క్షీరసాగర మథనం: కూర్పుల మధ్య తేడాలు

చి యంత్రము కలుపుతున్నది: mr:समुद्रमंथन
పంక్తి 70:
కాని అప్పటికే [[అమృతం]] తీసికొని ఉన్నందున రాహువు చావలేదు. [[తల]], [[మొండెము]] విడిపోయి, తల రాహువు గాను, మొండెము [[కేతువు]] గాను పిలువబడుతూవచ్చారు. సూర్య,చంద్రులు అపకారం చేశారనే ఉద్దేశ్యంతో ప్రతీ [[సంవత్సరం]] రాహు, కేతువులు సూర్య,చంద్రులను మ్రింగటానికి ప్రయత్నిస్తూ ఉంటారు. దీనినే [[సూర్య గ్రహణం]], [[చంద్ర గ్రహణం]] అంటాము.
 
==పాములకు రెండునాలుకలురెండు నాలుకలు==
జరిగిన విషయంఅంతావిషయం అంతా చూసి, [[వాసుకి]] తెల్లపోయాడు. క్షీరసాగర మథన సమయంలో, కవ్వానికి త్రాడుగా ఉన్నందుకు తనకు వాటా గా ఇస్తానన్న అమృతం రాకపోయేసరికి, ఏమీచెయ్యలేకఏమీ చెయ్యలేక, అమృతకలశంఅమృత కలశం పెట్టిన చోటికి వెళ్లి, దర్భలను నాకేడు, వాటిమీద ఏమైనా అమృతం పడిందేమోనని. అమృతం దక్కలేదుకానిదక్కలేదు కాని, దర్భల పదునుకి [[నాలుక]] నిలువునా చీరుకుపోయిందిచీరుకు పోయింది. అప్పటినుంచీ, వాసుకి సంతానమైన సర్పాలకు నాలుక నిలువునా చీరుకుని ఉండి, రెండు నాలుకలున్నట్లుగానాలుక లున్నట్లుగా అనిపిస్తుంది.
 
==ఇవికూడా చూడండి==
"https://te.wikipedia.org/wiki/క్షీరసాగర_మథనం" నుండి వెలికితీశారు