పల్లెవాడ: కూర్పుల మధ్య తేడాలు

చి →‎top: AWB తో "మీకు తెలుసా" మూస చేర్పు
దిద్దుబాటు సారాంశం లేదు
పంక్తి 128:
 
==గ్రామ ప్రముఖులు==
[[దస్త్రం:Mandali Venkata Krishna Rao1.jpg|thumb|మండలి వెంకటకృష్ణారావు - అవనిగడ్డ శాసనసభ నియోజకవర్గం నుంచి 1972 లో ఏకగ్రీవంగా ఎన్నికైన శాసన సభ్యుడు, గాంధేయవాది. ]]
===శ్రీ శాయన నరేంద్ర===
 
పల్లెవాడ సహకార సంఘం అధ్యక్షులైన శ్రీ శాయన నరేంద్ర, 2014, డిసెంబరు-8వ తేదీన [[హైదరాబాదు]]లో రాష్ట్ర కో-ఆపరేటివ్ యూనియన్ లిమిటెడ్ ఆధ్వర్యంలోజరిగిన ఎన్నికలలో, [[కృష్ణాజిల్లా]] నుండి, రాష్ట్ర కమిటీలో డైరెక్టరుగా ఏకగ్రీవంగా ఎన్నికైనారు. [2]
* [[మండలి వెంకటకృష్ణారావు]] - [[అవనిగడ్డ శాసనసభ నియోజకవర్గం]] నుంచి 1972 లో ఏకగ్రీవంగా ఎన్నికైన శాసన సభ్యుడు, గాంధేయవాది. మాజీ రాష్ట్రమంత్రి [[మండలి బుద్ధప్రసాద్]] ఇతని కుమారుడు. 1938 ఆగస్టు 4 న కైకలూరు మండలం [[పల్లెవాడ|పల్లెవాడలో]] జన్మించారు. 1926 ఆగస్టు 4న [[కృష్ణా జిల్లా]] [[కైకలూరు]] తాలూకా, [[పల్లెవాడ]] గ్రామంలో మండలి వేంకట కృష్ణారావు ‘దివిసీమ గాంధీ’గా ప్రజల మన్ననలనందుకున్నారు.1997 సెప్టెంబర్ 27న తుదిశ్వాస విడిచారు.
===శ్రీ శాయన రామారావు===
 
ప్రపంచ చేపల రైతుల దినోత్సవం సందర్భంగా, 2017, జూలై-10న, విజయవాడలోని మత్స్యశాఖ కమిషనర్ కార్యాలయంలో, రాష్ట్ర ప్రభుత్వం, వీరికి ''' ఉత్తమ చేపల రైతు ''' పురస్కారం అందజేసినారు. చేపలసాగుకు విశేష కృషిచేసినందులకుగాను, వీరికి మరణానంతరం ఈ పురస్కారం అందజేసినారు. వీరు ఇంతకుమందే '''జాతీయ మత్స్య కృషీవలుడు ''' పురస్కారాన్ని అందుకున్నారు. [3]
* శ్రీ శాయన నరేంద్ర - పల్లెవాడ సహకార సంఘం అధ్యక్షులైన శ్రీ శాయన నరేంద్ర, 2014, డిసెంబరు-8వ తేదీన [[హైదరాబాదు]]లో రాష్ట్ర కో-ఆపరేటివ్ యూనియన్ లిమిటెడ్ ఆధ్వర్యంలోజరిగిన ఎన్నికలలో, [[కృష్ణాజిల్లా]] నుండి, రాష్ట్ర కమిటీలో డైరెక్టరుగా ఏకగ్రీవంగా ఎన్నికైనారు. [2]
* శ్రీ శాయన రామారావు - ప్రపంచ చేపల రైతుల దినోత్సవం సందర్భంగా, 2017, జూలై-10న, విజయవాడలోని మత్స్యశాఖ కమిషనర్ కార్యాలయంలో, రాష్ట్ర ప్రభుత్వం, వీరికి ''' ఉత్తమ చేపల రైతు ''' పురస్కారం అందజేసినారు. చేపలసాగుకు విశేష కృషిచేసినందులకుగాను, వీరికి మరణానంతరం ఈ పురస్కారం అందజేసినారు. వీరు ఇంతకుమందే '''జాతీయ మత్స్య కృషీవలుడు ''' పురస్కారాన్ని అందుకున్నారు. [3]
 
==గ్రామ విశేషాలు==
"https://te.wikipedia.org/wiki/పల్లెవాడ" నుండి వెలికితీశారు