలోఅతని హయాంలో ప్రతి గ్రామానికీ, ప్రతి ఇంటికీ అభివృద్ధిని చేసి చూపించటం ఎలా సాధ్యమైందనేది తెలుసుకొనుటకు యూనిసెఫ్‌, వరల్డ్‌ ట్రేడ్‌ ఆర్గనైజేషన్‌ వంటి అంతర్జాతీయ సంస్థలు అధ్యయనం చేయటానికి ప్రతినిధులను ఎటువంటి ప్రచారం లేకుండా పంపించాయి. విదేశీ దౌత్యాధికారులు సైతం సత్తెనపల్లి నియోజకవర్గంపై ఆసక్తి చూపారు.గిన్నిస్‌బుక్‌ ఆఫ్‌ రికార్డ్స్‌ గుర్తించింది, లిమ్కా బుక్‌ ఆఫ్‌ రికార్డ్స్‌ జాతీయ స్థాయిలో ఒక రికార్డుగా నమోదు చేసింది.అభివృద్ధి గురించి మాట్లాడుకొనేటప్పుడు సాధారణంగా మరుగుదొడ్ల గురించి ప్రస్తావనలు రావు. అల్పమైన, అసహ్యకరమైన విషయంగా చాలామంది మనస్సులలో ఒక ముద్ర ఏర్పడి ఉంటుంది. కాని, అది ప్రతి ఒక్కరికి అవసరమైన సౌకర్యం. పట్టణాలలో గృహనిర్మాణం జరిగేటప్పుడే మరుగుదొడ్ల ఆలోచనలు చేసి, తగిన విధంగా సౌకర్యాలు కల్పించుకొంటారు. కాని, గ్రామాలలో ఎప్పటినుంచో ఉన్న పాత ఇళ్లలో, పూరిపాకలలో మరుగుదొడ్ల సౌకర్యం ఉండదు. కానీ పల్లెలలోనూ ఇప్పుడిప్పుడే ఒకింత మార్పు వస్తుంది. కొత్త ఇళ్లల్లో మరుగుదొడ్లను ఏర్పాటు చేసుకొంటున్నారు. కానీ ఈ మార్పు చాలదు. చాలా ఇళ్లకు, ముఖ్యంగా పేదల పూరిండ్లకు నేటికీ ఈ సౌకర్యం అందుబాటులో లేదు. కాలకృత్యాల కోసం గ్రామాల్లో చెరువుకట్టకో, రహదార్ల పక్కకో, మరో బాహ్య ప్రదేశానికో పోవటం సర్వసాధారణం.ముఖ్యంగా ఆడవాళ్లు ఎన్నో అవస్థలు పడుతుంటారు. ఇది స్త్రీల ఆత్మగౌరవానికి సంబంధించిన సమస్య అని పంచాయతీ పెద్దలకూ శాసనకర్తలకూ తెలుసు. ఐనా, అలవాటుపడిపోయిన సమస్యలెమ్మని పట్టించుకోరు. పట్టణాలలోనూ, కొన్ని గ్రామాలలోనూ ఒకటో రెండో ‘సులభ్‌ శౌచాలయాలు’ (పబ్లిక్‌ లెట్రిన్స్‌) కొత్తగా ఏర్పడ్డాయి. కాని, నిర్వహణ లోపం వల్లనేమి అలవాటులేని ప్రజల వైముఖ్యం వల్లనేమి ఎక్కువ భాగం నిరుపయోగంగా ఉంటున్నాయి. మరుగుదొడ్ల ఏర్పాటు మొదటి అంశం.
 
* ఒక ఉద్యమంలా సత్తెనపల్లి నియోజకవర్గం లో మరుగుదొడ్లు, శ్మశానాలు, మురికి తొలగింపులపై ప్రత్యేక దృష్టి సారించి నెరవేర్చాడు. మిగతా అభివృద్ధి పనులను కొనసాగిస్తూనే ఇంటింటికీ మరుగుదొడ్డి నిర్మాణం, శ్మశానాల ఆధునికీకరణ, ఊరిని పరిశుభ్రంగా ఉంచుకోవటం అనే మూడింటిని ఉద్యమ స్థాయిలో చేపట్టాడు.
అసహ్యకరం అనుకొని మరుగుదొడ్ల గురించి మాట్లాడుకోకపోవటంలాగనే, భయంవల్ల కొందరూ, అశుభం అనుకోవటం వల్ల మరికొందరూ శ్మశానాల గురించి మాట్లాడరు. ప్రతి ఒక్కరు తుదకు చేరవలసిన చోటు అదేనని అందరికీ తెలుసు.ఐనా శ్మశానాలను బాగుచేసుకొందామనే ఆలోచనలు ఎవ్వరకీపట్టదు. రావు, వచ్చినా ఎవరికి వారు మనకెందుకు లెమ్మనుకొంటారు. సమష్టి ప్రయత్నాలు చేయరు. ఇది రెండవది.మరొకటి, పల్లెసీమలో పారిశుద్ధ్యలోపం. మురికి వాతావరణం వల్ల జబ్బులు వస్తుండటం అందరికీ తెలిసిన సంగతే. ఎవరి ఇంటిని వారు శుభ్రంగా ఉంచుకుంటారేమోగాని వీధులు, పరిసరాల గురించి పట్టించుకోరు.
* కేవలం మూడున్నర నెలల వ్యవధిలో సత్తెనపల్లి, ముప్పాళ్ల, రాజుపాలెం, నకరికల్లు మండలాల్లో సుమారు ఇరవై కోట్ల రూపాయల ఖర్చుతో దాదాపు ఇరవై ఒక్క వేల మరుగుదొడ్లను నిర్మించారు. ఈ నాలుగు మండలాలూ, ఇంకా నరసరావుపేట, రొంపిచర్ల మండలాలలోనూ 398 శ్మశానాలను ఆధునికీకరించారు. శ్మశానాల రూపురేఖలు మారిపోయాయి.
* హిందూ శ్మశానాలకు స్వర్గపురాలని పేరుపెట్టారు. అంత్యక్రియలు జరపటానికైనా, తరువాత జరిగే కర్మకాండ కోసమైనా ఉపయోగపడే విధంగా సౌకర్యాలు ఏర్పడ్డాయి. యజ్ఞశాలను పోలిన దహనవాటికలు నిర్మించారు. స్నానాల కోసం నీటి వసతి కల్పించారు, దుస్తులు మార్చుకోవటానికి గది కట్టించారు. ఉద్యానమనిపించే విధంగా చెట్లు, మొక్కలు పెంచారు. శ్మశానం చుట్టూ గోడ, పవిత్రప్రదేశమని స్ఫురింపజేసే ప్రవేశద్వారం నిర్మించారు. ఇవిగాక శ్మశానానికి వెళ్లే దోవను చక్కని రోడ్డుగా మార్చారు. అంత్యక్రియలు చూడవచ్చే బంధుజనం కోసం బెంచీలు ఏర్పాటు చేసారు. ఏ మతంవారి శ్మశానాలు వారికి ఉన్నాయి కనుక అన్నింటినీ వారివారి విశ్వాసాలకు తగిన రీతిలో ఆధునికీకరించారు.
ఈ నేపథ్యంలో సత్తెనపల్లి నియోజకవర్గం మరుగుదొడ్లు, శ్మశానాలు, మురికి తొలగింపులపై ప్రత్యేక దృష్టి సారించి నెరవేర్చాడు. మిగతా అభివృద్ధి పనులను కొనసాగిస్తూనే ఇంటింటికీ మరుగుదొడ్డి నిర్మాణం, శ్మశానాల ఆధునికీకరణ, ఊరిని పరిశుభ్రంగా ఉంచుకోవటం అనే మూడింటిని ఉద్యమ స్థాయిలో చేపట్టాడు. ఉద్యమ రూపకర్త స్థానిక శాసనసభ్యుడు, స్పీకర్‌ కోడెల ఈ కార్యక్రమాలను ప్రారంభించే ముందు పెద్ద బహిరంగ సభ జరిపి ప్రజలను చైతన్యపరిచాడు. మారని వారెవరైనా ఉంటే స్థానిక నాయకులు ద్వారా చెప్పించి నియోజకవర్గంలో గుణాత్మకమైన మార్పు వచ్చేటట్లు చేసి నియోజకవర్గంలో నవ్య వాతావరణాన్ని నెలకొల్పారు.
* నియోజకవర్గం అంతటా పారిశుద్ధ్య కార్యక్రమం అమలు జరిగింది. స్వచ్ఛమేవ జయతే అంటూ ప్రజలు స్వచ్ఛందంగా అభివృద్ధి కృషిలో పాల్గొన్నారు. స్వచ్ఛ సత్తెనపల్లి రూపొందింది.
* రక్షిత మంచినీటి సదుపాయం, గ్రామాల్లో సిమెంటు రోడ్లు, వైద్య సౌకర్యాలు, చెరువు పూడిక తీయటం, ఇంకుడు గుంతలు, చెట్లు పెంచటం ఇతర నియోజకవర్గాల్లో కూడా జరుగుతుంటాయి గాని సత్తెనపల్లిలో అమలు జరిగినవి కొన్ని ప్రత్యేకతలను సంతరించుకొన్నాయి. ఉదాహరణకు పూడికతీయటంతో పాటు చెరువు కట్టలను అందంగా తీర్చిదిద్ది, ప్రజలు సాయంత్రం వేళ వాహ్యాళికి వెళ్లి కూర్చునే విధంగా (హైదరాబాద్‌లోని ట్యాంక్‌బండ్‌ నమూనాలో) ఆకర్షణీయం చే‍సారు.
కేవలం మూడున్నర నెలల వ్యవధిలో సత్తెనపల్లి, ముప్పాళ్ల, రాజుపాలెం, నకరికల్లు మండలాల్లో సుమారు ఇరవై కోట్ల రూపాయల ఖర్చుతో దాదాపు ఇరవై ఒక్క వేల మరుగుదొడ్లను నిర్మించారు. ఈ నాలుగు మండలాలూ, ఇంకా నరసరావుపేట, రొంపిచర్ల మండలాలలోనూ 398 శ్మశానాలను ఆధునికీకరించారు. శ్మశానాల రూపురేఖలు మారిపోయాయి. హిందూ శ్మశానాలకు స్వర్గపురాలని పేరుపెట్టారు. అంత్యక్రియలు జరపటానికైనా, తరువాత జరిగే కర్మకాండ కోసమైనా ఉపయోగపడే విధంగా సౌకర్యాలు ఏర్పడ్డాయి. యజ్ఞశాలను పోలిన దహనవాటికలు నిర్మించారు. స్నానాల కోసం నీటి వసతి కల్పించారు, దుస్తులు మార్చుకోవటానికి గది కట్టించారు. ఉద్యానమనిపించే విధంగా చెట్లు, మొక్కలు పెంచారు. శ్మశానం చుట్టూ గోడ, పవిత్రప్రదేశమని స్ఫురింపజేసే ప్రవేశద్వారం నిర్మించారు. ఇవిగాక శ్మశానానికి వెళ్లే దోవను చక్కని రోడ్డుగా మార్చారు. అంత్యక్రియలు చూడవచ్చే బంధుజనం కోసం బెంచీలు ఏర్పాటు చేసారు. ఏ మతంవారి శ్మశానాలు వారికి ఉన్నాయి కనుక అన్నింటినీ వారివారి విశ్వాసాలకు తగిన రీతిలో ఆధునికీకరించారు.
* ఐదంటే ఐదు రోజుల్లో యాభైవేల ఇంకుడు గుంతలు తవ్వించారు. ప్రతి గ్రామంలోనూ ఆర్.ఓ. (రివర్స్‌ ఆస్మోసిస్‌) యంత్రాలను ఏర్పాటుచేసి త్రాగునీరు వసతి కల్పించారు. గ్రామాల్లో చాలాకాలం నిర్లక్ష్యానికి గురైన ఎస్సీ, ఎస్టీ కాలనీల కోసం ఒక్కొక్క గ్రామానికి ఇరవై లక్షల రూపాయల వంతున కేటాయించారు.
* సత్తెనపల్లి మునిసిపాలిటీ రాష్ట్రం మొత్తంలోకి ఆదర్శ (మోడల్‌) పురపాలక సంఘంగా ఎంపికైంది. చిన్న పట్టణమైనా వీధి దీపాలుగా ఎల్‌ఈడీ లైట్లూ, వాకింగ్‌ ట్రాక్‌, పార్కులు, సర్వత్రా పచ్చదనం, అతిథిగృహాలు, ఆటస్థలం, కళాశాలలకు కొత్త భవనాలు, కొత్తదనంతో వావిలాల ఘాట్‌, వందపడకల ఆస్పత్రి (విస్తరణలో) మొదలైనవి మునిసిపాలిటీకి గుర్తింపు తెచ్చాయి.
నియోజకవర్గం అంతటా పారిశుద్ధ్య కార్యక్రమం అమలు జరిగింది. స్వచ్ఛమేవ జయతే అంటూ ప్రజలు స్వచ్ఛందంగా అభివృద్ధి కృషిలో పాల్గొన్నారు. స్వచ్ఛ సత్తెనపల్లి రూపొందింది. ఒక విశేషం ఏమిటంటే– ప్రధాన మంత్రి మోదీ జాతీయ స్థాయిలో ప్రకటించిన స్వచ్ఛభారత్‌ ఉద్యమానికి చాలా ముందే సత్తెనపల్లి నియోజకవర్గంలో స్వచ్ఛసాధన కార్యక్రమం మొదలై దేశానికి మార్గదర్శకమైంది. ప్రధానమంత్రి కార్యాలయం ప్రతినిధి ఒకరు నియోజకవర్గాన్ని చూసి వెళ్లారు. మంచి ఎక్కడున్నా ఎవరు చేసినా చూసి హర్షించవలసిందే, అనుసరించవలసిందే.
* కులమతాలకి అతీతంగా సత్తెనపల్లి నియోజకవర్గ ప్రజలు అందరూ పాల్గునే విధంగా, అక్టోబరు 22 ఆదివారం నాడు, శరభయ్యగ్రౌండ్స్‌ వేదికగా, కార్తీకమాస వన సమారాధన కార్యక్రమాన్ని నిర్వహించాడు
 
రక్షిత మంచినీటి సదుపాయం, గ్రామాల్లో సిమెంటు రోడ్లు, వైద్య సౌకర్యాలు, చెరువు పూడిక తీయటం, ఇంకుడు గుంతలు, చెట్లు పెంచటం ఇతర నియోజకవర్గాల్లో కూడా జరుగుతుంటాయి గాని సత్తెనపల్లిలో అమలు జరిగినవి కొన్ని ప్రత్యేకతలను సంతరించుకొన్నాయి. ఉదాహరణకు పూడికతీయటంతో పాటు చెరువు కట్టలను అందంగా తీర్చిదిద్ది, ప్రజలు సాయంత్రం వేళ వాహ్యాళికి వెళ్లి కూర్చునే విధంగా (హైదరాబాద్‌లోని ట్యాంక్‌బండ్‌ నమూనాలో) ఆకర్షణీయం చే‍సారు. ఐదంటే ఐదు రోజుల్లో యాభైవేల ఇంకుడు గుంతలు తవ్వించారు. ప్రతి గ్రామంలోనూ ఆర్.ఓ. (రివర్స్‌ ఆస్మోసిస్‌) యంత్రాలను ఏర్పాటుచేసి త్రాగునీరు వసతి కల్పించారు. గ్రామాల్లో చాలాకాలం నిర్లక్ష్యానికి గురైన ఎస్సీ, ఎస్టీ కాలనీల కోసం ఒక్కొక్క గ్రామానికి ఇరవై లక్షల రూపాయల వంతున కేటాయించారు. ఇంత భారీ మొత్తాలు మునుపెన్నడూ ఇవ్వలేదు. సత్తెనపల్లి మునిసిపాలిటీ రాష్ట్రం మొత్తంలోకి ఆదర్శ (మోడల్‌) పురపాలక సంఘంగా ఎంపికైంది. చిన్న పట్టణమైనా వీధి దీపాలుగా ఎల్‌ఈడీ లైట్లూ, వాకింగ్‌ ట్రాక్‌, పార్కులు, సర్వత్రా పచ్చదనం, అతిథిగృహాలు, ఆటస్థలం, కళాశాలలకు కొత్త భవనాలు, కొత్తదనంతో వావిలాల ఘాట్‌, వందపడకల ఆస్పత్రి (విస్తరణలో) మొదలైనవి మునిసిపాలిటీకి గుర్తింపు తెచ్చాయి.
సత్తెనపల్లి విజయ సూత్రం, మంత్రం కులమతాలకూ, రాజకీయాలకూ అతీతంగా అన్ని గ్రామాలకూ అభివృద్ధి ఫలాలను అందించడంతో అభివృద్ధి ప్రదాతగా నిలిచారు.
 
=== ప్రశంశ ===
గుంటూరు జిల్లాలోని సత్తెనపల్లి శాసనసభ నియోజకవర్గంలోఅతని హయాంలో ప్రతి గ్రామానికీ, ప్రతి ఇంటికీ అభివృద్ధిని చేసి చూపించటం ఎలా సాధ్యమైందనేది తెలుసుకొనుటకు యూనిసెఫ్‌, వరల్డ్‌ ట్రేడ్‌ ఆర్గనైజేషన్‌ వంటి అంతర్జాతీయ సంస్థలు అధ్యయనం చేయటానికి ప్రతినిధులను పంపించాయి. విదేశీ దౌత్యాధికారులు సైతం సత్తెనపల్లి నియోజకవర్గంపై ఆసక్తి చూపారు.గిన్నిస్‌బుక్‌ ఆఫ్‌ రికార్డ్స్‌ గుర్తించింది, లిమ్కా బుక్‌ ఆఫ్‌ రికార్డ్స్‌ జాతీయ స్థాయిలో ఒక రికార్డుగా నమోదు చేసింది.
'''ఉద్యమస్పూర్తిగా అవయవదాన అంగీకార కార్యక్రమం'''
ఇన్ని పథకాలకు, కార్యక్రమాలకు డబ్బు లేకపోవటం ప్రతిబంధకం కాలేదు. ప్రభుత్వం ఇచ్చిన గ్రాంటులు, శాసనసభ్యుడి నియోజకవర్గ నిధులు, ఇవిగాక డాక్టర్‌ కోడెల శివప్రసాదరావు మిత్రుల నుంచి, అభిమానుల నుంచి సేకరించిన విరాళాలు ధనం లేదనే సమస్య తలెత్తకుండా చేసాయి. ఈ కృషిలో ఆయనకు కుటుంబ సహకారం కూడా ఉంది. గ్రామాల్లో ఆర్‌.ఓ. ప్లాంటులను ఏర్పాటు చేసింది డాక్టర్‌ కోడెల సత్యనారాయణ చారిటబుల్‌ ట్రస్ట్‌ ఆధ్వర్యంలో డాక్టర్‌ శివప్రసాదరావు గారి కుమారుడు డాక్టర్‌ శివరామకృష్ణ. ఆయన సత్తెనపల్లిలోనే గాక, శివప్రసాదరావు గారికి దీర్ఘకాలంగా అనుబంధం ఉన్న నరసరావుపేట నియోజకవర్గంలో సైతం గ్రామాలలో ఉచిత వైద్య శిబిరాలు నిర్వహించారు. వేలాది మందికి చికిత్స జరిగింది. మెరుగైన చికిత్స కోసం అవసరమైతే పెద్ద ఆస్పత్రులకు పంపేటట్లు సహాయం చేసారు.
తన పుట్టినరోజు సందర్భంగా, మరణానంతరం అవయవదానం చేసే అంశంపై ప్రజల్లో చైతన్యం పెరిగే విధంగా, నరసరావుపేటలో 2017 మే 2న డాక్టర్‌ కోడెల శివప్రసాదరావు క్రీడాప్రాంగణంలో పదివేల మందికి పైగా అవయవదాన పత్రాలు సమర్పించే సేవా కార్యక్రమం నిర్వహించాడు.<ref>{{Cite web|url=http://www.cvrinfo.com/telugunews/ap/17709-all-set-to-create-guiness-world-record-in-organ-donate-pledging.html|title=11,987 మందితో అవయవదానం చేయించిన స్పీకర్ కోడెల|last=|first=|date=|website=|publisher=CVR|url-status=dead|archive-url=https://web.archive.org/web/20190929042611/http://www.cvrinfo.com/telugunews/ap/17709-all-set-to-create-guiness-world-record-in-organ-donate-pledging.html|archive-date=2019-09-29|access-date=}}</ref> భారీ ఎత్తున ప్రజలు అవయవదానానికి అంగీకారం తెలిపి గుంటూరు జిల్లా ప్రజానీకం గిన్నీస్‌ రికార్డు సృష్టించారు.నరసరావుపేటలో నిర్వహించిన కార్యక్రమంలో 11,987 మంది అవయవదానానికి అంగీకారం తెలిపారు.<ref name=":0">{{Cite web|url=https://www.andhrajyothy.com/artical?SID=412545|title=అవయవదానం అభినందనీయం|date=2017-05-15|website=www.andhrajyothy.com|publisher=ఆంధ్రజ్యోతి|language=te|access-date=2019-09-29}}</ref> కార్యక్రమాన్ని స్వయంగా వీక్షించిన గిన్నీస్‌బుక్‌ ప్రతినిధి డాక్టర్‌ స్వప్నయ్‌ కోడెల శివప్రసాదరావుకు బహిరంగ వేదికపై గిన్నీస్‌ రికార్డు ధ్రువపత్రాన్ని అందజేశారు.<ref name=":0" />
ప్రజలు సహకరించటం అంటే అన్ని వర్గాల ప్రజలు సహకరించటమే. ఇంతమందికి ఇలా ఎన్నో విధాల మేలు జరిగింది కనుకనే సత్తెనపల్లి నియోజకవర్గం ప్రత్యేకత సాధించింది. సత్తెనపల్లి విజయంగా ‘అమరావతి మీడియా సొల్యూషన్స్’ సంస్థ తన ప్రచురణలో అభివర్ణించిన ఈ ఘనత– నియోజకవర్గానికి ప్రాతినిధ్యం వహిస్తున్న ఆంధ్రప్రదేశ్‌ శాసనసభ స్పీకర్‌ డాక్టర్‌ కోడెల శివప్రసాదరావుకు చెందుతుంది. సత్తెనపల్లి విజయ సూత్రం, మంత్రం కులమతాలకూ, రాజకీయాలకూ అతీతంగా అన్ని గ్రామాలకూ, అన్ని ఇళ్లకూ, వారాలలోనో, నెలలలోనో పథకాలను అమలుజరిపి అభివృద్ధి ఫలాలను అందించడంతో అభివృద్ధి ప్రదాతగా నిలిచి, అభివృద్ధిలో దేశానికే స్ఫూర్తి ప్రదాతగా నిలిచారు.
 
== నిర్వహించిన మంత్రి పదవులు ==
== హోం మంత్రిత్వ శాఖ ==
 
=== హోం మంత్రిత్వ శాఖ: 1987-1988 ===
* గుంటూరు జిల్లా టీడీపీ రాజకీయాల్లో కీలక నేతగా ఎదిగిన కోడెల 1987లో ఎన్టీఆర్ కేబినెట్లో హోం మంత్రిత్వ శాఖను ఆఫర్ చేసాడు. తొలి ప్రయత్నంగా హోం మంత్రిత్వ శాఖను అందించడం దేశంలోనే రికార్డు.
 
* గుంటూరు జిల్లా టీడీపీ రాజకీయాల్లో కీలక నేతగా ఎదిగిన కోడెల 1987లో ఎన్టీఆర్ కేబినెట్లో హోం మంత్రిత్వ శాఖను నిర్వహించారు.
== నీటిపారుదల మంత్రిత్వ శాఖ ==
 
=== నీటిపారుదల మంత్రిత్వ శాఖ :1996-1997 ===
* నీటిపారుదల మంత్రి, ఆల్మట్టి సమస్య జాతీయ స్థాయిలో, నేషనల్ ప్రెస్ వద్ద చేపట్టాడు.డాక్టర్ కోడెల. అతను నీటిపారుదల శాఖ మంత్రిగా ఉన్నప్పుడు ఎన్.టి. రామరావు చేత పులిచింతల ప్రాజెక్ట్ కొరకు శంకుస్థాపన చేయబడింది.
 
* నీటిపారుదల శాఖ మంత్రిగా ఉన్నప్పుడు ఎన్.టి. రామరావు చేత పులిచింతల ప్రాజెక్ట్ కొరకు శంకుస్థాపన చేయబడింది. ఆల్మట్టి సమస్యను జాతీయ స్థాయిలో అందరికి తెలిసేలా నేషనల్ ప్రెస్ వద్ద బహిర్గతం చేసాడు.
== పంచాయితీ రాజ్ మంత్రిత్వ శాఖ ==
 
=== పంచాయితీ రాజ్ మంత్రిత్వ శాఖ ;1997-1999 ===
* 1995,1999ల్లో చంద్రబాబు పరిపాలనాలో పౌర సరఫరాలు, పంచాయితీ రాజ్, ఆరోగ్యం, ఇరిగేషన్ వంటి చాలా ప్రతిష్ఠాత్మకమైన మంత్రిత్వ శాఖలను నిర్వహించాడు.
* పంచాయితీ రాజ్ శాఖలో నాలుగున్నర లక్షల డ్వాక్రా గ్రూపులును స్థాపించి, పరిపూర్ణ వ్యవస్థలగా అభివృద్ధి పరచడంతో గ్రామ పంచాయితీ సర్పంచ్, జిల్లా పరిషత్ ఛైర్మన్ల నుండి ప్రశంసలు అందుకున్నాడు.
 
* 1995,1999ల్లో చంద్రబాబు పరిపాలనాలో పౌర సరఫరాలు, పంచాయితీ రాజ్, ఆరోగ్యం, ఇరిగేషన్ వంటి చాలా ప్రతిష్ఠాత్మకమైన మంత్రిత్వ శాఖలను నిర్వహించాడు. పంచాయితీ రాజ్ శాఖలో నాలుగున్నర లక్షల డ్వాక్రా గ్రూపులును స్థాపించి ప్రశంసలు అందుకున్నాడు.
== పౌర సరఫరాల మంత్రిత్వ శాఖ ==
 
=== పౌర సరఫరాల మంత్రిత్వ శాఖ ===
 
* పౌర సరఫరాల శాఖలో పంపిణీ వ్యవస్థను దోషరహితంగా తీర్చిదిద్ధటంతో ప్రభుత్వ నుండి తన వాటాను పౌరులు పూర్తిగా పొందగలిగారు.
 
=== వైద్య ఆరోగ్య మంత్రిత్వ శాఖ ===
 
* ఆరోగ్యం మంత్రిగా ఉన్నప్పుడు హైదరాబాదులో బసవతారకం ఇండో అమెరికన్ క్యాన్సర్ ఇన్స్టిట్యూట్ ని ప్రారంభించి, అంతర్జాతీయ స్థాయి సేవలందిస్తూ, అత్యంత సరసమైన రీతిలో ప్రజలకు క్యాన్సర్ చికిత్స అందించడంలో అతను కీలక పాత్ర పోషించాచు. ఈ క్యాన్సర్ ఇన్స్టిట్యూట్ అప్పటి ప్రధాన మంత్రి వాజపేయి ప్రారంభించాడు.
 
=== ఆంధ్రప్రదేశ్ శాసనసభాపతి : 2014-2019===
 
* 2014 ఆంధ్రప్రదేశ్ విభజన తరువాత ఎన్నికైన ఆంధ్రప్రదేశ్ తొలి శాసనసభాపతి గా పనిచేసారు.
* స్వచ్ఛ ఆంధ్రప్రదేశ్లో భాగంగా డాక్టర్ కోడెల శివ ప్రసాద రావు అతని నియోజకవర్గంలో లక్ష మరుగుదొడ్లు నిర్మించి, లిమ్కా బుక్ ఆఫ్ రికార్డులో చోటు సాధించారు. వ్యక్తిగత మరుగుదొడ్లు, శ్మశానవాటికలు, స్వచ్ఛ భారత్‌ వంటి కార్యక్రమాల్లో చొరవ చూపించి దేశానికే ఈ నియోజకవర్గం ఒక దిక్సూచిగా నిలిపారు.
* ఆంధ్రప్రదేశ్‌లోని గుంటూరు జిల్లా, సత్తెనపల్లి, నరసరావుపేట ప్రాంతాల్లో అధ్వానంగా ఉన్న శ్మశానాలను బాగుచేసుకోవడం కనీస అవసరం అని భావించి, 2015-18 సంవత్సరాలలో గ్రామీణస్థాయి నేతలూ, ఆయా గ్రామాల ప్రజల చేయూతతో పాటు, స్వచ్ఛంద సంస్థల భాగస్వామ్యమూ, ఆయన సహకారంతో ప్రారంభించిన ‘స్వర్గపురి’ కార్యక్రమం ద్వారా ఏ-రహదారి, బీ-బోరింగ్‌, సీ- ప్రహరీ నిర్మాణం, డీ- కర్మకాండల నిర్వహణ గది, ఈ- మెరకతోలడం, ఎఫ్‌- దహనసంస్కారాల షెడ్‌, జీ- పచ్చదనం... ఇలా ఆంగ్ల అక్షరమాలలోని ఒక్కో అక్షరాన్నీ శ్మశానంలో చెయ్యవలసిన ఒక్కో పనికి గుర్తుగా పెట్టుకుని స్వర్గపురి కమిటీ, వివిధ ప్రభుత్వ అభివృద్ధి కార్యక్రమాల ద్వారా నిధుల్ని సమకూర్చే బాధ్యతను డాక్టర్ కోడెల తీసుకుని హిందువుల శ్మశానాలతో పాటు, క్రైస్తవుల సమాధుల తోటల్నీ, ముస్లింల ఖబరస్థాన్‌లనూ పచ్చని చెట్లూ, పూల మొక్కలూ... దేవతా మూర్తుల రూపాలూ అందమైన నిర్మాణాలూ... కొత్తవాళ్లు ఆ చోటుని చూస్తే అదేదో పార్కు అనుకొనేలా.. సత్తెనపల్లి, నరసరావుపేట ప్రాంతాల్లో ఊరూరా శ్మశానంలను అభివృద్ధి చేసి, మహాత్మాగాంధీ పుట్టినరోజైన అక్టోబరు రెండుని ఏటా శ్మశానాలను శుభ్రపరిచే రోజుగా జరుపుకుంటూ.. అక్కడే తమ వంశ పెద్దల్ని స్మరించుకునే దినోత్సవం కూడా ఆరోజే జరుపుకునేలా చేసారు.
* భారత రాజ్యాంగ దినోత్సవం రోజున గుంటూరు జిల్లా నకరికల్లులో గోదావరి.. పెన్నా నదుల అనుసంధానానికి ఫేజ్‌-1 పనులకు మీట నొక్కి చంద్రబాబు పైలాన్‌ ఆవిష్కరించడంతో పైనుంచి చక్రం తిరుగుతుండగా జలాలు కింద పడుతుండగా శంకుస్థాపన చేశారు. గోదావరి, పెన్నా నదుల అనుసంధానం పనులతో గుంటూరు, ప్రకాశం జిల్లాల్లో తాగు, సాగునీటి అవసరాలు తీరడమే కాకుండా పారిశ్రామిక అభివృద్ధికి అవకాశం ఏర్పడుతుంది.
* హైదరాబాద్‌ నుంచి అమరావతికి సాఫీ ప్రయాణానికి కొండమోడు.. పేరేచర్ల రహదారి విస్తరణ పనులు అభివృద్ధి చేసేందుకు ప్రతిపాదించిన మూడ్రోజుల్లోపే ముఖ్యమంత్రి అంగీకారం తెలిపి రూ.736 కోట్లు మంజూరు చేసి భారత రాజ్యాంగ దినోత్సవం రోజున శంకుస్థాపన చేశారు.
 
=== విదేశీ పర్యటనలు ===
== నిర్వహించిన పదవులు==
 
* 1983-1985 నర్సరావుపేట శాసనసభ్యుడు
* 1985-1989 నర్సరావుపేట శాసనసభ్యుడు
* 1987-1988 హోం మంత్రిత్వ శాఖా మంత్రి
* 1989-1994 నర్సరావుపేట శాసనసభ్యుడు
* 1994-1999 నర్సరావుపేట శాసనసభ్యుడు
* 1996-1997 నీటిపారుదల శాఖ మంత్రిత్వ శాఖ
* 1997-1999 పంచాయితీ రాజ్ శాఖా మంత్రి
* 1999-2003 నర్సరావుపేట శాసనసభ్యుడు
* 2014-2019 సత్తెనపల్లి శాసనసభ్యుడు - ఆంధ్రప్రదేశ్ శాసనసభాపతి, బిజినెస్ ఎడ్ వైజరీ కమిటీ
* ట్రస్టీ, డాక్టర్ కోడెల సత్యనారాయణ మెమోరియల్ ట్రస్ట్
 
== కోటప్పకొండ అభివృద్ధి ==
చేదుకో కోటయ్య మమ్మాదుకోవయ్యా!...... అంటూ, యల్లమంద కోటయ్యగా ప్రజల పూజలందుకొనే త్రికోటేశ్వరస్వామివారి దేవాలయము ఎప్పుడూ నిర్జనంగా ప్రశాంతంగా ఉంటుంది. రోజువారీ భక్తులరాక పరిమితంగా ఉంటూ కేవలం మహాశివరాత్రి సమయంలో మాత్రం కాలు పెట్టే సందుకూడాలేనంతగా భక్తజనంతో నిండిపోతుంది. సౌకర్యాల విషయంలో ఒకప్పటికంటే ఇప్పటి పరిస్థితి బావుంది.
 
గుంటూరు జిల్లా [[కోటప్పకొండ]]లో మాట్లాడుతూ… ‘[[కోటప్పకొండ]] సభాపతి కోడెల మానస పుత్రిక' అని ఏపీ సీఎం చంద్రబాబునాయుడు.
 
పూర్వం మెట్ల మార్గం ఉండేది. రాను రానూ ఆ మెట్లు ఎక్కలేని భక్తుల కోసం, వాహనాలలో వెళ్ళడానికి 1999లో డాక్టర్ కోడెల శివప్రసాదరావు మంత్రిగా ఉన్న సమయంలో కొండమీదకు నిర్మించబడిన ఘాటు రోడ్డులో ప్రకృతి దృశ్యాలను ఆస్వాదిస్తూ ఆలయానికి చేరుకోవడానికి చక్కని ఘాట్ రోడ్డు వేయించారు. ఘాట్ రోడ్డు మొదట్లో విజయ గణపతి, సాయిబాబా ఆలయాలు, రోడ్డు ఇరువైపులా ఏంటో అందమైన పూలతోటలు, తోవలో మ్యూజియం, పిల్లలకోసం పార్కు, ఒక సరస్సు మధ్య చిన్ని కృష్ణుడు కాళీయమర్దనం చేసే విగ్రహం, దూరంనుంచే ఆకర్షించే బ్రహ్మ, లక్ష్మీనారాయణులు, వినాయకుడు, ముగ్గురమ్మలు (లక్ష్మి, సరస్వతి, పార్వతి ఒక్కచోట ఉంటారు).. ఇలా పెద్ద విగ్రహాలను ఏర్పాటు చేసారు. మార్గమద్యంలో ఉన్న జింకలపార్కు కూడా అభివృద్ధి చేయబడింది. ఈ ఆలయాన్ని ఎంతో శ్రద్ధతో డాక్టర్ కోడెల శివప్రసాదరావు అభివృద్ధి చేసారు. నిటారుగా ఉండే ఎలదారిలో కూడా యాత్రికులు ఆలయానికి చేరుకుంటారు. దారి మొత్తం విద్యుద్దీపాలను ఏర్పాటు చేసారు.
 
== సమాజ సేవ, గిన్నీస్‌ రికార్డు ==
 
* కోడెల రాజకీయంగానే కాక, అనేక సామాజిక కార్యక్రమాలు కూడా చేస్తూ, సమాజానికి తనదైన సేవలు అందించాడు.
* ప్రతి సంవత్సరం అతని పుట్టినరోజు సందర్భంగా, వేడుకలు జరుపుకోకుండా, ఎదో ఒక సామాజిక సేవ చెయ్యటం కోడెల ఆనవాయితీ.
* పుట్టినరోజు సందర్భంగా ఒకసారి 50 వేల ఇంకుడు గుంతలు తవ్వించి అప్పుడుకూడా ఒక చరిత్ర సృష్టించాడు.
 
== '''ఉద్యమస్పూర్తిగా అవయవదాన అంగీకార కార్యక్రమం''' ==
 
* తన పుట్టినరోజు సందర్భంగా, మరణానంతరం అవయవదానం చేసే అంశంపై ప్రజల్లో చైతన్యం పెరిగే విధంగా, నరసరావుపేటలో 2017 మే 2న డాక్టర్‌ కోడెల శివప్రసాదరావు క్రీడాప్రాంగణంలో పదివేల మందికి పైగా అవయవదాన పత్రాలు సమర్పించే సేవా కార్యక్రమం నిర్వహించాడు.<ref>{{Cite web|url=http://www.cvrinfo.com/telugunews/ap/17709-all-set-to-create-guiness-world-record-in-organ-donate-pledging.html|title=11,987 మందితో అవయవదానం చేయించిన స్పీకర్ కోడెల|last=|first=|date=|website=|url-status=dead|archive-url=https://web.archive.org/web/20190929042611/http://www.cvrinfo.com/telugunews/ap/17709-all-set-to-create-guiness-world-record-in-organ-donate-pledging.html|archive-date=2019-09-29|access-date=|publisher=CVR}}</ref> భారీ ఎత్తున ప్రజలు అవయవదానానికి అంగీకారం తెలిపి గుంటూరు జిల్లా ప్రజానీకం గిన్నీస్‌ రికార్డు సృష్టించారు.నరసరావుపేటలో నిర్వహించిన కార్యక్రమంలో 11,987 మంది అవయవదానానికి అంగీకారం తెలిపారు.<ref name=":0">{{Cite web|url=https://www.andhrajyothy.com/artical?SID=412545|title=అవయవదానం అభినందనీయం|date=2017-05-15|website=www.andhrajyothy.com|language=te|access-date=2019-09-29|publisher=ఆంధ్రజ్యోతి}}</ref> కార్యక్రమాన్ని స్వయంగా వీక్షించిన గిన్నీస్‌బుక్‌ ప్రతినిధి డాక్టర్‌ స్వప్నయ్‌ కోడెల శివప్రసాదరావుకు బహిరంగ వేదికపై గిన్నీస్‌ రికార్డు ధ్రువపత్రాన్ని అందజేశారు.<ref name=":0" /> దీంతో 200 ఏళ్ల పైచిలుకు చరిత్ర కలిగిన నరసరావుపేట తొలిసారిగా ప్రపంచస్థాయిలో గుర్తింపు పొందింది.గంట వ్యవధిలోనే రికార్డు సాధించారు.ఉదయం 10:47 గంటలకు కోడెల సంతకాలు చేసేందుకు బెల్‌ నొక్కారు. తొలి సంతకం ఆయనే చేశారు. 11.27 గంటలకు 10,500 మంది సంతకాలు చేశారు. గంట వ్యవధి పూర్తయ్యే సరికి 11,987 మంది అవయవదానానికి అంగీకరిస్తూ సంతకాలు చేశారని గిన్నీస్‌బుక్‌ ప్రతినిధి డాక్టర్‌ స్వప్నయ్‌ ప్రకటించారు.
 
== '''కార్తీక వనమహోత్సవం''' ==
 
* కోడెల చేసిన మరో మంచి పని, ప్రజల మన్ననలు అందుకుంటుంది... కార్తీకమాస వన సమారాధన అంటే, కులాల వారీగా చేసుకునే కార్యక్రమం అనే ముద్ర అందరిలోనూ ఉంది... కమ్మ, రెడ్డి, కాపు అని, ఇలా ఎవరకి వారు కులాల వారీగా విడిపోయి చేసుకుంటూ వస్తున్నారు... ఈ ట్రెండ్ కు భిన్నంగా, సమాజంలో మార్పు కోసం, మనుషుల్లో నాటుకుపోయిన కుల జాడ్యాన్ని చెరిపేస్తూ, కోడెల కులమతాలకి అతీతంగా సత్తెనపల్లి నియోజకవర్గ ప్రజలు అందరూ పాల్గునే విధంగా, అక్టోబరు 22 ఆదివారం నాడు, శరభయ్యగ్రౌండ్స్‌ వేదికగా, కార్తీకమాస వన సమారాధన కార్యక్రమాన్ని నిర్వహించాడు.
 
== విదేశీ పర్యటనలు ==
* 2014 లో యౌండీ, కామెరూన్లో జరిగిన కామన్వెల్త్ స్పీకర్ ల సమావేశంకు హాజరయ్యాడు.
* 27 తేదీ సెప్టెంబరు నుండి 10 తేదీ అక్టోబరు 2014 వరకు మారిషస్కు, దక్షిణాఫ్రికా నైరోబీ, కెన్యాలలో జరిగిన పోస్ట్ కాన్ఫరెన్స్ అధ్యయన పర్యటనకు హాజరయ్యాడు
Line 148 ⟶ 113:
* 7 వ నుండి 11 వ ఆగస్టు, 2016 వరకు 'CPA - రాష్ట్ర జాతీయ శాసనసభల శాసనసభ సమావేశం' చికాగో లోని ఇల్లినాయిలో జరిగిన సమావేశాలకు హాజరయ్యాడు.
 
== చరమాంకం ==
== కోడెల అభిరుచులు==
ప్రజా వైద్యునిగా, ప్రజా పతినిధిగా సుధీర్ఘమైన చరిత్రగల రాజకీయ నాయకుదు కోడెల శివప్రసాదరావు చరమాంకం విషాదంగా ముగిసింది. నైరాశ్యంతో [[2019]], [[సెప్టెంబరు 16]]న హైదరాబాదులోని తన నివాసంలో ఉరి వేసుకొని ఆత్మహత్యయత్నం చేసుకున్నాడు. బసవతారకం కాన్సర్ హాస్పిటల్ లో చికిత్స పొందుతూ మరణించాడు.<ref name="‘పల్నాటి పులి’ కోడెల శివప్రసాదరావు ఇకలేరు..">{{cite news |last1=ఆంధ్రజ్యోతి |first1=ఆంధ్రప్రదేశ్ తాజా వార్తలు |title=‘పల్నాటి పులి’ కోడెల శివప్రసాదరావు ఇకలేరు.. |url=https://www.andhrajyothy.com/artical?SID=906249 |accessdate=16 September 2019 |work=www.andhrajyothy.com |date=16 September 2019 |archiveurl=https://web.archive.org/web/20190916074236/https://www.andhrajyothy.com/artical?SID=906249 |archivedate=16 సెప్టెంబర్ 2019 |language=te |url-status=live }}</ref>
 
* సాహిత్య పుస్తకాలను చదవడం.
* సంగీతం వినడం.
* స్విమ్మింగ్.
* పేదలకు వైద్య చికిత్స అందించడం.
* మహిళా సాధికారత, ఆరోగ్య సలహాల వంటి సామాజిక కార్యకలాపాలలో పాల్గొనడం.
 
== మరణం ==
కోడెల శివప్రసాదరావు [[2019]], [[సెప్టెంబరు 16]]న హైదరాబాదులోని తన నివాసంలో ఉరి వేసుకొని ఆత్మహత్యయత్నం చేసుకున్నాడు. బసవతారకం కాన్సర్ హాస్పిటల్ లో చికిత్స పొందుతూ మరణించాడు.<ref name="‘పల్నాటి పులి’ కోడెల శివప్రసాదరావు ఇకలేరు..">{{cite news |last1=ఆంధ్రజ్యోతి |first1=ఆంధ్రప్రదేశ్ తాజా వార్తలు |title=‘పల్నాటి పులి’ కోడెల శివప్రసాదరావు ఇకలేరు.. |url=https://www.andhrajyothy.com/artical?SID=906249 |accessdate=16 September 2019 |work=www.andhrajyothy.com |date=16 September 2019 |archiveurl=https://web.archive.org/web/20190916074236/https://www.andhrajyothy.com/artical?SID=906249 |archivedate=16 సెప్టెంబర్ 2019 |language=te |url-status=live }}</ref>
 
== మూలాలు ==