అమరావతి సంస్థానం: కూర్పుల మధ్య తేడాలు

చి ఆంగ్లవికీ లింకు
చి →‎వేంకటాద్రి నాయుడు: {{ముఖ్య వ్యాసము|వాసిరెడ్డి వెంకటాద్రినాయుడు}}
పంక్తి 24:
 
==వేంకటాద్రి నాయుడు==
{{ప్రధానముఖ్య వ్యాసము|వాసిరెడ్డి వెంకటాద్రినాయుడు}}
వేంకటాద్రి రాజధానిని కృష్ణానది ఒడ్డుననున్న గుంటూరు మండలములోని అమరావతి/ధరణికోట కు మార్చినాడు. వేంకటాద్రి పండితపోషకుడు మరియు మంచి పరిపాలనాదక్షుడు. కృష్ణా డెల్టా ప్రాంతమందు వందకుపైగా దేవాలయములు కట్టించాడు. వీటిలో [[అమరావతి]], [[చేబ్రోలు]], [[పొన్నూరు]], [[మంగళగిరి]] ముఖ్యమైనవి.
 
 
వేంకటాద్రి పాలనలో చెంచులు దారిదోపిడులు చేయుచు సామాన్యప్రజలను బాధించుచుండేవారు. మంత్రి ములుగు పాపయారాధ్యుల సలహా పాటించి చెంచులను విందునకు అహ్వానించాడు. భోజనమైన పిమ్మట 150 మంది చెంచు నాయకులను వరుసగా నిలబెట్టి అందరిని వధింపచేశాడు. ఈ వధ జరిగిన ఊరి పేరు [[నరుకుళ్ళపాడు]] గా మారింది. పిమ్మట పశ్చాత్తాపము చెంది శేషజీవితమును అమరేశ్వరుని పాదాలకడ గడిపినాడు. తండ్రి జగ్గయ్య పేరు మీదనే బేతవోలు గ్రామం పేరును [[జగ్గయ్యపేట]] గా మార్చాడు. వేంకటాద్రి నాయుడు 1817, ఆగష్టు 17న మరణించాడు<ref>శ్రీ రాజా వాసిరెడ్డి వేంకటాద్రి నాయుడు, కొడాలి లక్ష్మీనారాయణ, 1963, పొన్నూరు; http://www.openlibrary.org/details/rajavasireddyven022548mbp</ref>
 
==మూలాలు==
"https://te.wikipedia.org/wiki/అమరావతి_సంస్థానం" నుండి వెలికితీశారు