పసుమర్తి కృష్ణమూర్తి: కూర్పుల మధ్య తేడాలు

అక్షర ధోషాల సవరణ
ట్యాగులు: విజువల్ ఎడిటర్ ద్వారా సవరణ చరవాణి సవరింపు చరవాణి ద్వారా వెబ్ సవరింపు
పంక్తి 24:
}}
 
'''పసుమర్తి కృష్ణమూర్తి''' (1925 [[నవంబరు 12]] - 2004 [[ఆగష్టు 8]]) ప్రముఖ [[తెలుగు]] సినిమా నృత్య దర్శకులు. మానసోల్లాసం, ఆహ్లాదం, ఆనందం, హాయీ కలిగిస్తూ కనుల పండువపండుగగా అనిపించే నాట్యాలను తెర మీద ఆవిష్కరించాడు పసుమర్తి కృష్ణమూర్తి. ఏ గందరగోళం లేకుందాలేకుండా, మనోహరంగా రూపొందించాడు. ఆయన చిత్ర నృత్యాలలో అభినయం, ఆంగికం, ముఖభావాలూ అన్నీ ఎంతో ఆకర్షణీయంగా కనిపిస్తాయి. [[మల్లీశ్వరి]] (1951), [[పాతాళ భైరవి]] (1951) [[మిస్సమ్మ (1955 సినిమా)|మిస్సమ్మ]] (1955), [[మాయాబజార్]] (1957), [[శ్రీకృష్ణార్జున యుద్ధము]] (1963) వంటి సుప్రసిధ్ధ చిత్రాలలోని నృత్యాల రూపశిల్పి కృష్ణమూర్తి.
 
==తొలి జీవితం==