బాణాసురుడు: కూర్పుల మధ్య తేడాలు

1 మూలము(ల)ను భద్రపరచటానికి ప్రయత్నించగా, 0 పనిచేయనివిగా గుర్తించాను.) #IABot (v2.0.8
#WPWPTE, #WPWP 'చిత్రం చేర్చాను'
 
పంక్తి 1:
వెయ్యి బాహువులు కలిగిన '''బాణాసురుడు''' (Sanskrit: बाणासुर) ), [[బలి]] చక్రవర్తి కుమారుడు. వీడు అకుంఠిత దీక్షతో [[శివుడు|పరమ శివుని]] ధ్యానించి ఆయన్ని మెప్పించి తనకు రక్షణగా శోణపురానికి తెచ్చుకొన్నాడు. ఈ అసురుని చూస్తే సమస్త భూలోకం, స్వర్గలోకం కూడా గజగజ వణికి పోతూ ఉండేది. ఒకసారి వీడికి రణకండుతి చాలా ఎక్కువై శివునితో మహాదేవా నువ్వుతప్ప నాతో యుద్ధం చేసేవారేలేరా అని అనగా శివుడు వీని రణకండూతికి, మూర్ఖత్వానికి చింతించి నీ రథం మీద ఉన్న జండా క్రిందకు పడినప్పుడు నిన్ను జయించేవాడు వస్తాడు అని చెప్తాడు.
[[దస్త్రం:Srikrishn fights with Banasura.jpg|thumb|బాణాసురిడితో శ్రీకృష్ణుడి యుద్ధం]]
 
ఇప్పటి [[అస్సాం]]లోని తేజ్ పూర్ ని బాణాసురుడు రాజధానిగా చేసుకొని పరిపాలన చేసేవాడు. ఇదివరకు దీనిని శోణాపుర్ లేదా శోనిట్ పూర్ అని కూడా పిలిచేవారు.
"https://te.wikipedia.org/wiki/బాణాసురుడు" నుండి వెలికితీశారు