అమరావతి సంస్థానం: కూర్పుల మధ్య తేడాలు
Content deleted Content added
→వేంకటాద్రి నాయుడు: హంతకుడైన ఇతని పశ్చాత్తాపం అమరులైన చెంచుల్ని తిరిగి తెస్తుందా అని చెంచు |
59.98.117.80 (చర్చ) దిద్దుబాటు చేసిన కూర్పు 333045 ను రద్దు చేసారుచర్చ చూడండి |
||
పంక్తి 26:
వేంకటాద్రి పాలనలో చెంచులు దారిదోపిడులు చేయుచు సామాన్యప్రజలను బాధించుచుండేవారు. మంత్రి ములుగు పాపయారాధ్యుల సలహా పాటించి చెంచులను విందునకు అహ్వానించాడు. భోజనమైన పిమ్మట 150 మంది చెంచు నాయకులను వరుసగా నిలబెట్టి అందరిని వధింపచేశాడు. ఈ వధ జరిగిన ఊరి పేరు [[నరుకుళ్ళపాడు]] గా మారింది. పిమ్మట పశ్చాత్తాపము చెంది శేషజీవితమును అమరేశ్వరుని పాదాలకడ గడిపినాడు
==మూలాలు==
|