సట్లెజ్ నది: కూర్పుల మధ్య తేడాలు

కొత్త పేజీ: పంచనదులు ప్రవహించే భూమిగా పేరుపొందిన పంజాబ్‌లో ప్రవహించే ఐదు...
 
వ్యాసం విస్తరణ
పంక్తి 1:
పంచనదులు ప్రవహించే భూమిగా పేరుపొందిన పంజాబ్‌లో ప్రవహించే ఐదు నదులలో పెద్దదైన '''సట్లెజ్ నది''' (Sutlej River) [[వింధ్య పర్వతాలు|వింధ్య పర్వతాల]]కు ఉత్తరాన, హిందూకుశ్ మరియు [[హిమాలయాల పర్వతాలు|హిమాలయా పర్వతాల]]కు దిగువన [[భారతదేశం]] మరియు [[పాకిస్తాన్]] లలో ప్రవహిస్తుంది. [[టిబెట్టు]]లోని [[కైలాస పర్వతం|కఒలాసకైలాస పర్వత]] శిఖరాలలో జన్మించి, పశ్చిమాన మరియు నైరుతి దిక్కులలో ప్రవహించి అనేక ప్రాంతాలను సస్యశ్యామలం చేస్తూ [[పంజాబ్]] రాష్ట్రంలో [[బియాస్ నది]]లో కలుస్తుంది. బియాస్ నది సింధూనదికి ఉపనది. చివరికి సింధూనది పాకిస్తాన్ గుండా ప్రవహించి [[అరేబియా సముద్రము]]లో కలుస్తుంది.
 
భారతదేశంలో ప్రముఖ బహుళార్థసాధక ప్రాజెక్టులలో ఒకటైన [[భాక్రానంగల్ ప్రాజెక్టు]]ను ఈ నదిపైనే నిర్మించారు. [[సింధూనది]] ఒప్పందం ప్రకారం ఈ నది నీటిలో భారత్-పాకిస్తాలు వాటాలకు కలిగియున్నాయి. వేదకాలంలో ఈ నది సుతుద్రిగా పిలువబడింది.
"https://te.wikipedia.org/wiki/సట్లెజ్_నది" నుండి వెలికితీశారు