కూసుకుంట్ల ప్రభాకర్ రెడ్డి: కూర్పుల మధ్య తేడాలు

పంక్తి 33:
 
=== ఎమ్మెల్యేగా ===
2014లో జరిగిన [[తెలంగాణ రాష్ట్ర శాసన సభ|తెలంగాణ శాసనసభ]] ఎన్నికల్లో ఉమ్మడి నల్గొండ జిల్లావ్యాప్తంగా అత్యధికంగా 38,055 ఓట్ల మెజారిటీతో [[మునుగోడు అసెంబ్లీ నియోజకవర్గం]] నుంచి ఎమ్మెల్యేగా గెలుపొందాడు. [[మిషన్ కాకతీయ]], [[మిషన్ భగీరథ]] ద్వారా నీటిలోని ఫ్లోరోసిస్ అంతం చేయడానికి, ఆరోగ్యం, విద్య మొదలైన ప్రధాన కార్యక్రమాల ప్రయోజనాలను మునుగోడు ప్రజలకు అందించడానికి ఆయన చురుకుగా పనిచేశాడు.
 
2018లో జరిగిన [[తెలంగాణ శాసనసభ ఎన్నికలు (2018)|తెలంగాణ శాసనసభ ఎన్నికల్లో]] మరోసారి టిఆర్ఎస్ పార్టీ నుండి ఎమ్మెల్యేగా పోటీ చేసి [[భారత జాతీయ కాంగ్రెస్|కాంగ్రెస్]] పార్టీకి చెందిన [[కోమటిరెడ్డి రాజగోపాల్ రెడ్డి]] 22,552 ఓట్ల తేడాతో ఓడిపోయాడు.