అమరావతి సంస్థానం: కూర్పుల మధ్య తేడాలు

→‎వేంకటాద్రి నాయుడు: హంతకుడైన ఇతని పశ్చాత్తాపం అమరులైన చెంచుల్ని తిరిగి తెస్తుందా అని చెంచు
59.98.117.80 (చర్చ) దిద్దుబాటు చేసిన కూర్పు 333045 ను రద్దు చేసారుచర్చ చూడండి
పంక్తి 26:
 
 
వేంకటాద్రి పాలనలో చెంచులు దారిదోపిడులు చేయుచు సామాన్యప్రజలను బాధించుచుండేవారు. మంత్రి ములుగు పాపయారాధ్యుల సలహా పాటించి చెంచులను విందునకు అహ్వానించాడు. భోజనమైన పిమ్మట 150 మంది చెంచు నాయకులను వరుసగా నిలబెట్టి అందరిని వధింపచేశాడు. ఈ వధ జరిగిన ఊరి పేరు [[నరుకుళ్ళపాడు]] గా మారింది. పిమ్మట పశ్చాత్తాపము చెంది శేషజీవితమును అమరేశ్వరుని పాదాలకడ గడిపినాడు.హంతకుడైన ఇతని పశ్చాత్తాపం అమరులైన చెంచుల్ని తిరిగి తెస్తుందా అని చెంచుల వాదన . తండ్రి జగ్గయ్య పేరు మీదనే బేతవోలు గ్రామం పేరును [[జగ్గయ్యపేట]] గా మార్చాడు. వేంకటాద్రి నాయుడు 1817, ఆగష్టు 17న మరణించాడు<ref>శ్రీ రాజా వాసిరెడ్డి వేంకటాద్రి నాయుడు, కొడాలి లక్ష్మీనారాయణ, 1963, పొన్నూరు; http://www.openlibrary.org/details/rajavasireddyven022548mbp</ref>
 
==మూలాలు==
"https://te.wikipedia.org/wiki/అమరావతి_సంస్థానం" నుండి వెలికితీశారు