మాలిక్ మక్బూల్: కూర్పుల మధ్య తేడాలు
Content deleted Content added
Kodaliraghini (చర్చ | రచనలు) |
ట్యాగులు: చరవాణి సవరింపు చరవాణి ద్వారా వెబ్ సవరింపు |
||
పంక్తి 5:
== జీవిత విశేషాలు ==
గన్నమ నాయుడు [మాల యుగంధరుడు] ఒక మహావీరుడు. బహుముఖప్రజ్ఞాశాలి. ఈతని తాత
గన్నమ
1323వ సంవత్సరములో [[ముస్లిములు|ముస్లిముల]] ధాటికి [[ఓరుగల్లు]] తలవొగ్గెను. ప్రతాపరుద్ర మహారాజు, పెక్కు సేనాధిపతులు ముస్లిముల చేతికి చిక్కారు. బందీలందరిని ఢిల్లీ తరలించుచుండగా దారిలో మహారాజు [[నర్మదా నది]]లో మునిగి ఆత్మహత్య చేసుకున్నాడు. [[ఢిల్లీ]] చేరిన పిదప గన్నమ
ఉలుఘ్ ఖాను ([[మహమ్మద్ బిన్ తుగ్లక్]]) [[ఓరుగల్లు]]ను 1323లో [[దౌలతాబాదు]] అధిపతిగానున్న మాలిక్ బుర్హానుద్దీను ఆధీనములో ఉంచాడు. అటుపిమ్మట [[ముసునూరి నాయకులు|ముసునూరి నాయకుల]] విప్లవముతో తెలుగునాడు విముక్తమైంది. 1335లో [[మధుర]] సుల్తాను జలాలుద్దీను కూడా [[తిరుగుబాటు]] బావుటా ఎగురవేశాడు. ఇది సహించని తుగ్లకు పెద్దసైన్యముతో మక్బూల్ ను తొడ్కొని ఓరుగల్లు చేరాడు. అచట ప్రబలుతున్న మహమ్మారి వల్ల సుల్తానుకు అంటుజాడ్యము సోకింది. భయపడిన సుల్తాను తూర్పు [[తెలంగాణ]]మును మక్బూల్ ను అధిపతిగా చేసి [[ఢిల్లీ]] తిరిగి వెళ్ళాడు. 1336లో [[ముసునూరి కాపయ నాయుడు|ముసునూరి కాపయనాయకుడు]] మక్బూల్ ను ఓరుగంటినుండి తరిమివేసి కోటను జయించాడు.
|